Andhra Pradesh: తొమ్మిది మంది డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి కల్పించిన ఏపీ ప్రభుత్వం, ఐజీగా ప్రమోషన్ పొందిన ఏలూరు రేంజ్‌ డీఐజీ వీజీ అశోక్‌ కుమార్‌

ఏపీలో తొమ్మిది మంది డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి లభించింది. డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ ఏపీ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు. ఐజీగా పదోన్నతి లభించిన వారిలో ఏలూరు రేంజ్‌ డీఐజీ వీజీ అశోక్‌ కుమార్‌ కూడా ఉన్నారు.

AP Government logo (Photo-Wikimedia Commons)

ఏపీలో తొమ్మిది మంది డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి లభించింది. డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ ఏపీ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు. ఐజీగా పదోన్నతి లభించిన వారిలో ఏలూరు రేంజ్‌ డీఐజీ వీజీ అశోక్‌ కుమార్‌ కూడా ఉన్నారు.

Nine DIGs have been promoted as IGs in Andhra Pradesh
Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement