Lifestyle
Vaikunta Ekadasi: భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వార దర్శనం వీడియో ఇదిగో, అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు
Hazarath Reddyరాముల వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వచ్చారు. ఉత్తర ద్వార దర్శనం తిలకించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు.
Vaikunta Ekadasi 2025 Wishes In Telugu: వైకుంఠ ఏకాదశి రోజున మీ సన్నిహితులు, స్నేహితులు, బంధువులకు శుభాకాంక్షలను ఫోటో గ్రీటింగ్స్ రూపంలో తెలియజేయండి..
sajayaవైకుంఠ ఏకాదశి పర్వదినం శ్రీమహావిష్ణువు అత్యంత ఇష్టమైన పర్వదినాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ దినాన ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ద్వారా శ్రీమహావిష్ణువు ఆశీర్వాదం ప్రత్యేకంగా పొందవచ్చు. తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశమంతటా వైష్ణవ దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం నిర్వహిస్తారు.
Nagarjuna: తెలంగాణ టూరిజంపై స్పెషల్ వీడియో విడుదల చేసిన నాగార్జున, ఇరానీ ఛాయ్.. కరాచీ బిస్కెట్.. హైదరాబాద్ బిర్యానీ అంటూ..
Hazarath Reddyసినీ నటుడు నాగార్జున (Nagarjuna) ఎక్స్ వేదికగా తెలంగాణ టూరిజం అభివృద్ధిలో భాగంగా ఓ వీడియోని విడుదల చేశారు. అందులో పలు అందమైన ప్రదేశాలను వివరిస్తూ మాట్లాడారు. వీడియోలో నాగార్జున మాట్లాడుతూ..అందరికీ నమస్కారం.. నేను మీ నాగార్జున. చిన్నప్పటి నుంచి తెలంగాణ మొత్తం తిరిగాను. ఇక్కడ అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి
Vaikunta Ekadasi 2025 Wishes In Telugu: ముక్కోటి ఏకాదశి రోజున మీ స్నేహితులకు శుభాకాంక్షలను Whatsapp, Instagram, Facebook ద్వారా ఫోటో గ్రీటింగ్స్ రూపంలో తెలియజేయండి..
sajayaVaikunta Ekadasi 2025 Wishes In Telugu: ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి హిందువులకు అత్యంత పరమ పవిత్రమైన పర్వదినాలలో ఒకటి ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ద్వారా శ్రీమహావిష్ణువు ఆశీర్వాదాలను పొందవచ్చని భక్తులందరూ ప్రగాఢ విశ్వాసంగా నమ్ముతారు.
Astrology: జనవరి 19 నుంచి శని శుక్రుడు కుంభ రాశిలో ప్రవేశం.. ఈ మూడు రాశులకు ధనయోగం ప్రారంభం... ధనలక్ష్మి దేవి కటాక్షం లభించడం ఖాయం
sajayaAstrology: చాలా సార్లు రెండు గ్రహాలు కలిసి ఒకే రాశిని చేరుకోవడాన్ని గ్రహ సంయోగం అంటారు. ఈ కలయిక ఖచ్చితంగా అన్ని జీవులను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు కుంభరాశిలో శని, శుక్రుడు వంటి శక్తివంతమైన గ్రహాల కలయిక ఉండటం వల్ల ధనాధ్యా యోగం ఏర్పడుతుంది.
Astrology: జనవరి 12 కుజుడు, రాహు కదలికలో మార్పు ఈ మూడు రాశుల వారికి ఆ లక్ష్మీదేవి కటాక్షం తో కుబేరులు అవుతారు.
sajayaAstrology: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అన్ని ప్రధాన గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను రాశిలను మారుస్తూ ఉంటాయి. ఇది అన్ని జీవులను వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. రాహువు, కుజుడు రాబోవు రోజుల్లో సంచరించబోతున్నారు.
Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా అయితే విటమిన్ బి 12 లోపం కావచ్చు..
sajayaHealth Tips: మన శరీరం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. అంటే అనేక విటమిన్లు అవసరం ముఖ్యంగా మన శరీర పనితీరుకు అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి నాడీ వ్యవస్థ బలంగా ఉండడానికి విటమిన్ బి 12 అనేది చాలా అవసరం
Health Tips: ఎన్ని వ్యాయామాలు చేసిన బరువు తగ్గట్లేదా అయితే ఉదయాన్నే ఈ తప్పులు అసలు చేయకండి..
sajayaHealth Tips: ఈ మధ్యకాలంలో బరువు పెరగడం అనేది చాలామందిలో కనిపిస్తున్న సమస్య వీరు ఎన్ని వ్యాయామాలు చేసినా ఎంత డైట్ కంట్రోల్ చేసిన కూడా బరువు అనేది అస్సలు తగ్గరు అయితే మనము కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల బరువు తగ్గకుండా ఉంటాయి
Astrology: జనవరి 16 నుంచి శని గ్రహం రాశి మారుతుంది.. ఈ మూడు రాశుల వారికి వద్దన్నా డబ్బు.. కోటీశ్వరులు అవ్వడం ఖాయం
sajayaAstrology: 2025 సంవత్సరంలో ప్రతి నెల ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి నెలా ఏదో ఒక ప్రధాన గ్రహం రాశి లేదా రాశి మారుతూ ఉంటుంది. తొమ్మిది గ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహాలలో ఒకటైన శని ఈ సంవత్సరం తన రాశిని అలాగే తన సంచారాన్ని మార్చబోతోంది
Astrology: జనవరి 9 నుంచి ఈ నాలుగు రాశుల వారికి మహా కుబేర యోగం ... వీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం
sajayaAstrology: జనవరి 9 కొన్ని రాశులకు సంతోషాన్ని విజయాన్ని కలిగిస్తుంది. గ్రహాల శుభ సంయోగం కారణంగా, ఈ రాశుల జీవితాల్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి. కెరీర్, డబ్బు, ఆరోగ్యం సంబంధాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి .
Astrology: జనవరి 14 నుంచి చంద్రుడు మేష రాశిలోకి ప్రవేశం...ఈ మూడు రాశుల వారికి ధనలక్ష్మి దేవి కృపతో వద్దన్నా డబ్బే డబ్బు
sajayaAstrology: జ్యోతిషశాస్త్రంలో చంద్రునికి ముఖ్యమైన స్థానం ఉంది, అది ఏ రాశిలోనైనా రెండున్నర రోజులు మాత్రమే ఉంటుంది. చంద్రుడు అంటే చంద్రుడు మనస్సు, భౌతిక ఆనందాలు భావోద్వేగాలను నియంత్రించే గ్రహంగా పరిగణించబడుతుంది.
HMPV Cases Rise in India: చైనా నుంచి ప్రయాణ చరిత్ర లేకపోయినా ఇండియాలో పెరుగుతున్న హెచ్ఎమ్పీవీ కేసులు, మొత్తం 7కు పెరిగిన కేసుల సంఖ్య
Hazarath Reddyచైనాకు ఇండియా నుంచి ప్రయాణ చరిత్ర లేదు కానీ భారతదేశంలో HMPV కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) దేశవ్యాప్త శ్వాసకోశ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అభ్యర్థిస్తూ సలహా కూడా జారీ చేసింది.
Food Tips: రక్తహీనత సమస్యను తగ్గించి శరీరంలో రక్తాన్ని పెంచే టేస్టీ సింపుల్ హెల్దీ హల్వా ఇదే.
sajayaFood Tips: శరీరంలో రక్త తక్కువగా ఉన్నప్పుడు అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా పిల్లల్లో పెద్దల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. అయితే చాలామంది ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
Astrology: జనవరి 15న కుజుడు, గురుడి కలయిక ఈ మూడు రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది..
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరం కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. జనవరి 15వ తేదీన గురుడు, కుజుడి కలయిక వల్ల అనేక శుభ ఫలితాలు అన్ని రాశులు వారికి జరుగుతున్నాయి.
Astrology: జనవరి 18 బుధుడు, సూర్యుడి కలయిక కలయిక, వల్ల బుధాదిత్య యోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. జనవరి 18వ తేదీన బుధుడు, సూర్యుడు కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరచబోతున్నాయి. ఇది అన్ని రాశులు వారిని ప్రభావితం చేస్తుంది
Astrology: మకర సంక్రాంతి రోజున ఈ పనులు తప్పకుండా చేయండి. అదృష్టం కలిసి వస్తుంది అఖండ ధన ప్రాప్తి.
sajayaAstrology: కొత్త సంవత్సరం లో మొదటి పండుగ మకర సంక్రాంతి ఈ ఏడాది ఈ పండుగను జనవరి 14వ తేదీన జరుపుకుంటున్నారు. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం ద్వారా మకర సంక్రాంతి పండుగ వస్తుంది.
Health Tips: డయాబెటిస్ ఉన్నవారు ఎటువంటి ఆహార పదార్థాలు తినకూడదు, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదో తెలుసా..
sajayaHealth Tips: ఈ మధ్యకాలంలో అందరిలో కనిపించే సమస్య మధుమేహం మధుమేహం సమస్య ఉన్నవారు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. వారు తీసుకునే ఫుడ్ లో వీరు చాలా జాగ్రత్తలు వహించాలి.
Health Tips: జలుబు దగ్గు సమస్యతో బాధపడుతున్నారా ఈ చిట్కాలతో ఈ సమస్యకు పరిష్కారం..
sajayaHealth Tips: చలికాలం వచ్చినప్పుడు తరచుగా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. దీనివల్ల దగ్గు ,జలుబు వంటి రకరకాల వైరస్ లు ఒకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మనము కొన్ని కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
HMPV Virus in India: ఈ వైరస్ పట్ల అప్రమత్తంగానే ఉన్నాం, దేశంలో నమోదైన హెచ్ఎంపీవీ వైరస్ కేసులపై స్పందించిన కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా
Hazarath Reddyహెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాన్యూమా వైరస్) కేసులు భారత్ లో వెలుగు చూసిన నేపథ్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారు. హెచ్ఎంపీవీ వైరస్ పై ప్రజలు ఆందోళన చెందనక్కర్లేదని అన్నారు. ఇదేమీ కొత్త వైరస్ కాదని నిపుణులు చెబుతున్నారని వెల్లడించారు.