Tirupati: తిరుపతిలో గోడలపై దేవతామూర్తుల బొమ్మలు తొలగించారన్నది అవాస్తవం, నగరంలో సుందరీకరణ పనులు జరుగుతున్నాయని తెలిపిన మునిసిపల్ కార్పొరేషన్
తిరుపతి నగరంలో గోడలపై కిలోమీటర్ల మేర దేవతామూర్తుల బొమ్మలు చెరిపేశారంటూ కొందరు వ్యక్తులు చేస్తున్నది పూర్తిగా దుష్ప్రచారం, అవాస్తవమని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ధ్రువీకరించింది. తిరుపతి నగరంలో సుందరీకరణ పనులు జరుగుతున్నాయి.
తిరుపతి నగరంలో గోడలపై కిలోమీటర్ల మేర దేవతామూర్తుల బొమ్మలు చెరిపేశారంటూ కొందరు వ్యక్తులు చేస్తున్నది పూర్తిగా దుష్ప్రచారం, అవాస్తవమని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ధ్రువీకరించింది. తిరుపతి నగరంలో సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లో గోడలపై జాతీయ నాయకులు, స్వతంత్ర సమరయోధుల చిత్రాలు వెలిసిపోయాయి. ఆయా చోట్ల మళ్లీ ఆయా నాయకుల చిత్రాలే వేస్తున్నారు.
- అంతేతప్ప దేవతా చిత్రాలు చెరిపేసి, వాటి మీద ఒక పార్టీ రంగులు వేశారన్నది అవాస్తవం.
- ఈ సుందరీకరణ పనులు దశలవారీగా జరుగుతున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు వ్యక్తులు ఈ పనులు నిర్వహిస్తున్నారు.
- ఈ విషయాలను తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కూడా ధ్రువీకరించింది.
Advertisement
సంబంధిత వార్తలు
Happy Women's Day Wishes 2025: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయాలని ఉందా..అయితే ఈ విషెస్ మీ కోసం...
Happy Women's Day 2025 Wishes In Telugu: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేయానికి ఫోటో గ్రీటింగ్స్ మీ కోసం..
Tuni Municipal Vice-Chairman Election: తుని మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ ఎన్నిక నాలుగోసారి వాయిదా, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై దాడి వీడియోలు వైరల్
Road Accident Case in 2009: బస్సు ప్రమాదంలో మహిళ మృతి, రూ. 9 కోట్లు నష్ట పరిహారం చెల్లించాలని ఏపీఎస్ఆర్టీసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement