ఈవెంట్స్

Maha kumbh Mela Concludes: హర హర మహాదేవ నామస్మరణతో ముగిసిన కుంభమేళా, శివరాత్రి నాడు 1.32 కోట్లకు పైగా భక్తులు పవిత్రస్నానాలు, మొత్తం 65 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా (Maha kumbh Mela Concludes) ముగిసింది. 45 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు.

Maha Kumbh Mela 2025: మహాశివరాత్రి సందర్భంగా త్రివేణి సంగమానికి పోటెత్తిన భక్తులు, ఒక్కరోజే కోటి మందికి పైగా పవిత్ర స్నానాలు, మరి కొన్ని గంటల్లో ముగియనున్న మహా కుంభమేళా

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు (Devotees) వేలాదిగా తరలివస్తున్నారు. దీంతో కుంభ్‌ప్రాంతమంతా యాత్రికులతో కిటకిటలాడుతోంది.

Happy Maha Shivratri 2025, Wishes, Messages, Quotes In Telugu: మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఫోటో గ్రీటింగ్స్ ద్వారా తెలియజేయండిలా..

sajaya

Happy Maha Shivratri 2025, Wishes, Messages, Quotes In Telugu: దేశవ్యాప్తంగా మహాశివరాత్రి జరుపుకుంటారు. ఈ రోజు శివుడు, పార్వతి దేవి వివాహానికి ప్రతీక. పురాణాల ప్రకారం, శివుడు, పార్వతి ఈ రోజున వివాహం చేసుకున్నారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 26న జరుపుకుంటారు. మహాశివరాత్రి రోజున లేదా దానికి ముందు మీరు ఏదైనా ప్రత్యేక సంకేతాలను చూసినట్లయితే, దానిని శుభవార్తగా పరిగణించాలి, ఎందుకంటే అది మీకు శివుని ఆశీర్వాదం ఉందని అర్థం అని నమ్ముతారు

Happy Maha Shivaratri Wishes In Telugu: మీ స్నేహితులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ ద్వారా సోషల్ మీడియాలో సులభంగా తెలియజేయండిలా..

sajaya

Happy Maha Shivaratri Wishes In Telugu: మహా శివరాత్రి హిందువుల పవిత్రమైన పండుగ. ఈ రాత్రి శివుడు లింగోద్భవుడుగా ప్రత్యక్షమయ్యారని పురాణాలు చెబుతాయి. శివరాత్రి నాడు మన శరీరంలోని కుండలిని శక్తి జాగృతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ధ్యానం, పూజలు చేయడం వలన జీవితంలో ఉన్నత స్థాయిని సాధించవచ్చని విశ్వసిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండి, రాత్రంతా జాగరణ చేయడం వలన మన పాపాలు తొలగి, మోక్ష మార్గం సుగమం అవుతుందని నమ్ముతారు.

Advertisement

Maha Shivaratri 2025 Wishes In Telugu: మహాశివరాత్రి సందర్భంగా మీ స్నేహితులు, బంధువులకు శుభాకాంక్షలు ఫోటోగ్రీటింగ్స్ రూపంలో తెలియజేయండి..

sajaya

Maha Shivaratri 2025 Wishes In Telugu: మహా శివరాత్రి సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగ. ఈ రోజున పరమశివుడిని ఆరాధిస్తారు. ఈ రోజు శివుడు లింగ రూపంలో ప్రథమంగా అవతరించారని నమ్ముతారు. అలాగే ఈ రోజునే సృష్టి ప్రారంభమైందని పురుణాలు చెబుతున్నాయి. సృష్టి, స్థితి, లయలో లయకారుడు శివుడు. అందుకే ఈ రోజు ఎంతో ప్రాశస్త్యం తెచ్చుకుంది.

Astrology: మార్చి1వ తేదీన బుధుడు తిరోగమన కదలిక ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి యోగం

sajaya

Astrology: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, అన్ని గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుండి మరొక రాశికి మారుతూ ఉంటాయి. ఈ కాలంలో, ఇది ప్రత్యక్ష మరియు తిరోగమన కదలికలో కదులుతుంది.

Maha Shivratri 2025: మహాశివరాత్రి రోజు ఉదయం లేవగానే ఉపవాసానికి ముందు ఈ మంత్రాలు చదివితే పాత అప్పులు తీరిపోవడంతో పాటు కోటీశ్వరులు అవ్వడం ఖాయం

sajaya

Maha Shivratri: మహాశివరాత్రి అంటే ఆ శివుడికి ఎంతో ఇష్టమైన పండుగ హిందూ పండుగలో మహాశివరాత్రికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పార్వతీ దేవిని వివాహమాడిన రోజున మహాశివరాత్రి అని అంటారు.

Astrology: మార్చ్ 3న బుధుడు కుజుడు కలయిక వల్ల నవ పంచమి యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు

sajaya

Astrology: మార్చ్ 3న బుధుడు కుజుడు నవపంచమ యోగాన్ని సృష్టించారు. కాల పురుష కుండలిలోని తొమ్మిదవ ,ఐదవ స్థానాల్లో రెండు గ్రహాలు ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది కాబట్టి జ్యోతిషశాస్త్రంలో ఈ యోగం చాలా శుభప్రదమైనది.

Advertisement

Astrology: మార్చ్1వ తేదీన శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి శుక్రుని ఆశీస్సులు తో కుబేరుడు అవుతారు.

sajaya

Astrology: జ్యోతిషశాస్త్రంలో, శుక్రుడు సంపద, ఆస్తి, విలాసవంతమైన జీవితం కీర్తి మొదలైన వాటిని ఇచ్చే గ్రహంగా పరిగణించబడుతుంది.

Astrology: ఫిబ్రవరి 26 పూర్వాభాద్రపద నక్షత్రంలోనికి రాహు సంచారం ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి..

sajaya

Astrology: జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం, పూర్వాభాద్రపద నక్షత్రంలో రాహువు సంచారము అన్ని రాశులపై విస్తృత ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఈ సంచారము 3 రాశులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Astrology: ఫిబ్రవరి 29న పాల్గొన అమావాస్య ఈ మూడు రాశుల వారు కి ధనలక్ష్మి యోగం కోటీశ్వరులయ్యే అవకాశం..

sajaya

Astrology: ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని అమావాస్య రోజున ఫాల్గుణ అమావాస్య వస్తుంది. ఈసారి ఫాల్గుణ అమావాస్య ఫిబ్రవరి 29, నాడు వస్తుంది. ఈ రోజు పూర్వీకులకు అంకితం చేయబడింది.

Astrology: ఫిబ్రవరి 27 హర్షయోగం ఈ ఐదు రాశుల వారు కుబేరులు అయ్యే అవకాశం

sajaya

Astrology: ఫిబ్రవరి 27న ఈ తేదీన హర్ష యోగం ,జ్యేష్ఠ నక్షత్రాలు ఏర్పడుతున్నాయి. 5 రాశుల వారికి ఈ రోజు ఎలా ఉంటుంది.

Advertisement

Astrology: ఫిబ్రవరి 24న కుజుడు మిధున రాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అయ్యే అవకాశం

sajaya

Astrology: గ్రహాలకు అధిపతి అయిన కుజుడు బలం, ధైర్యం, యుద్ధం ,శక్తి మొదలైన వాటికి చిహ్నంగా పరిగణించబడుతుంది. వారి కోపం ప్రభావం వినాశనానికి కారణమవుతుంది.

Astrology: ఫిబ్రవరి 27వ తేదీన బుధుడు, శుక్రుడు కలయిక వల్ల ద్వీదశయోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవడం ఖాయం.

sajaya

Astrology: బుధవారం, ఫిబ్రవరి 19, ఉదయం 9:29 గంటలకు, బుధుడు శుక్రుడు ద్విదశ యోగాన్ని సృష్టించారు.జ్యోతిషశాస్త్రంలో బుధుడు శుక్రుడి ద్విదశ యోగం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

Astrology: మార్చి 1 నుంచి భద్రక యోగం ప్రారంభం...4 రాశుల వారికి డబ్బు వర్షంలా కురుస్తుంది..కుబేరుడి ఆశీర్వాదంతో కోటీశ్వరులు అవుతారు..

sajaya

Astrology: మార్చి 1 నుంచి భద్రక యోగం ప్రారంభం...4 రాశుల వారికి డబ్బు వర్షంలా కురుస్తుంది..కుబేరుడి ఆశీర్వాదంతో కోటీశ్వరులు అవుతారు..

Astrology: ఫిబ్రవరి 23 నుంచి కేతువు గ్రహం కన్యారాశిలో సంచారము 3 రాశుల వారికి శుభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి.

sajaya

Astrology: జ్యోతిష్య శాస్త్రంలో, కేతువును నీడ గ్రహంగా పరిగణిస్తారు. అంటే, వాస్తవానికి ఉనికిలో లేని గ్రహం కానీ దాని ప్రభావం ప్రతిచోటా కనిపిస్తుంది. ఇతర గ్రహాల మాదిరిగానే, కేతువు కూడా ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారుతూ ఉంటాడు.

Advertisement

Maha Kumbh Mela 2025: మహా కుంభ మేళా నదీ జలాల్లో స్థాయికి మించి మానవ, జంతు మల సంబంధమైన కోలీఫామ్‌ బ్యాక్టీరియా, స్నానాలకు కావాల్సిన ప్రమాణాలు లేవని NGTకి నివేదిక ఇచ్చిన CPCB

Hazarath Reddy

ప్రయాగ్‌రాజ్‌లోని పలు చోట్ల నదీ జలాలు కలుషితమయ్యాయని.. ఆ నీళ్లలో మానవ, జంతు మల సంబంధమైన కోలీఫామ్‌ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోయిందని, దాంతో ప్రయాగ్‌రాజ్‌ ప్రాంతంలోని గంగా, యమునా నదీ జలాల్లో స్నానాలకు కావాల్సిన ప్రమాణాలు లేవని NGT కి సమర్పించిన నివేదికలో CPCB పేర్కొన్నది.

Maha Kumbh 2025: మహా కుంభమేళాలో 55 కోట్లు దాటిన పుణ్యస్నానం ఆచరించిన భక్తుల సంఖ్య, ఈ రోజు ఒక్కరోజే 99.20 లక్షలకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు

Hazarath Reddy

ప్రయాగ్‌రాజ్‌లో వైభవంగా కొనసాగుతోన్న కుంభమేళాకు (Kumbh Mela) ఊహించని రీతిలో భక్తులు తరలివెళ్తున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నాటికి 99.20 లక్షలకు పైగా భక్తులు సంగమ పవిత్ర జలాల్లో పవిత్ర స్నానాలు చేశారు. ఉత్తరప్రదేశ్ సమాచార శాఖ ప్రకారం, జనవరి 13 నుండి మహాకుంభ్‌లో స్నానం చేసిన మొత్తం భక్తుల సంఖ్య 54.31 దాటింది.

Astrology: ఫిబ్రవరి 25 నుంచి కార్ముఖ యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి పరమశివుడి అనుగ్రహంతో ఏ పని ప్రారంభించినా విజయం దక్కడం ఖాయం..

sajaya

Astrology: ఫిబ్రవరి 25 నుంచి కార్ముఖ యోగం ప్రారంభం అవుతోంది. దీంతో ఈ 4 రాశుల వారికి పరమశివుడి అనుగ్రహంతో ఏ పని ప్రారంభించినా విజయం దక్కడం ఖాయమని పండితులు చెబుతున్నారు.

Astrology: ఫిబ్రవరి 22 నుంచి ఈ 4 రాశుల వారికి ధర్మకర్మాధిపతి యోగం ప్రారంభం..లక్ష్మీదేవి ఆశీర్వాదం వీరి వెన్నంటి ఉంటుంది..కోటీశ్వరులు అవడం ఖాయం..

sajaya

Astrology: ఫిబ్రవరి 22 నుంచి ఈ 4 రాశుల వారికి ధర్మకర్మాధిపతి యోగం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లక్ష్మీదేవి ఆశీర్వాదం వీరి వెన్నంటి ఉంటుంది. కోటీశ్వరులు అవడం ఖాయమని పండితులు చెబుతున్నారు.

Advertisement
Advertisement