లైఫ్స్టైల్
Astrology: ఫిబ్రవరి 23 నుంచి కేతువు గ్రహం కన్యారాశిలో సంచారము 3 రాశుల వారికి శుభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి.
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రంలో, కేతువును నీడ గ్రహంగా పరిగణిస్తారు. అంటే, వాస్తవానికి ఉనికిలో లేని గ్రహం కానీ దాని ప్రభావం ప్రతిచోటా కనిపిస్తుంది. ఇతర గ్రహాల మాదిరిగానే, కేతువు కూడా ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారుతూ ఉంటాడు.
Health Tips: మీ జీవనశైలిలో ఈ మార్పులు చేసుకోవడం ద్వారా మీ ఆయుష్షు రెట్టింపు అవుతుంది..
sajayaHealth Tips: కొన్నిసార్లు మన జీవనశైలిలో చేసే చిన్న చిన్న మార్పులే మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. చెడు ఆహారపాలవాట్లకు దూరంగా ఉండటం , మంచి ఆహారాలు తీసుకోవడం ధూమపానం మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండటం.
Health Tips: అధికంగా జుట్టు రాలుతుందా అయితే ఈ హార్మోన్ల ప్రభావం కావచ్చు..
sajayaHealth Tips: జుట్టు రాలడమనేది సాధారణ సమస్య అయినప్పటికీ కొన్నిసార్లు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అదే పనిగా జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే కొన్ని హార్మోనల్ ఇంబాలన్సు సమస్యలు కావచ్చు.
Health Tips: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా, అయితే ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.
sajayaHealth Tips: ఈ మధ్యకాలంలో చాలామందిలో కనిపించే సమస్య కిడ్నీలో రాళ్లు. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నప్పుడు అది విపరీతమైన నొప్పిని కలగజేస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు జ్వరం, వాంతులు, విరోచనాలు,కడుపులో విపరీతమైన నొప్పి, వంటి లక్షణాలు కనిపిస్తాయి
Maha Kumbh Mela 2025: మహా కుంభ మేళా నదీ జలాల్లో స్థాయికి మించి మానవ, జంతు మల సంబంధమైన కోలీఫామ్ బ్యాక్టీరియా, స్నానాలకు కావాల్సిన ప్రమాణాలు లేవని NGTకి నివేదిక ఇచ్చిన CPCB
Hazarath Reddyప్రయాగ్రాజ్లోని పలు చోట్ల నదీ జలాలు కలుషితమయ్యాయని.. ఆ నీళ్లలో మానవ, జంతు మల సంబంధమైన కోలీఫామ్ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోయిందని, దాంతో ప్రయాగ్రాజ్ ప్రాంతంలోని గంగా, యమునా నదీ జలాల్లో స్నానాలకు కావాల్సిన ప్రమాణాలు లేవని NGT కి సమర్పించిన నివేదికలో CPCB పేర్కొన్నది.
Maha Kumbh 2025: మహా కుంభమేళాలో 55 కోట్లు దాటిన పుణ్యస్నానం ఆచరించిన భక్తుల సంఖ్య, ఈ రోజు ఒక్కరోజే 99.20 లక్షలకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు
Hazarath Reddyప్రయాగ్రాజ్లో వైభవంగా కొనసాగుతోన్న కుంభమేళాకు (Kumbh Mela) ఊహించని రీతిలో భక్తులు తరలివెళ్తున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నాటికి 99.20 లక్షలకు పైగా భక్తులు సంగమ పవిత్ర జలాల్లో పవిత్ర స్నానాలు చేశారు. ఉత్తరప్రదేశ్ సమాచార శాఖ ప్రకారం, జనవరి 13 నుండి మహాకుంభ్లో స్నానం చేసిన మొత్తం భక్తుల సంఖ్య 54.31 దాటింది.
Astrology: ఫిబ్రవరి 25 నుంచి కార్ముఖ యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి పరమశివుడి అనుగ్రహంతో ఏ పని ప్రారంభించినా విజయం దక్కడం ఖాయం..
sajayaAstrology: ఫిబ్రవరి 25 నుంచి కార్ముఖ యోగం ప్రారంభం అవుతోంది. దీంతో ఈ 4 రాశుల వారికి పరమశివుడి అనుగ్రహంతో ఏ పని ప్రారంభించినా విజయం దక్కడం ఖాయమని పండితులు చెబుతున్నారు.
Astrology: ఫిబ్రవరి 22 నుంచి ఈ 4 రాశుల వారికి ధర్మకర్మాధిపతి యోగం ప్రారంభం..లక్ష్మీదేవి ఆశీర్వాదం వీరి వెన్నంటి ఉంటుంది..కోటీశ్వరులు అవడం ఖాయం..
sajayaAstrology: ఫిబ్రవరి 22 నుంచి ఈ 4 రాశుల వారికి ధర్మకర్మాధిపతి యోగం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లక్ష్మీదేవి ఆశీర్వాదం వీరి వెన్నంటి ఉంటుంది. కోటీశ్వరులు అవడం ఖాయమని పండితులు చెబుతున్నారు.
18 Holy Steps of Sabarimala: శబరిమల అయప్ప ఆలయంలోని 18 మెట్ల రహస్యం మీకు తెలుసా? ఒక్కో మెట్టు ఒక్కో ఆయుధాన్ని సూచిస్తుందని చెబుతున్న పురాణాలు
Hazarath Reddyదక్షిణ భారతదేశంలోని ప్రధాన హిందూ పుణ్య క్షేత్రాలలో శబరిమల ఒకటి. ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి అయ్యప్ప స్వామి ఆశీస్సులు తీసుకుంటారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందడానికి భక్తులు దాదాపు 40 రోజుల పాటు కఠినమైన ఉపవాసం ఉండి, ఆ తర్వాత శబరిమల మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటారు.
Astrology: ఫిబ్రవరి 28 నుంచి రాహువు కుంభరాశి లోకి ప్రవేశం... ఈ మూడు రాశుల వారికి ఇక తిరుగులేదు... ముట్టుకుంటే కోట్లు...పట్టుకుంటే బంగారం... ధనవంతులు అవ్వకుండా బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు..
sajayaAstrology: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, పాప గ్రహం రాహువు వ్యతిరేక దిశలో కదులుతాడు. రాశిచక్ర మార్పు కోసం, మనం మీన రాశి నుండి మేష రాశిలోకి వెళ్తాము. ప్రస్తుతం, అతను చివరి రాశి అయిన 12వ రాశి అయిన మీన రాశిలో ఉన్నాడు.
Health Tips: బరువు అమాంతం పెరిగిందని భయమా... అయితే జిమ్ కు వెళ్లాల్సిన పనిలేదు... ఈ చెక్కని అరగదీసి పొడిచేసి కషాయం చేసుకొని తాగితే... వారంలో 10 కేజీలు తగ్గడం ఖాయం...
sajayaHealth Tips: అధిక బరువు సమస్యతో బాధపడే వారికి చక్కటి ఔషధాలు మన వంటింట్లోనే అధికంగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలామంది ఇబ్బంది పడే సమస్య అధిక బరువు అధిక బరువు వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.
Health Tips: విటమిన్ డి టాబ్లెట్ లు అదేపనిగా వేసుకుంటున్నారా...అయితే ఈ జబ్బులు రావడం ఖాయం...
sajayaHealth Tips: మీ శరీరంలో విటమిన్ డి ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉండడం ద్వారా అనేక రకాల ప్రమాదాలు జరుగుతాయి. అంతేకాకుండా అనేక రకాల జబ్బులకు కారణం అవుతాయి.
Char Dham Yatra 2025: ఏప్రిల్ 30 నుంచి చార్ధామ్ యాత్ర, మార్చి 1 నుంచి ఆన్లైన్లో పేర్ల నమోదు ప్రారంభం, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddy2024లో లాగానే, 2025 లో కూడా ఒక పవిత్రమైన రోజున చార్ ధామ్ ల ద్వారాలు తెరవబడుతున్నాయి. చార్ధామ్ యాత్ర ఏప్రిల్ 30, 2025న ప్రారంభమవుతుంది. ఆ రోజు నుండి మీరు చార్ధామ్లను సందర్శించవచ్చు. యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి
Health Tips: ఈ ఒక్క ఆకుతో పప్పు చేసుకొని తింటే.. విరిగిన ఎముకలు కూడా అతుక్కుంటాయి.. ఆపరేషన్ లేకుండానే మోకాళ్ల నొప్పులు తగ్గించుకోవచ్చు... జింక లాగా చెంగునె ఎగురుతారు
sajayaHealth Tips: మునగాకులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. మునగాకుని ఒక సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు. అనేక రకాల జబ్బులను తగ్గించడంలో మునగాకు సహాయపడుతుంది.
Maha Kumbh Mela 2025: 40 కోట్ల మంది అనుకుంటే 50 కోట్లు దాటిపోయారు, కుంభమేళాలో 53 కోట్ల మంది పుణ్య స్నానాలు, రికార్డు స్థాయిలో పోటెత్తుతున్న భక్తులు
Hazarath Reddyత్రివేణి సంగమంలో ఇప్పటి వరకూ 53 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రకటించింది. దీంతో ప్రపంచంలోనే ఇంత మంది భక్తులు పాల్గొన్న మొదటి కార్యక్రమంగా కుంభమేళా రికార్డు సృష్టించింది.
Health Tips: శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు కనిపించే సంకేతాలు ఇవే...వీటిని జాగ్రత్తగా గమనించకపోతే గుండె పోటు తప్పదు..
sajayaHealth Tips: నేటి చెడు జీవనశైలి ఆహారపు అలవాట్ల కారణంగా, అధిక కొలెస్ట్రాల్ ఒక సాధారణ సమస్యగా మారింది. కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో అంటుకునే పదార్థం, ఇందులో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి
Astrology: ఫిబ్రవరి 26 నుంచి ఈ 4 రాశుల వారికి కేమాధ్రుమ యోగం ప్రారంభం..లక్ష్మీ దేవి దయతో వీరు ధనవంతులు అవుతారు..ఆకస్మిక ధనలాభం కలుగుతుంది...ఆస్తులు అమాంతం పెరుగుతాయి..
sajayaAstrology: ఫిబ్రవరి 26 నుంచి ఈ 4 రాశుల వారికి కేమాధ్రుమ యోగం ప్రారంభం అవుతోంది. ఈ రాశుల వారు లక్ష్మీ దేవి దయతో వీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. అలాగే వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.ఆస్తులు అమాంతం పెరుగుతాయి. ఇందులో మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి.
Astrology: ఫిబ్రవరి 26 మహాశివరాత్రి నుంచి ఈ 3 రాశుల వారికి 60 సంవత్సరాల తర్వాత అదృష్ట యోగం ప్రారంభం...వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది..ధన కుబేరులు అవడం ఖాయం..
sajayaAstrology: మహాశివరాత్రి పండుగ ఫిబ్రవరి 26, 2025న జరుపుకుంటారు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈసారి మహాశివరాత్రి అరుదైన యోగం జరగబోతోంది. నిజానికి, ఈసారి మహాశివరాత్రి నాడు, దాదాపు 60 సంవత్సరాల తర్వాత, ధనిష్ట నక్షత్రం, పరిఘ యోగం, శకుని కరణం చంద్రుడు మకర రాశిలో ఉంటారు. అటువంటి పరిస్థితిలో, ఈ అరుదైన యోగం మూడు రాశుల వారికి అదృష్టాన్ని చేకూరుస్తుందని జ్యోతిష నిపుణులు అంటున్నారు.
Astrology: ఫిబ్రవరి 28 నుంచి ఈ 4 రాశుల వారికి విపరీత రాజయోగం ప్రారంభం...ధన లక్ష్మీదేవి వీరిపై కృప చూపించడం ఖాయం..అదృష్టం కలిసి వస్తుంది..కోటీశ్వరులు అవడం ఖాయం..
sajayaAstrology: ఫిబ్రవరి 28 నుంచి ఈ 4 రాశుల వారికి విపరీత రాజయోగం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ధనలక్ష్మీ దేవి వీరిపై కృప చూపించడం ఖాయంగా కనిపిస్తుంది. అంతేకాదు వీరికి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వీరు కోటీశ్వరులు అవడం ఖాయంగా కనిపిస్తుంది.
Astrology: ఫిబ్రవరి 23 నుంచి ఈ 4 రాశుల వారికి చంద్రమంగళ యోగం ప్రారంభం...కుబేరుడి దయతో వీరు కోటీశ్వరులు అవడం ఖాయం..లాటరీ, ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో విపరీతమైన లాభాలు ఖాయం..
sajayaAstrology: ఫిబ్రవరి 23 నుంచి కింద పేర్కొన్న 4 రాశుల వారికి చంద్రమంగళ యోగం ప్రారంభం కానుంది. ఫలితంగా ఈ నాలుగు రాశుల వారికి కుబేరుడి దయతో కోటీశ్వరులు అవడం ఖాయంగా కనిపిస్తోంది. లాటరీ, ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో విపరీతమైన లాభాలు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.