TSRTC: వీడియో ఇదిగో, ఓవర్ లోడ్ కారణంగా నడిరోడ్డుపై ఊడిపోయిన బస్సు టైర్లు, ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు
హుజురాబాద్ నుండి హన్మకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సుకి తృటిలో ప్రమాదం తప్పింది. బస్సు మార్గం మధ్యలో నడిరోడ్డుపై బస్సు టైర్లు ఊడిపోయాయి. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. ఓవర్ లోడ్ కారణంగానే ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపినట్లుగా తెలుస్తోంది. వీడియో ఇదిగో..
హుజురాబాద్ నుండి హన్మకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సుకి తృటిలో ప్రమాదం తప్పింది. బస్సు మార్గం మధ్యలో నడిరోడ్డుపై బస్సు టైర్లు ఊడిపోయాయి. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. ఓవర్ లోడ్ కారణంగానే ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపినట్లుగా తెలుస్తోంది. వీడియో ఇదిగో..
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Free Bus For SSC Students: టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?
Free Bus In AP: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. అయితే జిల్లాల పరిధిలోనే ఫ్రీ బస్సు.. జిల్లా దాటితే ఛార్జీల మోతే.. కీలక ప్రకటన చేసిన మంత్రి సంధ్యారాణి
Bus Accident In Bolivia: రెండు బస్సులు ఢీ.. 37 మంది దుర్మరణం.. మరో 39 మందికి గాయాలు.. బొలీవియాలో ఘోర ప్రమాదం
Advertisement
Advertisement
Advertisement