Pattana Pragathi Programme 2020 | Photo: Official

Hyderabad, February 24: తెలంగాణలో ఫిబ్రవరి 24 నుంచి మార్చి 04 వరకు 10 రోజుల పాటు 'పట్టణ ప్రగతి కార్యక్రమం' జరగనుంది. పట్టణాల్లో ఉండే సమస్యలు ఎక్కడికక్కడ తీర్చేసి, పట్టణ రూపురేఖలు మారుస్తూ ప్రజల్లో గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం ఇది. పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రత, విద్యుత్ సమస్యలపై ప్రధానంగా దృష్టి పెడుతూ ఈ పదిరోజుల పాటు అధికారులు వివిధ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కానున్నారు. ఇందుకోసం జీహెచ్ఎంసీతో కలిపి, రాష్ట్రంలోని 140 మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల కోసం ప్రభుత్వం రూ, 148 కోట్ల నిధులను విడుదల చేసింది.

సీఎం కేసీఆర్ నిర్ధేషించిన లక్ష్యాలను సాధించేందుకు అందరూ కృషి చేయాలని, పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో పది రోజుల పాటు జరిగే వివిధ కార్యక్రమాల విశేషాలు ఇలా ఉన్నాయి.

 



సంబంధిత వార్తలు

2024 భారతదేశం ఎన్నికలు: ప్ర‌ధాని మోదీ బ‌హుశా స్టేజి మీద‌నే ఏడుస్తారేమో! ఎన్నిక‌ల ప్ర‌చారంలో రాహుల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు, ఇక రెండో ద‌శ పోలింగ్ పై ప్ర‌ధాని మోదీ ఆస‌క్తిక‌ర ట్వీట్

Orange Alert for Telangana: మండుతున్న ఎండలు, తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్, వచ్చే 5 రోజులు వడగాలులతో జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక 

Hyderabad Fire: వీడియోలు ఇవిగో, భారీ అగ్నిప్రమాదంలో భయంతో బిల్డింగ్ పై నుండి దూకుతున్న సిబ్బంది, మంటల్లో చిక్కుకున్న 50 మంది

Lok Sabha Polls Phase II: ముగిసిన రెండో దశ పోలింగ్, సాయంత్రం 5 గంటల వరకు 13 రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ శాతం ఇదిగో..

Telugu States Weather Update: మరో మూడు రోజులు వడగాడ్పులు మరింతగా పెరిగే అవకాశం, తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ

Harish Rao Vs Revanth Reddy: ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ సవాల్, రాజీనామా లేఖతో వచ్చిన హరీష్ రావు, దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా లేఖతో రావాలని ఛాలెంజ్

2024 భారతదేశం ఎన్నికలు: దేశవ్యాప్తంగా మొదలైన లోక్‌ సభ రెండో దశ పోలింగ్.. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 88 స్థానాలకు పోలింగ్.. 15.88 కోట్ల మంది ఓటర్లకు ఓటు హక్కు అవకాశం.. బరిలో రాహుల్ గాంధీ సహా అతిరథులు

Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు, విదేశాల్లో దాక్కున్న ప్రభాకర్‌రావుపై రెడ్‌ కార్నర్‌ నోటీసులు, నిందితులపై సైబర్‌ టెర్రరిజం సెక్షన్లు నమోదు