Polling Time In Telangana: తెలంగాణలో పోలింగ్ పై కీలక నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం, అన్ని పార్టీల విజ్ఞప్తి మేరకు పోలింగ్ సమయం పెంపు
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని (Polling Time) పొడిగించింది ఎన్నికల సంఘం. పోలింగ్ సమయాన్ని గంటపాటు పొడిగించింది. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ (Polling) ఉంటుందని ప్రకటించింది. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ సమయాన్ని పొడిగించాలంటూ రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తితో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
Hyderabad, May 01: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని (Polling Time) పొడిగించింది ఎన్నికల సంఘం. పోలింగ్ సమయాన్ని గంటపాటు పొడిగించింది. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ (Polling) ఉంటుందని ప్రకటించింది. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ సమయాన్ని పొడిగించాలంటూ రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తితో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. సమస్యాత్మక, ఏజెన్సీ, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుందని స్పష్టం చేసింది.
మే 13న లోక్ సభ స్థానాలకు తెలంగాణలో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ కు సమయం ఇచ్చింది. తాజాగా ఆ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు.
Tags
2024 India elections
2024 భారత సాధారణ ఎన్నికలు
2024 భారతదేశం elections
2024 భారతదేశం ఎన్నికలు
Andhra Pradesh Election
Andhra Pradesh Election 2024
andhra pradesh elections
Andhra Pradesh Elections 2024
How to Vote
How to vote in Lok Sabha Elections 2024
How to vote India
How to Vote Telugu
Lok Sabha Election 2024
Lok Sabha Elections 2024
Polling Time In Telangana
Telangana Election
Telangana Election 2024
telangana elections
telangana elections 2024
Telangana Polling time
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు
తెలంగాణ ఎన్నికలు
భారత సార్వత్రిక ఎన్నికల జాబితా
భారతదేశం ఎన్నికలు
భారతదేశం ఎన్నికలు 2024
భారతదేశంలో ఎన్నికలు
లోక్ సభ ఎన్నికలు
లోక్ సభ ఎన్నికలు 2024
సార్వత్రిక ఎన్నికలు
సార్వత్రిక ఎన్నికలు 2024
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Advertisement
Advertisement
Advertisement