Lifestyle

Astrology: ఫిబ్రవరి 28 నుంచి రాహువు కుంభరాశి లోకి ప్రవేశం... ఈ మూడు రాశుల వారికి ఇక తిరుగులేదు... ముట్టుకుంటే కోట్లు...పట్టుకుంటే బంగారం... ధనవంతులు అవ్వకుండా బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు..

sajaya

Astrology: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, పాప గ్రహం రాహువు వ్యతిరేక దిశలో కదులుతాడు. రాశిచక్ర మార్పు కోసం, మనం మీన రాశి నుండి మేష రాశిలోకి వెళ్తాము. ప్రస్తుతం, అతను చివరి రాశి అయిన 12వ రాశి అయిన మీన రాశిలో ఉన్నాడు.

Health Tips: బరువు అమాంతం పెరిగిందని భయమా... అయితే జిమ్ కు వెళ్లాల్సిన పనిలేదు... ఈ చెక్కని అరగదీసి పొడిచేసి కషాయం చేసుకొని తాగితే... వారంలో 10 కేజీలు తగ్గడం ఖాయం...

sajaya

Health Tips: అధిక బరువు సమస్యతో బాధపడే వారికి చక్కటి ఔషధాలు మన వంటింట్లోనే అధికంగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలామంది ఇబ్బంది పడే సమస్య అధిక బరువు అధిక బరువు వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.

Health Tips: విటమిన్ డి టాబ్లెట్ లు అదేపనిగా వేసుకుంటున్నారా...అయితే ఈ జబ్బులు రావడం ఖాయం...

sajaya

Health Tips: మీ శరీరంలో విటమిన్ డి ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉండడం ద్వారా అనేక రకాల ప్రమాదాలు జరుగుతాయి. అంతేకాకుండా అనేక రకాల జబ్బులకు కారణం అవుతాయి.

Char Dham Yatra 2025: ఏప్రిల్ 30 నుంచి చార్‌ధామ్ యాత్ర, మార్చి 1 నుంచి ఆన్‌లైన్‌లో పేర్ల నమోదు ప్రారంభం, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

2024లో లాగానే, 2025 లో కూడా ఒక పవిత్రమైన రోజున చార్ ధామ్ ల ద్వారాలు తెరవబడుతున్నాయి. చార్‌ధామ్ యాత్ర ఏప్రిల్ 30, 2025న ప్రారంభమవుతుంది. ఆ రోజు నుండి మీరు చార్‌ధామ్‌లను సందర్శించవచ్చు. యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్‌లు త్వరలో ప్రారంభం కానున్నాయి

Advertisement

Health Tips: ఈ ఒక్క ఆకుతో పప్పు చేసుకొని తింటే.. విరిగిన ఎముకలు కూడా అతుక్కుంటాయి.. ఆపరేషన్ లేకుండానే మోకాళ్ల నొప్పులు తగ్గించుకోవచ్చు... జింక లాగా చెంగునె ఎగురుతారు

sajaya

Health Tips: మునగాకులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. మునగాకుని ఒక సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు. అనేక రకాల జబ్బులను తగ్గించడంలో మునగాకు సహాయపడుతుంది.

Maha Kumbh Mela 2025: 40 కోట్ల మంది అనుకుంటే 50 కోట్లు దాటిపోయారు, కుంభమేళాలో 53 కోట్ల మంది పుణ్య స్నానాలు, రికార్డు స్థాయిలో పోటెత్తుతున్న భక్తులు

Hazarath Reddy

త్రివేణి సంగమంలో ఇప్ప‌టి వరకూ 53 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌ సర్కార్‌ ప్రకటించింది. దీంతో ప్రపంచంలోనే ఇంత మంది భక్తులు పాల్గొన్న మొదటి కార్యక్రమంగా కుంభమేళా రికార్డు సృష్టించింది.

Health Tips: శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు కనిపించే సంకేతాలు ఇవే...వీటిని జాగ్రత్తగా గమనించకపోతే గుండె పోటు తప్పదు..

sajaya

Health Tips: నేటి చెడు జీవనశైలి ఆహారపు అలవాట్ల కారణంగా, అధిక కొలెస్ట్రాల్ ఒక సాధారణ సమస్యగా మారింది. కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో అంటుకునే పదార్థం, ఇందులో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి

Astrology: ఫిబ్రవరి 26 నుంచి ఈ 4 రాశుల వారికి కేమాధ్రుమ యోగం ప్రారంభం..లక్ష్మీ దేవి దయతో వీరు ధనవంతులు అవుతారు..ఆకస్మిక ధనలాభం కలుగుతుంది...ఆస్తులు అమాంతం పెరుగుతాయి..

sajaya

Astrology: ఫిబ్రవరి 26 నుంచి ఈ 4 రాశుల వారికి కేమాధ్రుమ యోగం ప్రారంభం అవుతోంది. ఈ రాశుల వారు లక్ష్మీ దేవి దయతో వీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. అలాగే వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.ఆస్తులు అమాంతం పెరుగుతాయి. ఇందులో మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి.

Advertisement

Astrology: ఫిబ్రవరి 26 మహాశివరాత్రి నుంచి ఈ 3 రాశుల వారికి 60 సంవత్సరాల తర్వాత అదృష్ట యోగం ప్రారంభం...వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది..ధన కుబేరులు అవడం ఖాయం..

sajaya

Astrology: మహాశివరాత్రి పండుగ ఫిబ్రవరి 26, 2025న జరుపుకుంటారు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈసారి మహాశివరాత్రి అరుదైన యోగం జరగబోతోంది. నిజానికి, ఈసారి మహాశివరాత్రి నాడు, దాదాపు 60 సంవత్సరాల తర్వాత, ధనిష్ట నక్షత్రం, పరిఘ యోగం, శకుని కరణం చంద్రుడు మకర రాశిలో ఉంటారు. అటువంటి పరిస్థితిలో, ఈ అరుదైన యోగం మూడు రాశుల వారికి అదృష్టాన్ని చేకూరుస్తుందని జ్యోతిష నిపుణులు అంటున్నారు.

Astrology: ఫిబ్రవరి 28 నుంచి ఈ 4 రాశుల వారికి విపరీత రాజయోగం ప్రారంభం...ధన లక్ష్మీదేవి వీరిపై కృప చూపించడం ఖాయం..అదృష్టం కలిసి వస్తుంది..కోటీశ్వరులు అవడం ఖాయం..

sajaya

Astrology: ఫిబ్రవరి 28 నుంచి ఈ 4 రాశుల వారికి విపరీత రాజయోగం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ధనలక్ష్మీ దేవి వీరిపై కృప చూపించడం ఖాయంగా కనిపిస్తుంది. అంతేకాదు వీరికి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వీరు కోటీశ్వరులు అవడం ఖాయంగా కనిపిస్తుంది.

Astrology: ఫిబ్రవరి 23 నుంచి ఈ 4 రాశుల వారికి చంద్రమంగళ యోగం ప్రారంభం...కుబేరుడి దయతో వీరు కోటీశ్వరులు అవడం ఖాయం..లాటరీ, ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో విపరీతమైన లాభాలు ఖాయం..

sajaya

Astrology: ఫిబ్రవరి 23 నుంచి కింద పేర్కొన్న 4 రాశుల వారికి చంద్రమంగళ యోగం ప్రారంభం కానుంది. ఫలితంగా ఈ నాలుగు రాశుల వారికి కుబేరుడి దయతో కోటీశ్వరులు అవడం ఖాయంగా కనిపిస్తోంది. లాటరీ, ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో విపరీతమైన లాభాలు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

Health Tips: మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా. బి12 పుష్కలంగా ఉండే ఈ పండ్లు తింటే ఆపరేషన్ లేకుండానే చిరుతల పరిగెత్తొచ్చు..

sajaya

Health Tips: ఈ రోజుల్లో మనలో చాలా మంది విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారు. దాని ప్రభావం మన శరీరంపై కనిపించడం ప్రారంభిస్తుంది. అలసట, బలహీనత, కండరాల నొప్పి ,జ్ఞాపకశక్తి సమస్యలు వంటి లక్షణాలు దీనిని సూచిస్తాయి.

Advertisement

Astrology: ఫిబ్రవరి 26 నంచి బుధుడు నక్షత్ర మార్పు..ఈ 3 రాశుల వారికి అద్భుతమైన యోగం ప్రారంభం..లక్ష్మీదేవి కృపతో కోటీశ్వరులు అవడం ఖాయం..మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..

sajaya

Astrology: గ్రహాలకు రాకుమారుడైన బుధుడు జ్యోతిషశాస్త్రంలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు, ఇది తర్కం, వాక్కు, చర్మం, వ్యాపారం ,కమ్యూనికేషన్ మొదలైన వాటికి కారణ గ్రహం.

Astrology: ఫిబ్రవరి 21 నుంచి కుజుడు చంద్రుడి కలయిక, ఈ మూడు రాశుల వారికి కుబేరుడు లక్ష్మీదేవి కలిసి నట్టింట్లో ధనవర్షం కురిపించడం ఖాయం..వ్యాపారంలో లాభం...ఉద్యోగంలో ప్రమోషన్ తప్పనిసరి

sajaya

Astrology: జ్యోతిషశాస్త్రంలో కుజుడు ,చంద్రుడు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నారు. ఇవి ఎప్పటికప్పుడు రాశిచక్రం ,నక్షత్రరాశిని మారుస్తాయి.

Astrology: ఫిబ్రవరి 19 నుంచి శుభదశాంక యోగం ప్రారంభం...ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవ్వకుండా బ్రహ్మదేవుడు కూడా అడ్డుకోలేడు... ఆ రాశుల్లో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..

sajaya

Astrology: ఫిబ్రవరి 19 నుండి బుధుడు శుక్రుడి మధ్య ఏర్పడిన శుభ దశంక యోగం మూడు రాశిచక్ర గుర్తులపై ముఖ్యంగా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది

Bird Flu: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం..కేజీ చికెన్ రూ. 100 మాత్రమే...బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే చికెన్ వండాల్సిన టిప్స్ ఇవే..ఈ పద్ధతుల్లో చికెన్ వండితే బర్డ్ ఫ్లూ రాదు..

sajaya

Bird Flu: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బర్డ్ ఫ్లూ వ్యాధి భయం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. ఈ దెబ్బతో ప్రతి ఒక్కరు చికెన్ కోడిగుడ్లు తినడం మానేస్తున్నారు.

Advertisement

Health Tips: రక్తం తగ్గిపోయిందని భయపడుతున్నారా..అయితే టాబ్లెట్లతో కాదు...ఈ ఫుడ్స్ తింటే మీ బాడీలో రక్తం ఉరకలు పెడుతుంది..బ్లడ్ బాగా శరీరానికి పడుతుంది..

sajaya

Health Tips: మీ శరీరంఉండి, బలహీనతతో పాటు చిరాకుగా అనిపిస్తే, దానికి కారణం శరీరంలో రక్తం లేకపోవడం కావచ్చు. పురుషుల కంటే స్త్రీలు రక్తహీనతకు ఎక్కువగా గురవుతారు.

Health Tips: ఈ జబ్బులు ఉన్నవారు నెయ్యి అస్సలు తినకూడదు..తింటే ఆసుపత్రిపాలు కావడం ఖాయం... ప్రాణాపాయం సైతం సంభవించే అవకాశం...

sajaya

Health Tips: నెయ్యి తినడం వల్ల రుచి పెరుగుతుందని మన ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని మనందరికీ తెలుసు. కానీ కొన్ని వ్యాధులలో నెయ్యి వినియోగం మన ఆరోగ్యానికి హానికరం అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.

Maha Kumbh 2025: త్రివేణి సంగంమంలో పుణ్యస్నానం ఆచరించిన 50 కోట్ల మంది భక్తులు, చైనా మినహా అన్ని దేశాల జనాభాను ఈ సంఖ్య దాటేసిందని తెలిపిన యూపీ ప్రభుత్వం

Hazarath Reddy

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతోన్న కుంభమేళాలో (Kumbh Mela) శుక్రవారం సాయంత్రానికి 50 కోట్లకు పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం వెల్లడించింది.

GBS Outbreak in Andhra Pradesh: ఏపీని వణికిస్తున్నజీబీఎస్, తాజాగా శ్రీకాకుళంలో యువకుడికి బ్రెయిన్ డెడ్, ఇద్దరి పరిస్థితి విషమం, అప్రమత్తమైన అధికారులు, గిలియన్-బార్ సిండ్రోమ్ లక్షణాలు ఇవిగో..

Hazarath Reddy

మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్‌ బారే సిండ్రోమ్‌ (Guillain Barre Syndrome) (జీబీఎస్‌) తాజాగా ఏపీని కూడా వణకించేందుకు రెడీ అయింది. ఆంధ్రప్రదేశ్‌ (andhra pradesh) లోని గుంటూరు జీజీహెచ్‌ (guntur ggh)లో వెలుగులోకి వచ్చాయి. గులియన్‌ బారే సిండ్రోమ్‌ వ్యాధితో బాధపడుతున్న ఏడుగురు బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Advertisement
Advertisement