Bharat Brand Rice: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘భారత్ బ్రాండ్’ బియ్యం నేటి నుంచే మార్కెట్లోకి.. కిలో రూ.29కి విక్రయం
బియ్యం ధరలను (Rice Price) నియంత్రించేందుకు భారత్ బ్రాండ్ బియ్యాన్ని (Bharat Brand Rice) నేటి నుంచి రిటైల్ అవుట్ లెట్ల ద్వారా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం (Central Government) నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు గురువారం పేర్కొన్నాయి.
Hyderabad, Feb 2: బియ్యం ధరలను (Rice Price) నియంత్రించేందుకు భారత్ బ్రాండ్ బియ్యాన్ని (Bharat Brand Rice) నేటి నుంచి రిటైల్ అవుట్ లెట్ల ద్వారా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం (Central Government) నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు గురువారం పేర్కొన్నాయి. ఈ బియ్యాన్ని కిలో రూ.29కి విక్రయించనున్నారు. కేంద్రం ఇప్పటికే కిలో శనగపప్పును రూ.60కి, గోధుమ పిండిని రూ.27.50కి రాయితీ ధరతో భారత్ బ్రాండ్ పేరిట విక్రయిస్తున్నది.
#BharatRice into markets from today. 1Kilo ₹29. #UANow #PMModi pic.twitter.com/rI3IX2ARVV
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) February 2, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 02, 2024 08:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

