Andhra Pradesh Fire: వీడియో ఇదిగో, రైతన్నపై పగ, 50 క్వింటాళ్ల ఎర్ర మిర్చికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు, కాలిపోయిన మిర్చి విలువ రూ.15 లక్షలు పై మాటే..

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లాలో ఓ రైతుకు చెందిన 50 క్వింటాళ్ల ఎర్ర మిర్చికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. కాలిపోయిన మిర్చి విలువ రూ.15 లక్షలు ఉంటుందని బాధిత రైతు తెలిపారు. ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Fire accident (Credits: Twitter)

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లాలో ఓ రైతుకు చెందిన 50 క్వింటాళ్ల ఎర్ర మిర్చికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. కాలిపోయిన మిర్చి విలువ రూ.15 లక్షలు ఉంటుందని బాధిత రైతు తెలిపారు. ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement