Earthquake Tremors in Kurnool: కర్నూల్ జిల్లా తుగ్గలిలో భూప్రకంపనలు.. భయంతో ఇండ్లనుంచి బయటకు పరుగులు తీసిన జనం.. డజనుకు పైగా ఇండ్లు ధ్వంసం.. వీడియోతో

కర్నూల్ జిల్లాలో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. తుగ్గలి మండలంలోని రతన గ్రామంలో సోమవారం భూప్రకంపనలు సంభవించాయి. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Earthquake Representational Image- PTI

Kurnool, March 7: కర్నూల్ (Kurnool) జిల్లాలో భూప్రకంపనలు (Earthquake tremors) కలకలం సృష్టించాయి. తుగ్గలి మండలంలోని రతన గ్రామంలో సోమవారం భూప్రకంపనలు సంభవించాయి. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు ఇండ్ల నుంచి (From the houses) బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల కారణంగా 12 వరకు ఇండ్లు, సిమెంట్ రోడ్లు (Cement Roads) దెబ్బతిన్నట్టు సమాచారం. స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి, అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేశారు. ఇప్పటివరకు అయితే, ప్రాణనష్టం సంభవించలేధు.

మే 7న నీట్.. మార్చి 6 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్టీయే.. పూర్తి వివరాలు ఇదిగో..

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement