Pak Decides To Release 600 Indian Fishermen: భారత్ లో భుట్టో పర్యటన.. 600 మంది భారత మత్స్య కార్మికులను విడుదల చేయాలని నిర్ణయించిన పాక్
భారత్ లో భుట్టో పర్యటన నేపథ్యంలో సద్భావన నిర్ణయంలో భాగంగా 600 మంది భారత మత్స్య కార్మికులను విడుదల చేయాలని పాక్ నిర్ణయించింది.
Newdelhi, May 6: ఆసియా (Asia) దేశాల ప్రాంతీయ సమావేశాల్లో కీలకమైన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో-SCO) సమ్మిట్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో (Bhutto) జర్దారీ భారత్ లో పర్యటించారు. 2011 తర్వాత భారత్లో పర్యటిస్తున్న తొలి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్. ఈ క్రమంలో పాక్ కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్ లో భుట్టో పర్యటన నేపథ్యంలో సద్భావన నిర్ణయంలో (goodwill gesture) భాగంగా 600 మంది భారత మత్స్య కార్మికులను విడుదల చేయాలని నిర్ణయించింది.
Advertisement
సంబంధిత వార్తలు
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Rohit Sharma Clarity On Retirement: ‘వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తప్పుకోవట్లేదు’.. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Advertisement
Advertisement
Advertisement