Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీ మోసం, నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు సృష్టించి నిరుద్యోగుల నుంచి రూ.49 లక్షలు స్వాహా , నిందితులను అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తులు అరెస్ట్ నిరుధ్యోగ యువతే లక్ష్యంగా మోసాలు ..బాధితుల నుండి 49,24,000/- రూపాయలు తీసుకొని వారికి నకిలీ అపాయింట్ మెంట్ లెటర్ లు సృస్టించి ఇచ్చి మోసం..వారి వద్ద నుండి 35 లక్షల రూపాయల ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను నంద్యాల పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు వివరించారు.
People who cheated to get jobs in the government sector were arrested in Andhra Pradesh
Here's Nandyal Police Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Free Bus For SSC Students: టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?
Advertisement
Advertisement
Advertisement