Modi Cabinet 2024: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్, బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్లో కొలువు తీరిన మంత్రులకు శాఖలు కేటాయించారు. రాజ్నాథ్ సింగ్కు రక్షణ శాఖ, అమిత్ షాకు హోంశాఖ, జైశంకర్కు విదేశాంగ శాఖ కేటాయించారు. తెలంగాణ నుంచి జి.కిషన్ రెడ్డికి బొగ్గు, గనులు.. బండి సంజయ్ కుమార్ హోంశాఖ (సహాయ) మంత్రులుగా బాధ్యతలు అప్పగించారు.
ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్లో కొలువు తీరిన మంత్రులకు శాఖలు కేటాయించారు. రాజ్నాథ్ సింగ్కు రక్షణ శాఖ, అమిత్ షాకు హోంశాఖ, జైశంకర్కు విదేశాంగ శాఖ కేటాయించారు. తెలంగాణ నుంచి జి.కిషన్ రెడ్డికి బొగ్గు, గనులు.. బండి సంజయ్ కుమార్ హోంశాఖ (సహాయ) మంత్రులుగా బాధ్యతలు అప్పగించారు. మళ్లీ హోం మంత్రి అమిత్ షానే, కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు లిస్టు ఇదిగో, తెలుగు రాష్ట్రాల మంత్రులకు ఏయే శాఖలంటే..
Tags
Advertisement
సంబంధిత వార్తలు
PM Modi On Womens Day: నారీ శక్తికి వందనం... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పెషల్ ట్వీట్, మహిళల సాధికారత కోసం కృషిచేస్తామని వెల్లడి
PM Modi: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధానమంత్రి మోదీ ట్వీట్.. శ్రమించిన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నా అని ట్వీట్
Rules Change In Railways: వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు జనరల్ బోగీల్లోనే ప్రయాణించాలి.. ఏసీ, స్లీపర్ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా.. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన రైల్వే కొత్త నిబంధనలు
Telangana:మోడీ సానుభూతితో ఉంటే.. కిషన్ రెడ్డి పగతో ఉన్నాడు.. ఆయన బాధెంటో అర్థం కావడం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement