TSRTC: ఎక్స్‌ప్రెస్ బస్సులు ఎక్కడపడితే అక్కడ ఆగవు, తక్కువ దూరం వెళ్లే మహిళలు పల్లె వెలుగు బస్సులో వెళ్ళండి, మహిళలకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి

మహాలక్ష్మీ పథకంలో భాగంగా రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన సంగతి విదితమే. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారి సంఖ్య భారీగా పెరిగింది. రద్దీ కూడా చాలా ఎక్కుగా ఉండటంతో మహిళలకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు.

TSRTC MD Sajjanar (photo-Video Grab)

మహాలక్ష్మీ పథకంలో భాగంగా రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన సంగతి విదితమే. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారి సంఖ్య భారీగా పెరిగింది. రద్దీ కూడా చాలా ఎక్కుగా ఉండటంతో మహిళలకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో మహిళలు తక్కువ దూరం వెళ్ళేటప్పుడు ఎక్స్‌ప్రెస్ బస్సులు ఎక్కకుండా పల్లె వెలుగు బస్సులో వెళ్ళండి. దూరప్రాంత ప్రయాణికులకు అసౌకర్యం కలిగించొద్దు. కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులు ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. ఎక్స్‌ప్రెస్ బస్సులు అనుమతించిన స్టేజీల్లోనే ఆపుతారని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్, అద్దెకు బస్సులు కావాలని ప్రకటన విడుదల చేసిన టీఎస్‌ఆర్టీసీ, పూర్తి వివరాలు ఇవిగో.. 

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్‌, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో, ఫోటోలు

Good News To TGSRTC Employees: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. 2.5 శాతం డీఏ ప్రకటన.. డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై రూ.3.6 కోట్లు అదనపు భారం.. పూర్తి వివరాలు ఇవిగో..!

India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం

Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు

Advertisement
Advertisement
Share Now
Advertisement