తాజా వార్తలు

Telangana Temperatures: తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు, భద్రాచలంలో అత్యధికంగా టెంపరేచర్ నమోదు, మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి

VNS

తెలంగాణవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు (Temperatures) సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. రాత్రి వేళలో చల్లటి గాలులు వీస్తున్నప్పటికీ.. ఉదయం 9 గంటల తర్వాత ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో గాలిలో తేమ తగ్గడంతో ఉక్కపోత వాతావరణం (Weather) నెలకొంటుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Health Tips: ఈరోజే రివర్స్ వాకింగ్ ప్రారంభించండి,రివర్స్ వాకింగ్ ద్వారా మోకాళ్ల సంబంధిత సమస్యలను నయం చేయవచ్చు.

sajaya

Health Tips: నేటి జీవనశైలిలో నడక చాలా ముఖ్యమైనదిగా మారింది. మీరు మీ శరీరాన్ని ఫిట్‌గా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, మీరు మీ నడక జీవితంలో వ్యాయామాలను చేర్చుకోవాలి.

Astrology: మార్చి 2, ఆదివారం ఉదయం 12:15 గంటలకు బుధుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు 3 రాశులకు చెందిన వారికి ఒక వరం.

sajaya

Astrology: మార్చి 2, 2025 ఆదివారం ఉదయం 12:15 గంటలకు బుధుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు ఈ రాశిలో మొత్తం 33 రోజులు ఉంటాడు. బుధ రాశిలో ఈ మార్పు అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది.

Sudan Military Plane Crash: ఘోర విమాన ప్రమాదంలో 46కు పెరిగిన మృతుల సంఖ్య, గాల్లోకి ఎగిరిన కాసేపటికే కుప్పకూలిన సూడాన్ ఆర్మీ ఫ్లైట్

Hazarath Reddy

సూడాన్‌ (Sudan)లో ఘోర విమాన ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 46కు పెరిగింది. సయిద్నా ఎయిర్ బెస్ (Wadi Seidna Air Base) నుంచి మంగళవారం రాత్రి ఆర్మీ ఫ్లైట్ టేకాఫ్‌ అవుతుండగా..గాల్లోకి ఎగిరిన కాసేపటికే నివాస ప్రాంతంలో కూలిపోయింది.

Advertisement

Jofra Archer: ఛాంపియన్స్ ట్రోఫీలో జేమ్స్ అండ్సరన్ రికార్డు బద్దలు కొట్టిన జోఫ్రా ఆర్చర్, వన్డేల్లో ఇంగ్లండ్‌ తరఫున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డు

Hazarath Reddy

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా లాహోర్ గడాఫీ స్టేడియంలో జరిగిన గ్రూప్ బి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ 50 వన్డే వికెట్లు తీసిన అత్యంత వేగవంతమైన ఇంగ్లాండ్ బౌలర్‌గా నిలిచాడు.

Coffee Benefits : కాఫీ ప్రతి రోజు ఉదయం లేవగానే ఒక కప్పు తాగితే ఎన్ని లాభాలో తెలిస్తే ఎగిరి గంతేయడం ఖాయం...కాఫీ తాగడం వల్ల కలిగే లాభాలు ఇవే...

sajaya

Coffee Benefits : కాఫీ మంచి , ఆరోగ్యకరమైన ఎంపిక. కానీ రోజులో ఏ సమయంలోనైనా కాఫీ తాగడం సరైనది కాదు, లేదా కాఫీకి బానిస కావడం కూడా సరైనది కాదు. ప్రతిరోజూ ఒక కప్పు కాఫీ తాగడం వల్ల గుండె జబ్బులు దూరంగా ఉంటాయని ఒక నివేదిక పేర్కొంది. అవును, మనం ఉదయం కాఫీ తాగితే, గుండె , కార్డియో సమస్యలు దూరంగా ఉంటాయి. కానీ అదే సమయంలో, మిగిలిన సమయంలో కాఫీ తాగడం ఆరోగ్యానికి హానికరం అని పరిశోధనలు కూడా చూపిస్తున్నాయి.

Ibrahim Zadran: ఛాంపియన్స్ ట్రోఫీలో జద్రాన్‌ పరుగుల సునామి, ఇంగ్లండ్ మీద 175 పరుగులతో కొత్త చరిత్రను లిఖించిన అఫ్గానిస్థాన్‌ బ్యాటర్, ఇబ్రహీం జద్రాన్ దెబ్బకు బద్దలైన రికార్డులు ఇవిగో..

Hazarath Reddy

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ (Ibrahim Zadran) (177; 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) పరుగుల విధ్వంసం సృష్టించాడు. దీంతో అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది.

Health Tips: తాగుబోతులకు గుడ్ న్యూస్...మీ లివర్ నాలుగు కాలాల పాటు చల్లగా పాడవకుండా ఉండాలంటే..ఈ జ్యూసులు తాగాల్సిందే..

sajaya

కాలేయం మన శరీరంలోని ఒక ముఖ్యమైన అవయవం, ఇది శరీరం నుండి విషాన్ని తొలగించడానికి, జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడానికి జీవక్రియను సమతుల్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. కానీ, నేటి అనారోగ్యకరమైన జీవనశైలి, జంక్ ఫుడ్, అధిక ఆల్కహాల్ వినియోగం కాలుష్యం వల్ల కాలేయంలో విషపదార్థాలు పేరుకుపోతాయి, ఇది కాలేయ పనితీరును తగ్గిస్తుంది.

Advertisement

KTR Supports Stalin's Stand on Delimitation: డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం స్టాలిన్‌కు మద్దతు తెలిపిన కేటీఆర్, నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని వెల్లడి

Hazarath Reddy

డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమర్థించారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారత దేశానికి అన్యాయం జరుగుతుందన్న వ్యాఖ్యలకు మద్దతిచ్చారు. దేశానికి అత్యవసరమైనప్పుడు కుటుంబ్ర నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదని అన్నారు

Kolkata Horror: సూట్‌కేస్‌లో మృతదేహం పెట్టుకుని వచ్చిన తల్లికూతుళ్లు, గంగానదిలో విసిరేస్తుండగా పట్టుకున్న స్థానికులు, తర్వాత ఏమైందంటే..

Hazarath Reddy

కలకత్తాలోని గంగా నది ఘాట్‌ వద్ద డెడ్ బాడీతో ఉన్న సూట్‌కేస్‌ కనిపించడం కలకలం రేపింది. ఫిబ్రవరి 25న తెల్లవారుజామున కోల్‌కతాలోని కుమార్తులి సమీపంలోని గంగా నది ఘాట్‌ వద్దకు ఇద్దరు మహిళలు క్యాబ్‌లో చేరుకున్నారు. వెంట తెచ్చిన ట్రాలీ బ్యాగ్‌ను నది వద్దకు భారంగా ఈడ్చుకువచ్చారు.

Viral Video: టికెట్ లేకుండా ఏసీ కోచ్‌లో ప్రయాణించిన పోలీసును మందలించిన రైల్వే అధికారి, ఇది మీ ఇల్లనుకుంటున్నారా అంటూ సూటి ప్రశ్న, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఇటీవలి రోజుల్లో చాలా మంది రైల్వే ప్రయాణికులు రైళ్ల దుస్థితిని సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉండటం, టికెట్ లేని ప్రయాణికులు సీట్లలో కూర్చోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు, ఎయిర్ కండిషన్డ్ రైలు కోచ్‌లో టికెట్ లేకుండా ప్రయాణించినందుకు ఒక పోలీసును ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) మందలించిన వీడియో వైరల్ అవుతోంది.

Maha kumbh Mela Concludes: హర హర మహాదేవ నామస్మరణతో ముగిసిన కుంభమేళా, శివరాత్రి నాడు 1.32 కోట్లకు పైగా భక్తులు పవిత్రస్నానాలు, మొత్తం 65 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా (Maha kumbh Mela Concludes) ముగిసింది. 45 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు.

Advertisement

MP Global Investor Summit: వీడియో ఇదిగో, మధ్యప్రదేశ్ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సదస్సులో భోజనం పేట్ల కోసం కొట్లాట, ఇదేం సదస్సు అంటూ విమర్శలు ఎక్కుపెట్టిన ప్రతిపక్షాలు

Hazarath Reddy

ఈ సదస్సు (Global Investors Summit)కు వచ్చిన సామాన్యులు భోజన ప్లేట్ల కోసం కొట్లాడుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరయ్యారు. అయితే, సరైన సౌకర్యాలు లేకపోవడంతో భోజన సమయంలో వారంతా ప్లేట్ల కోసం పోటీపడ్డారు

Ghaziabad Shocker: ఈ బాలుడికి నూరేళ్లు ఆయుష్షు, ఆడుకుంటున్న బాలుడి మీదకు దూసుకొచ్చిన కారు, చిన్న గాయాలతో బయటపడిన వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఫిబ్రవరి 20, మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఎస్‌జి గ్రాండ్ సొసైటీలో జరిగిన ఓ దిగ్భ్రాంతికరమైన సంఘటనలో, ఒక కారు ఆ కాంపౌండ్‌లో ఆడుకుంటున్న చిన్నారిపైకి దూసుకెళ్లింది. ఈ సంఘటన మొత్తం కెమెరాలో రికార్డైంది,

Pune Horror: దారుణం, రోడ్డు మీద వెళుతున్న మహిళను బస్సుల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేసిన కామాంధుడు, అరుస్తుందని నోట్లో గుడ్డలు కుక్కి మరీ పైశాచికం

Hazarath Reddy

మహారాష్ట్రలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటనలో, పూణేలో 26 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగింది. వార్తా సంస్థ IANS ప్రకారం, స్వర్గేట్ బస్ స్టాండ్ వద్ద ఆపి ఉంచిన బస్సులో మహిళపై అత్యాచారం జరిగింది. నిందితుడుని దత్తా గడేగా గుర్తించబడ్డాడు,

Pedda Palli Shiva Temple: మహా శివరాత్రి రోజు అద్భుతం.. శివాలయంలోని నాగదేవత విగ్రహం వద్ద నాగుపాము దర్శనం, వైరల్ వీడియో

Arun Charagonda

పెద్దపల్లి శివాలయంలో నాగదేవత విగ్రహం వద్ద నాగుపాము దర్శనం ఇచ్చింది(Peddapalli Shiva Temple). మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామంలోని శివాలయం ఆవరణలో ఉన్న నాగదేవత విగ్రహం వద్ద ఓ పెద్ద నాగుపాము దర్శనమిచ్చింది.

Advertisement

Accident Caught on Camera: మృత్యువు ఎలా వెంటాడుతుందో తెలిపే వీడియో ఇదిగో, రోడ్డు మీద వెళుతున్న ఓవర్‌లోడ్ ట్రక్కు బైక్ మీద పడటంతో ఇద్దరు మృతి

Hazarath Reddy

విధిరాతను మార్చలేమనే దానికి ఈ వీడియోనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఒక విషాద ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు మరణించారు. ధోల్పూర్ రోడ్డుపై ఓవర్‌లోడ్ తో కూడిన ట్రక్కు ఊగుతూ వచ్చి అదే రోడ్డులో ట్రక్కు ముందు వెళుతున్న బైక్ రైడర్లపై బోల్తా పడింది.

Police Saves Life: సలాం పోలీసన్నా.. భక్తుడికి గుండెపోటు.. సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడిన పోలీస్, స్థానికుల ప్రశంసలు, వీడియో

Arun Charagonda

సలాం పోలీసన్నా. శివరాత్రి సందర్భంగా ఓ భక్తుడికి గుండెపోటు(Police Saves Life) రాగా సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు ఓ పోలీస్. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా వీణవంక మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Maha Shivratri Tragedy: వీడియో ఇదిగో, గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన ఐదుగురు యువకులు మృతి, తాడిపూడిలో తీవ్ర విషాద ఛాయలు

Hazarath Reddy

మహాశివరాత్రి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన ఐదుగురు యువకులు మృతిచెందారు. పండుగ వేళ తెల్లవారుజామున 11 మంది యువకులు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు.

Prashant Kishor on Vijay: వీడియో ఇదిగో, ధోనీ CSKని గెలిపించినట్టుగా నేను దళపతి విజయ్‌ని గెలిపిస్తా, తమిళనాడు ఎన్నికల వేళ ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు, మార్పు కోసం ఉద్యమంగా TVK పార్టీని అభివర్ణించిన రాజకీయ వ్యూహకర్త

Hazarath Reddy

ఆదివారం చెన్నైలో ప్రముఖ నటుడు దళపతి విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ తమిళగా వెట్రి కజగం (టీవీకే) తొలి వార్షికోత్సవ కార్యక్రమానికి జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాజరయ్యారు

Advertisement
Advertisement