Andhra Pradesh Horror: దారుణం, ఇష్టం లేని పెళ్లి సంబంధం తెచ్చాడని తండ్రిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన కూతురు, మదనపల్లిలో విషాదకర ఘటన
నచ్చని పెళ్లి సంబంధం తెచ్చాడని.. తండ్రిని కిరాతకంగా కూతురు కొట్టి చంపిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. దారుణ ఘటన వివరాల్లోకెళితే.. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జీఆర్టీ స్కూల్ టీచర్ దొరస్వామి తన కూతురికి పెళ్లి సంబంధం కుదిర్చాడు..
నచ్చని పెళ్లి సంబంధం తెచ్చాడని.. తండ్రిని కిరాతకంగా కూతురు కొట్టి చంపిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. దారుణ ఘటన వివరాల్లోకెళితే.. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జీఆర్టీ స్కూల్ టీచర్ దొరస్వామి తన కూతురికి పెళ్లి సంబంధం కుదిర్చాడు.. అయితే సంబంధం వద్దని కూతురు చెప్పినా తండ్రి ఒప్పుకోలేదు.. తనం పంతంతో పెళ్ళి చేసుకోవాల్సిందేనని పట్టుబట్టాడు . దీంతో కూతురు కోపం తట్టుకోలేక చపాతీల కర్ర, ఇనుప రాడ్డుతో తన తండ్రిని కొట్టి చంపేసింది.ఈ ఘటనలో పోలీసులు కూతురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ లో దారుణం.. కత్తులతో పొడిచి, రాళ్ళు, కర్రలతో కొట్టి అందరూ చూస్తుండగా యువకుడిని దారుణంగా హత్యచేసిన దుండగులు (వీడియో ఇదిగో)
Here's News
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement