Jeedimetla Fire: జీడిమెట్ల ఫార్మా కంపెనీలో ఘోర అగ్నిప్రమాదం, రియాక్టర్‌ పేలి ఒక్కసారిగా ఎగసిన మంటలు, ఇద్దరు అక్కడికక్కడే మృతి

హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక వాడ అయిన జీడిమెట్ల ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రియాక్టర్‌ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను రవీందర్ రెడ్డి, కుమార్‌లుగా గుర్తించారు.

Fire (Representational image) Photo Credits: Flickr)

హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక వాడ అయిన  జీడిమెట్ల ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కెమికల్ ల్యాబ్ లో రియాక్టర్‌ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను రవీందర్ రెడ్డి, కుమార్‌లుగా గుర్తించారు. ఘటనా విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు.

Here's Update

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement