Schools Reopen: బడి గంట మోగిందోచ్.. తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న స్కూల్స్.. తొలిరోజే విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు ఇచ్చేలా రేవంత్ సర్కారు ప్రత్యేక ఏర్పాట్లు
దాదాపు రెండు నెలలపాటు కొనసాగిన వేసవి సెలవులు నిన్నటితో ముగిశాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి.
Hyderabad, June 12: దాదాపు రెండు నెలలపాటు కొనసాగిన వేసవి సెలవులు (Summer Holidays) నిన్నటితో ముగిశాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) నేటి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. 2024–25 పాఠశాలల విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్లు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం నుంచి విద్యార్థుల చేరికలు మొదలు కానున్నాయి. కాగా, స్కూల్స్ తెరిచిన తొలిరోజునే తెలంగాణలోని అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు ఇచ్చేలా రేవంత్ సర్కారు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Advertisement
సంబంధిత వార్తలు
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement