Secunderabad Horror: సికింద్రాబాద్‌ లో దారుణం.. డబ్బుల కోసం అర్ధ‌రాత్రి యాచ‌కుల‌పై దాడి.. ఒక‌రు మృతి

సికింద్రాబాద్ మోండా మార్కెట్ ప‌రిధిలో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం అర్ధ‌రాత్రి ఇద్ద‌రు యాచకుల‌పై గుర్తు తెలియ‌ని దుండ‌గులు దాడుల‌కు పాల్ప‌డ్డారు.

Crime | Representational Image (Photo Credits: Pixabay)

Secunderabad, Jan 29: సికింద్రాబాద్ (Secunderabad) మోండా మార్కెట్ (Monda Market) ప‌రిధిలో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం అర్ధ‌రాత్రి ఇద్ద‌రు యాచకుల‌పై (Beggars) గుర్తు తెలియ‌ని దుండ‌గులు దాడుల‌కు పాల్ప‌డ్డారు. ఇందులో ఓ యాచ‌కుడిని అత్యంత దారుణంగా గొంతు కోసి చంపారు. ఫుట్‌ పాత్‌ పై నిద్రిస్తున్న మ‌రో యాచ‌కుడిని సైతం హ‌త్య చేసేందుకు య‌త్నించారు. అనంతరం యాచ‌కుల వ‌ద్ద ఉన్న డ‌బ్బును దుండ‌గులు అప‌హ‌రించారు. గాయ‌ప‌డ్డ యాచ‌కుడిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Aircraft Crashes into Car: కారుపై కూలిన విమానం.. ఇద్దరు మృతి.. ప్రమాదం సమయంలో కారు డ్రైవర్ సిగరెట్ కోసమని పక్కకు వెళ్లడంతో బతిపోయిన వైనం.. బెల్జియంలో ఘటన

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement