MP Vijayasai Reddy: రఘురామ సిబ్బంది కానిస్టేబుల్ను కారులోకి తోస్తున్న వీడియో బయట పెట్టిన ఎంపీ విజయ సాయిరెడ్డి, ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్పై దాడి చేయడానికి సిగ్గు లేదా అంటూ ట్వీట్
కానిస్టేబుల్ను కారులోకి తోస్తున్న వీడియోను వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి విడుదల చేశారు. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్పై దాడి చేయడానికి సిగ్గు లేదా? అంటూ రఘురామరాజును పేరు ప్రస్తావించకుండా ప్రశ్నించిన సాయిరెడ్డి... తీవ్ర వ్యాఖ్యలతో కూడిన ట్వీట్ చేశారు.
రెక్కీ ఆరోపణలతో తనపై రఘురామకృష్ణరాజు సిబ్బంది తనపై దాడి చేశారంటూ ఏపీ ఇంటెలిజెన్స్కు చెందిన కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఇప్పటికే రఘురామరాజుపై హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేయగా...తాజాగా కానిస్టేబుల్ను కారులోకి తోస్తున్న వీడియోను వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి విడుదల చేశారు. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్పై దాడి చేయడానికి సిగ్గు లేదా? అంటూ రఘురామరాజును పేరు ప్రస్తావించకుండా ప్రశ్నించిన సాయిరెడ్డి... తీవ్ర వ్యాఖ్యలతో కూడిన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కే దాడికి సంబంధించిన వీడియోను సాయిరెడ్డి జత చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో కానిస్టేబుల్ను ఎత్తి కారులో వేసుకుని అక్కడి నుంచి తరలించారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement