Chhattisgarh Horror: అబ్బాయిలతో ఫోన్‌ మాట్లొడద్దని చెప్పినందుకు.. అన్నను గొడ్డలితో నరికి చంపి నాటకమాడి చివరకు దొరికిపోయిన 14 ఏండ్ల బాలిక

ఛత్తీస్‌ గఢ్‌ లోని ఖైరాగఢ్‌ చుయిఖదాన్‌ గండై జిల్లాలో దారుణం జరిగింది. అబ్బాయిలతో ఫోన్‌ ఎందుకు మాట్లాడుతున్నావని మందలించినందుకు ఓ 14 ఏండ్ల బాలిక తన అన్నని (17) నరికి చంపింది.

Crime Representational Image (File Photo)

Newdelhi, May 5: ఛత్తీస్‌ గఢ్‌ లోని (Chhattisgarh) ఖైరాగఢ్‌ చుయిఖదాన్‌ గండై జిల్లాలో దారుణం జరిగింది. అబ్బాయిలతో ఫోన్‌ (Phone) ఎందుకు మాట్లాడుతున్నావని మందలించినందుకు ఓ 14 ఏండ్ల బాలిక తన అన్నని (17) నరికి చంపింది. అతడు నిద్రపోతున్న సమయంలో గొడ్డలి (Axe) తీసుకుని మెడపై నరికింది. తీవ్రంగా గాయపడటంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. తర్వాత తన అన్నను ఎవరో చంపినట్టు ఆమె నాటకం ఆడింది. తమ స్టైల్ లో పోలీసులు విచారించడంతో అసలు విషయం బయటపడింది. అమ్లిదిహ్కల గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

2024 భారతదేశం ఎన్నికలు: తెలంగాణలో హీటెక్కిన లోక్ సభ ఎన్నికల సమరం.. నేడు మూడు సభల్లో పాల్గొననున్న హోంమంత్రి అమిత్ షా.. రెండు చోట్ల ప్రసంగించనున్న రాహుల్ గాంధీ.. జగిత్యాలలో గులాబీ దళాధిపతి కేసీఆర్ బస్సు యాత్ర

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement