Telangana Shocker: స్కూలుకు బైక్ ఇవ్వలేదని గడ్డిమందు తాగి విద్యార్థి ఆత్మహత్య, జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేటకు చెందిన మారు మణిదీప్(14) స్కూలుకు వెళ్లడానికి ఇంట్లో ఉన్న బైక్ ఇవ్వాలని వాళ్ళ అమ్మని అడిగాడు.. అయితే ఆమె ఒప్పుకోలేదు. దీంతో మణిదీప్ గడ్డిమందు తాగడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిన్న మృతిచెందాడు.

Student commits suicide for not giving bike to school in Jagtial

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేటకు చెందిన మారు మణిదీప్(14) స్కూలుకు వెళ్లడానికి ఇంట్లో ఉన్న బైక్ ఇవ్వాలని వాళ్ళ అమ్మని అడిగాడు.. అయితే ఆమె ఒప్పుకోలేదు. దీంతో మణిదీప్ గడ్డిమందు తాగడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిన్న మృతిచెందాడు.  వీడియో ఇదిగో, బంతిని బలంగా బాది వెంటనే గుండెపోటుతో కుప్పకూలిన క్రికెట్ ప్లేయర్

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now