Pak Decides To Release 600 Indian Fishermen: భారత్ లో భుట్టో పర్యటన.. 600 మంది భారత మత్స్య కార్మికులను విడుదల చేయాలని నిర్ణయించిన పాక్

భారత్ లో భుట్టో పర్యటన నేపథ్యంలో సద్భావన నిర్ణయంలో భాగంగా 600 మంది భారత మత్స్య కార్మికులను విడుదల చేయాలని పాక్ నిర్ణయించింది.

Bhutto (Credits: Twitter)

Newdelhi, May 6: ఆసియా (Asia) దేశాల ప్రాంతీయ సమావేశాల్లో కీలకమైన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీవో-SCO) సమ్మిట్‌‌లో పాల్గొనేందుకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో (Bhutto) జర్దారీ భారత్ లో పర్యటించారు. 2011 తర్వాత భారత్‌లో పర్యటిస్తున్న తొలి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్. ఈ క్రమంలో పాక్ కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్ లో భుట్టో పర్యటన నేపథ్యంలో సద్భావన నిర్ణయంలో (goodwill gesture) భాగంగా 600 మంది భారత మత్స్య కార్మికులను విడుదల చేయాలని నిర్ణయించింది.

Smartphone Addiction: స్మార్ట్ ఫోన్ లో బ్యాటరీ చార్జింగ్ డౌన్ అయిపోతుంటే.. ఇండియన్స్ గుండెల్లో దడదడ.. అసలేంటీ విషయం??

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Virender Sehwag: ఆ జట్టేమైనా పాకిస్తానా? ఆస్ట్రేలియానా, బంగ్లాదేశ్ జట్టుపై వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు, టీమిండియా ఇంకా తక్కువ ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేయాల్సి ఉందని వెల్లడి

India's Suicide Death Rate: భారత్‌లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో మహిళలకన్నా పురుషులే ఎక్కువ, ఆత్మహత్య మరణాల రేటుపై షాకింగ్ నివేదిక వెలుగులోకి

Meta Removes Raja Singh Accounts: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన మెటా.. ఫేస్‌బుక్ - ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ బ్లాక్, రాహుల్‌ గాంధీపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే

India Beat Bangladesh by Six Wickets: చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్ శుభారంభం, 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం, శుభ్‌మన్‌గిల్‌ సెంచరీతో రికార్డుల మోత

Share Now