Accident In Kakinada: ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న రెండు లారీలు.. ఒక్కసారిగా మంటలు వ్యాప్తి.. నలుగురు సజీవ దహనం.. కాకినాడలో ఘటన
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రత్తిపాడు మండలం ధర్మవరం సమీపంలో జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా వచ్చి బలంగా ఢీకొట్టుకోవడంతో ఒక్కసారిగా పెద్దయెత్తున మంటలు చెలరేగాయి.
Kakinada, Dec 2: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లోని కాకినాడ (Kakinada) జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రత్తిపాడు (Patthipadu) మండలం ధర్మవరం (Dharmavaram) సమీపంలో జాతీయ రహదారిపై రెండు లారీలు (Two Trucks) ఎదురెదురుగా వచ్చి బలంగా ఢీకొట్టుకోవడంతో ఒక్కసారిగా పెద్దయెత్తున మంటలు (Fire) చెలరేగాయి. దీంతో క్యాబిన్లో చిక్కుకున్న ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సజీవ దహనం అయ్యారు. మరొకర్ని ఆసుప్రతికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నలుగురు మరణించగా.. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. డ్రైవర్ మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రెప్పపాటులో పెద్ద గండం నుంచి తప్పించుకున్న నాలుగేండ్ల బాలిక.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో..
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Advertisement
Advertisement
Advertisement