CM Revanth Indravelli Sabha: నేడు ఇంద్రవెల్లిలో రేవంత్ సభ.. రూ.500కే సిలిండర్, ఉచిత విద్యుత్తు లేదా మహిళలకు నెలకు రూ.2500 ఆర్థికసాయం వంటి హామీల అమలుపై ప్రకటించే ఛాన్స్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు.
Adilabad, Feb 2: తెలంగాణ (Telangana) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ఇంద్రవెల్లిలో (Indravelli) నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి సీఎం ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తున్నది. కాగా, ఇంద్రవెల్లి నుంచే మరో రెండు గ్యారెంటీల అమలుపై సీఎం ప్రకటన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఉచిత విద్యుత్తు లేదా మహిళలకు నెలకు రూ.2500 ఆర్థికసాయం, రూ.500కే సిలిండర్ హామీల అమలుపై ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం.
Advertisement
సంబంధిత వార్తలు
CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!
Teegala Krishna Reddy: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైన తీగల మనవడు కనిష్క్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement