Madhya Pradesh: ప్రధాని మోదీ రోడ్ షోలో అపశ్రుతి.. ఒక్కసారిగా కూలిన స్టేజి.. నలుగురికి గాయాలు.. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో రోడ్ షో సందర్భంగా ఘటన
మధ్యప్రదేశ్ జబల్ పూర్ లో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలో అపశృతి చోటుచేసుకుంది. మోదీని చూడటానికి అక్కడ ఏర్పాటు చేసిన ఓ స్టేజీ మీదకు చాలామంది ఎక్కి నిల్చున్నారు.
Bhopal, Apr 8: మధ్యప్రదేశ్ (Madhyapradesh) జబల్ పూర్ లో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) రోడ్ షోలో అపశృతి చోటుచేసుకుంది. మోదీని చూడటానికి అక్కడ ఏర్పాటు చేసిన ఓ స్టేజీ మీదకు చాలామంది ఎక్కి నిల్చున్నారు. దీంతో బరువు మోయలేక ఆ స్టేజీ ఒక్కసారిగా కూలడంతో నలుగురికి గాయాలయ్యాయి. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
PM Modi On Womens Day: నారీ శక్తికి వందనం... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పెషల్ ట్వీట్, మహిళల సాధికారత కోసం కృషిచేస్తామని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement