Andhra Pradesh: అమలాపురంలో భారీ చోరీ..యజమాని నిద్రిస్తుండగా రూ.20 లక్షల విలువ చేసే బంగారం చోరీ, పోలీసుల దర్యాప్తు
ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో భారీ చోరీ జరిగింది. సుమారు రూ.20 లక్షలు విలువ చేసే 35 కాసుల బంగారం, రూ. లక్షన్నర నగదు చోరీ చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో భారీ చోరీ జరిగింది. సుమారు రూ.20 లక్షలు విలువ చేసే 35 కాసుల బంగారం, రూ. లక్షన్నర నగదు చోరీ చేశారు. ఇంటి యజమాని నిద్రిస్తుండగా దోచుకెళ్లారు దొంగలు. ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ తో దర్యాప్తు చేస్తున్నారు సీఐ వీరబాబు. సంక్రాంతి పండగకు ఊర్లు వెళ్లేవారు ఇంటిలో విలువైన వస్తువులు ఉంచకూడదని పోలీసులు సూచించారు. పల్లెకు తరలిపోయిన పట్నం.. హైదరాబాద్ – విజయవాడ రహదారిపై కొనసాగుతోన్న రద్దీ.. రెండు రోజుల్లో ఏపీకి తరలివెళ్లిన 1,43,000 వాహనాలు
Massive theft in Amalapuram.. gold worth Rs.20 lakhs stolen
అమలాపురంలో భారీ చోరీ..
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Free Bus For SSC Students: టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?
Advertisement
Advertisement
Advertisement