Peddapalli Shocker: అయిదేళ్లుగా కడుపులోనే కత్తెర.. పెద్దపల్లిలో వైద్యుల నిర్వాకం

పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ ప్రసవం కోసం 2017లో గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. ఆ సమయంలో ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యుడు కత్తెరను మాత్రం బాధితురాలి కడుపులోనే మర్చిపోయాడు. ఆ తర్వాత..

Credits: Twitter

Peddapalli, Feb 26: పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ ప్రసవం కోసం 2017లో గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో (Private Hospital) చేరింది. ఆ సమయంలో ఆమెకు ఆపరేషన్ (Operation) చేసిన వైద్యుడు కత్తెరను మాత్రం బాధితురాలి కడుపులోనే మర్చిపోయాడు. ఆ తరువాత నుంచి ఆమెకు కడుపు నొప్పి మొదలైంది. దీంతో హైదరాబాద్ లోని దవాఖానలో ఇటీవల ఆమెకు స్కానింగ్ నిర్వహించగా పొట్టలో కత్తెర ఉన్న విషయం బయటపడింది. దీంతో విషయం బయటపడింది.

విజయవాడ ఇంద్రకీలాద్రి గుడి క్యూలైన్లో పాము కలకలం... భయంతో పరుగులు తీసిన భక్తులు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement