News

Carnival viral video: క్రూయిజ్ నౌకలో మహిళ అసహ్యకర ప్రవర్తన.. భోజనం చేసే ఫోర్క్‌తో పాదాలు గోక్కుంటూ కెమెరాకు చిక్కిన వీడియో వైరల్.. కార్నివాల్ క్రూయిజ్ లైన్ స్పందన ఇదే..

Team Latestly

Carnival viral video: క్రూయిజ్ నౌకలో ప్రయాణిస్తున్న ఒక మహిళ చేసిన అసహ్యకరమైన పనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో, దీనిపై కార్నివాల్ క్రూయిజ్ లైన్ తీవ్రంగా స్పందించింది. @luckycharmedcourt అనే టిక్‌టాక్ వినియోగదారు షేర్ చేసిన ఈ వీడియో గురువారం నాటికి 30 మిలియన్లకు పైగా వీక్షణలను సొంతం చేసుకుంది.

IMD Weather Alert: ఐఎండీ వాతావరణం హెచ్చరిక.. మరింతగా బలపడిన రుతుపవనాలు.. పలు రాష్ట్రాల్లో జూలై 28 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఈ రాష్ట్రాలకు బిగ్ అలర్ట్..

Team Latestly

భారతదేశంలోని అత్యధిక ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింతగా బలపడ్డాయి. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన వివరాల ప్రకారం.. కనీసం మరొక వారం రోజుల పాటు, అంటే జూలై 28 వరకు దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

El Niño Effect: ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలంగాణలో ఈ సీజన్ వరి పంట వేయవద్దని ప్రభుత్వం హెచ్చరిక.. బోరు బావుల కింద సైతం సాగు చేయవద్దని రైతులకు ఆదేశాలు..

Team Latestly

El Niño Effect: తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కాలంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం.. వ్యవసాయ రంగానికి కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ వానాకాలం (ఖరీఫ్) సీజన్‌లో రైతులు వరి పంటను వేయవద్దని ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరించింది.

Tomorrow Weather: రేపటి వాతావరణం.. జూలై 24 తెలుగు రాష్ట్రాల వాతావరణ నివేదిక.. ఏపీ, తెలంగాణల్లో కొనసాగనున్న వర్షాలు..

Team Latestly

Tomorrow Weather: తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా పుంజుకున్న నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, అనుబంధ ద్రోణి ప్రభావంతో రేపు (శుక్రవారం, జూలై 24) కూడా వాతావరణం తేమగా, ఆకాశం మేఘావృతమై ఉండనుంది.

Advertisement

Ashiss Kumar Dash: ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాస్‌.. 2027 ఏప్రిల్ 1 నుంచి సలీల్ పరేఖ్ స్థానంలో బాధ్యతలు..

Team Latestly

Ashish Kumar Dash: భారతదేశపు రెండో అతిపెద్ద ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. సంస్థ తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా ఆశిష్ కుమార్ దాస్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈవో సలీల్ పరేఖ్ పదవీకాలం ముగిసిన అనంతరం.. 2027 ఏప్రిల్ 1 నుంచి ఆశిష్ కుమార్ దాస్ పూర్తిస్థాయిలో సీఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారు.

India vs Zimbabwe T20 Live: ఇండియా vs జింబాబ్వే తొలి టీ20.. ఎయిర్‌టెల్, టాటా ప్లే, డిష్ టీవీ, d2hలో Unite8 Sports ఛానల్ నంబర్ ఇదే..

Team Latestly

India vs Zimbabwe T20 Live: శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని యువ భారత్ జట్టు, ఆతిథ్య జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో తలపడటానికి సిద్ధమైంది. ఈ సమరం జూలై 23, 2026న హరారేలోని ప్రతిష్టాత్మక హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో ప్రారంభ కానుంది.

Telangana: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. చంచలగూడ జైలుకు ముత్యం వెంకట రమణ.. కూడబెట్టిన ఆస్తులు రూ. 150 కోట్ల పైమాటే..

Team Latestly

Telangana: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (టీజీరెడ్కో) డివిజనల్ ఇంజనీర్ ముత్యం వెంకట రమణకు నగర న్యాయస్థానం గురువారం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Kharagpur Viral Video: ఖరగ్‌పూర్ కోచింగ్ సెంటర్‌లో దారుణం.. విద్యార్థినితో ఉపాధ్యాయుడి అసభ్యకర ప్రవర్తన.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

Team Latestly

Kharagpur Viral Video: పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో ఉన్న ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో తరగతి గదిలోనే విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు ప్రవర్తించిన తీరు తీవ్ర కలకలం రేపుతోంది.

Advertisement

Zim vs Ind 1st T20: జింబాబ్వే జాతీయ క్రికెట్ జట్టు మరియు భారత జాతీయ క్రికెట్ జట్టు మధ్య మ్యాచ్‌ను ఎక్కడ చూడాలి?

Team Latestly

Zim vs Ind 1st T20: భారత్, జింబాబ్వే జట్ల మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్ గురువారం (జూలై 23, 2026) హరారే వేదికగా ప్రారంభం కానుంది. హరారేలోని ప్రతిష్టాత్మక హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత నూతన జట్టు, సికందర్ రజా కెప్టెన్సీలోని జింబాబ్వేతో తలపడనుంది.

SL-W vs PAK-W: శ్రీలంక వుమెన్స్ vs పాకిస్థాన్ వుమెన్స్ తొలి వన్డే.. ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి.. భారత్‌లో ఎక్కడ ప్రత్యక్ష ప్రసారం?

Team Latestly

SL-W vs PAK-W: ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్ 2025-29 సైకిల్‌లో భాగంగా శ్రీలంక మహిళల జట్టు - పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ గురువారం (జూలై 23, 2026) నుండి ప్రారంభం కానుంది.

IMD Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి.. తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్.. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు.. ఐఎండీ లేటెస్ట్ అప్‌డేట్ ఇదిగో..

Team Latestly

IMD Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పుంజుకున్న నైరుతి రుతుపవనాల ప్రవాహం.. దీనికి తోడు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, అనుబంధ ద్రోణి ప్రభావంతో వాతావరణం గణనీయంగా మారిపోయింది. గత కొంతకాలంగా వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న ప్రాంతాల్లో ప్రస్తుతం మేఘాలు కమ్ముకుని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ప్రారంభమయ్యాయి.

Horoscope Today, July 23, 2026: ఈ రోజు రాశిఫలాలు, జూలై 23 గురువారం మీ రాశి ఫలితం ఎలా ఉంది.. అదృష్టం కలిసి వచ్చే రాశులు ఇవే..

Team Latestly

Horoscope Today, July 23, 2026: జ్యోతిష్య శాస్త్రాన్ని విశేషంగా నమ్మే వేలాది మంది ప్రతిరోజూ తమ నక్షత్ర బలం, గ్రహ స్థితులను బట్టి సమయాన్ని ప్రణాళిక చేసుకుంటుంటారు. నేటి గ్రహాల కదలికలు, ద్వాదశ రాశుల వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయో పూర్తి వివరాలు చూద్దాం.

Advertisement

Pan Am wreckage: 73 ఏళ్ల మిస్టరీ వీడింది.. 1952 పాన్ యామ్ విమాన ప్రమాద మిస్టరీకి ముగింపు.. అట్లాంటిక్‌ మహసముద్రంలో శకలాల వెలికితీత..

Team Latestly

74 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన పాన్ యామ్ (Pan Am) విమాన శకలాలను ఎట్టకేలకు.. అట్లాంటిక్ మహాసముద్రంలో ఎయిర్ సీ హెరిటేజ్ ఫౌండేషన్ గుర్తించింది. 1952లో 69 మంది ప్రయాణికులతో ప్యూర్టో రికో తీరంలో ఈ విమానం సముద్రంలో కూలిపోయింది.

LinkedIn Jobs Report: ఉపాధి అవకాశాల్లో దూసుకుపోతున్న విశాఖపట్నం.. లింక్డ్‌ఇన్ జాబితాలో అగ్రస్థానం.. టాప్ టెన్ నాన్-మెట్రో నగరాలు ఇవే..

Team Latestly

ఉద్యోగం, ఉపాధి అనగానే నిరుద్యోగులకు ముందుగా బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్ వంటి టైర్-1 మెట్రో నగరాలే గుర్తుకువస్తాయి. అయితే ఇటీవలి కాలంలో నాన్-మెట్రో నగరాలు కూడా వేగంగా ఎదుగుతూ, ప్రతిభకు తగ్గ ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. ఈ అంశాన్ని ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ వేదిక 'లింక్డ్‌ఇన్' తాజాగా వెల్లడించింది.

Weather Update Tomorrow: రేపటి వాతావరణం సూచన.. తెలుగు రాష్ట్రాల్లో ఈ జిల్లాలకు భారీ వర్షాలు.. హైదరాబాద్, విజయవాడ ఇతర నగరాల వాతావరణం అప్ డేట్ ఇదే..

Team Latestly

తెలంగాణ వాతావరణ శాఖ (IMD హైదరాబాద్) అందించిన తాజా సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉండగా, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Shayani Ekadashi Wishes in Telugu: శయన ఏకాదశి శుభాకాంక్షలు.. శ్రీమహావిష్ణువు దివ్య ఆశీస్సులతో మీ జీవితంలో ప్రతి అడుగు విజయవంతం కావాలి.. దేవశయని ఏకాదశి మెసేజెస్ తెలుగులో..

Team Latestly

హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో శయని ఏకాదశి ఒకటి. దీనినే తొలి ఏకాదశి, దేవశయని ఏకాదశి లేదా మహా ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆషాఢ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్తారని భక్తుల నమ్మకం.

Advertisement

Shayani Ekadashi: శయన ఏకాదశి రోజు తప్పక చేయాల్సిన పనులు..మహావిష్ణువు అనుగ్రహం పొందాలంటే ఇలా చేయండి..

Team Latestly

హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో శయని ఏకాదశి ఒకటి. దీనినే తొలి ఏకాదశి, దేవశయని ఏకాదశి లేదా మహా ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆషాఢ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్తారని భక్తుల నమ్మకం.

Virat Anushka Video: ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశీర్వాదం కోసం బృందావన్‌ని సందర్శించిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. వీడియో ఇదిగో..

Team Latestly

భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య, ప్రముఖ నటి అనుష్క శర్మ తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా మళ్లీ బృందావన్‌ను సందర్శించారు. పూజ్య గురువు ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశీర్వాదం పొందడానికి ఈ జంట శ్రీ హిత్ రాధా కేలి కుంజ్ ఆశ్రమానికి వెళ్లింది.

Thalliki Vandanam: నేడు తల్లికి వందనం నిధులు విడుదల.. 67 లక్షల మందికి పైగా విద్యార్థులకు తల్లికి వందనం లబ్ధి..

Team Latestly

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల చదువులను ప్రోత్సహించడం, వారి భవిష్యత్తుకు బాటలు వేయడమే ధ్యేయంగా చేపట్టిన ‘తల్లికి వందనం’ పథకం రెండో ఏడాది నిధుల విడుదలకు సర్వం సిద్ధం చేసింది. పేద కుటుంబాలలోని విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో అమరావతి వేదికగా నేడు ఈ నగదు విడుదల ప్రక్రియ ప్రారంభం కానుంది.

NEET Topper Remark on Protests: నిరసనలకు వెళ్లడం కంటే చదివితే మార్కులు పెరుగుతాయి.. నీట్ టాపర్ సంచలన వ్యాఖ్యలు..

Team Latestly

నీట్-యూజీ 2026 పునఃపరీక్షలో 99.9999 పర్సంటైల్‌తో ఆల్ ఇండియా 2వ ర్యాంక్ (715 మార్కులు) సాధించిన పన్షుల్ బన్సల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రమవుతున్నప్పటికీ.. తాను వీధుల్లోకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చదువుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement