Hyderabad Shocker: శంషాబాద్‌లో పూజారి దారుణం, మహిళతో వివాహేతర సంబంధం, పెళ్లి చేసుకోమన్నందుకు ఆమెను చంపి మ్యాన్ హోల్లో పడేసిన కసాయి

శంషాబాద్ పరిధిలో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను హత్య చేసిన పూజారి. అప్సర అనే యువతి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో హత్య చేసిన వెంకట సాయి సూర్య కృష్ణ. అతనికి ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు.

Representational Image | (Photo Credits: IANS)

శంషాబాద్ పరిధిలో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను హత్య చేసిన పూజారి. అప్సర అనే యువతి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో హత్య చేసిన వెంకట సాయి సూర్య కృష్ణ. అతనికి ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు. మహిళను కారులో ఎక్కించుకొని వచ్చి శంషాబాద్ పరిధిలోని నర్కుడ వద్ద తలపై రాయితో మోది హత్య. అనంతరం మృతదేహాన్ని కవర్లో కట్టి కారులో తీసుకెళ్లి సరూర్నగర్ లోనే మ్యాన్ హోల్లో పడేసిన సూర్య కృష్ణ. ఆ తర్వాత ఏమి ఎరగనట్లు మహిళ కనిపించడం లేదని ఆర్జిఐఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి అసలు విషయాలు బయటపెట్టిన పోలీసులు.

News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Share Now
Advertisement