Cyclone Asani: అసని తుఫాను దెబ్బ, ఏపీ తీరానికి కొట్టుకువచ్చిన బంగారు రథం, మయన్మార్, మలేషియా లేదా థాయ్‌లాండ్‌కు చెందినదై ఉంటుందని తెలిపిన అధికారులు

మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని సున్నపల్లి తీరంలో మయన్మార్, మలేషియా లేదా థాయ్‌లాండ్‌కు చెందిన బంగారు రంగుతో కూడిన రథం లాంటి నిర్మాణం కనిపించింది. గ్రామస్తులు కట్టకు తాళ్లు కట్టి ఒడ్డుకు చేర్చారు.

Gold Painted Chariot

మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని సున్నపల్లి తీరంలో మయన్మార్, మలేషియా లేదా థాయ్‌లాండ్‌కు చెందిన బంగారు రంగుతో కూడిన రథం లాంటి నిర్మాణం కనిపించింది. గ్రామస్తులు కట్టకు తాళ్లు కట్టి ఒడ్డుకు చేర్చారు. అసని తుపాను ప్రభావంతో రథం ఏపి తీరానికి చేరినట్లు అనుమానిస్తున్నారు. దీనిపై 16-1-2022 అని ఉన్నట్లుగా జాలర్లు చెపుతున్నారు. విదేశాల నుంచి వచ్చి ఉంటుందని భావిస్తున్న రథాన్ని మేరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement