Andhra Pradesh: ఏపీలో టీవీ9, ఎన్‌ టీవీ, 10 టీవీ, సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేత, ట్రాయ్‌కు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ

ఏపీలో టీవీ9, ఎన్‌ టీవీ, 10 టీవీ, సాక్షి టీవీలను అక్రమంగా ప్రసారాలు నిలిపివేయడంపై వైసీపీ పార్టీ ట్రాయ్‌కు ఫిర్యాదు చేసింది. ఏపీలో సాక్షి టీవీతో పాటు కొన్ని ఛానళ్ల ప్రసారాలు నిలిపివేతపై ట్రాయ్‌కి వైఎస్సార్‌సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.

Banned

ఏపీలో టీవీ9, ఎన్‌ టీవీ, 10 టీవీ, సాక్షి టీవీలను అక్రమంగా ప్రసారాలు నిలిపివేయడంపై వైసీపీ పార్టీ ట్రాయ్‌కు ఫిర్యాదు చేసింది. ఏపీలో సాక్షి టీవీతో పాటు కొన్ని ఛానళ్ల ప్రసారాలు నిలిపివేతపై ట్రాయ్‌కి వైఎస్సార్‌సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. కేబుల్‌ ఆపరేటర్లపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి సాక్షితో పాటు కొన్ని ఛానళ్ల ప్రసారాలు రాకుండా కుట్ర చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సాక్షి టీవీతో పాటు మరికొన్ని ఛానళ్ల ప్రసారాలను అడ్డుకోవడం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరించడమేనని ఫిర్యాదులో వైఎస్సార్‌సీపీ పేర్కొంది.

YSRCP complained to TRAI about the illegal suspension of TV9, NTV, 10 TV and Sakshi TV by TDP party in Andhra Pradesh
YSRCP complained to TRAI about the illegal suspension of TV9, NTV, 10 TV and Sakshi TV by TDP party in Andhra Pradesh
Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement