Festivals & Events

Astrology: మార్చ్1వ తేదీన శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి శుక్రుని ఆశీస్సులు తో కుబేరుడు అవుతారు.

sajaya

Astrology: జ్యోతిషశాస్త్రంలో, శుక్రుడు సంపద, ఆస్తి, విలాసవంతమైన జీవితం కీర్తి మొదలైన వాటిని ఇచ్చే గ్రహంగా పరిగణించబడుతుంది.

Astrology: ఫిబ్రవరి 26 పూర్వాభాద్రపద నక్షత్రంలోనికి రాహు సంచారం ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి..

sajaya

Astrology: జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం, పూర్వాభాద్రపద నక్షత్రంలో రాహువు సంచారము అన్ని రాశులపై విస్తృత ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఈ సంచారము 3 రాశులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Astrology: ఫిబ్రవరి 29న పాల్గొన అమావాస్య ఈ మూడు రాశుల వారు కి ధనలక్ష్మి యోగం కోటీశ్వరులయ్యే అవకాశం..

sajaya

Astrology: ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని అమావాస్య రోజున ఫాల్గుణ అమావాస్య వస్తుంది. ఈసారి ఫాల్గుణ అమావాస్య ఫిబ్రవరి 29, నాడు వస్తుంది. ఈ రోజు పూర్వీకులకు అంకితం చేయబడింది.

Astrology: ఫిబ్రవరి 27 హర్షయోగం ఈ ఐదు రాశుల వారు కుబేరులు అయ్యే అవకాశం

sajaya

Astrology: ఫిబ్రవరి 27న ఈ తేదీన హర్ష యోగం ,జ్యేష్ఠ నక్షత్రాలు ఏర్పడుతున్నాయి. 5 రాశుల వారికి ఈ రోజు ఎలా ఉంటుంది.

Advertisement

Astrology: ఫిబ్రవరి 24న కుజుడు మిధున రాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అయ్యే అవకాశం

sajaya

Astrology: గ్రహాలకు అధిపతి అయిన కుజుడు బలం, ధైర్యం, యుద్ధం ,శక్తి మొదలైన వాటికి చిహ్నంగా పరిగణించబడుతుంది. వారి కోపం ప్రభావం వినాశనానికి కారణమవుతుంది.

Astrology: ఫిబ్రవరి 27వ తేదీన బుధుడు, శుక్రుడు కలయిక వల్ల ద్వీదశయోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవడం ఖాయం.

sajaya

Astrology: బుధవారం, ఫిబ్రవరి 19, ఉదయం 9:29 గంటలకు, బుధుడు శుక్రుడు ద్విదశ యోగాన్ని సృష్టించారు.జ్యోతిషశాస్త్రంలో బుధుడు శుక్రుడి ద్విదశ యోగం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

Astrology: మార్చి 1 నుంచి భద్రక యోగం ప్రారంభం...4 రాశుల వారికి డబ్బు వర్షంలా కురుస్తుంది..కుబేరుడి ఆశీర్వాదంతో కోటీశ్వరులు అవుతారు..

sajaya

Astrology: మార్చి 1 నుంచి భద్రక యోగం ప్రారంభం...4 రాశుల వారికి డబ్బు వర్షంలా కురుస్తుంది..కుబేరుడి ఆశీర్వాదంతో కోటీశ్వరులు అవుతారు..

Astrology: ఫిబ్రవరి 23 నుంచి కేతువు గ్రహం కన్యారాశిలో సంచారము 3 రాశుల వారికి శుభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి.

sajaya

Astrology: జ్యోతిష్య శాస్త్రంలో, కేతువును నీడ గ్రహంగా పరిగణిస్తారు. అంటే, వాస్తవానికి ఉనికిలో లేని గ్రహం కానీ దాని ప్రభావం ప్రతిచోటా కనిపిస్తుంది. ఇతర గ్రహాల మాదిరిగానే, కేతువు కూడా ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారుతూ ఉంటాడు.

Advertisement

Maha Kumbh Mela 2025: మహా కుంభ మేళా నదీ జలాల్లో స్థాయికి మించి మానవ, జంతు మల సంబంధమైన కోలీఫామ్‌ బ్యాక్టీరియా, స్నానాలకు కావాల్సిన ప్రమాణాలు లేవని NGTకి నివేదిక ఇచ్చిన CPCB

Hazarath Reddy

ప్రయాగ్‌రాజ్‌లోని పలు చోట్ల నదీ జలాలు కలుషితమయ్యాయని.. ఆ నీళ్లలో మానవ, జంతు మల సంబంధమైన కోలీఫామ్‌ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోయిందని, దాంతో ప్రయాగ్‌రాజ్‌ ప్రాంతంలోని గంగా, యమునా నదీ జలాల్లో స్నానాలకు కావాల్సిన ప్రమాణాలు లేవని NGT కి సమర్పించిన నివేదికలో CPCB పేర్కొన్నది.

Maha Kumbh 2025: మహా కుంభమేళాలో 55 కోట్లు దాటిన పుణ్యస్నానం ఆచరించిన భక్తుల సంఖ్య, ఈ రోజు ఒక్కరోజే 99.20 లక్షలకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు

Hazarath Reddy

ప్రయాగ్‌రాజ్‌లో వైభవంగా కొనసాగుతోన్న కుంభమేళాకు (Kumbh Mela) ఊహించని రీతిలో భక్తులు తరలివెళ్తున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నాటికి 99.20 లక్షలకు పైగా భక్తులు సంగమ పవిత్ర జలాల్లో పవిత్ర స్నానాలు చేశారు. ఉత్తరప్రదేశ్ సమాచార శాఖ ప్రకారం, జనవరి 13 నుండి మహాకుంభ్‌లో స్నానం చేసిన మొత్తం భక్తుల సంఖ్య 54.31 దాటింది.

Astrology: ఫిబ్రవరి 25 నుంచి కార్ముఖ యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి పరమశివుడి అనుగ్రహంతో ఏ పని ప్రారంభించినా విజయం దక్కడం ఖాయం..

sajaya

Astrology: ఫిబ్రవరి 25 నుంచి కార్ముఖ యోగం ప్రారంభం అవుతోంది. దీంతో ఈ 4 రాశుల వారికి పరమశివుడి అనుగ్రహంతో ఏ పని ప్రారంభించినా విజయం దక్కడం ఖాయమని పండితులు చెబుతున్నారు.

Astrology: ఫిబ్రవరి 22 నుంచి ఈ 4 రాశుల వారికి ధర్మకర్మాధిపతి యోగం ప్రారంభం..లక్ష్మీదేవి ఆశీర్వాదం వీరి వెన్నంటి ఉంటుంది..కోటీశ్వరులు అవడం ఖాయం..

sajaya

Astrology: ఫిబ్రవరి 22 నుంచి ఈ 4 రాశుల వారికి ధర్మకర్మాధిపతి యోగం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లక్ష్మీదేవి ఆశీర్వాదం వీరి వెన్నంటి ఉంటుంది. కోటీశ్వరులు అవడం ఖాయమని పండితులు చెబుతున్నారు.

Advertisement

Astrology: ఫిబ్రవరి 28 నుంచి రాహువు కుంభరాశి లోకి ప్రవేశం... ఈ మూడు రాశుల వారికి ఇక తిరుగులేదు... ముట్టుకుంటే కోట్లు...పట్టుకుంటే బంగారం... ధనవంతులు అవ్వకుండా బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు..

sajaya

Astrology: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, పాప గ్రహం రాహువు వ్యతిరేక దిశలో కదులుతాడు. రాశిచక్ర మార్పు కోసం, మనం మీన రాశి నుండి మేష రాశిలోకి వెళ్తాము. ప్రస్తుతం, అతను చివరి రాశి అయిన 12వ రాశి అయిన మీన రాశిలో ఉన్నాడు.

Char Dham Yatra 2025: ఏప్రిల్ 30 నుంచి చార్‌ధామ్ యాత్ర, మార్చి 1 నుంచి ఆన్‌లైన్‌లో పేర్ల నమోదు ప్రారంభం, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

2024లో లాగానే, 2025 లో కూడా ఒక పవిత్రమైన రోజున చార్ ధామ్ ల ద్వారాలు తెరవబడుతున్నాయి. చార్‌ధామ్ యాత్ర ఏప్రిల్ 30, 2025న ప్రారంభమవుతుంది. ఆ రోజు నుండి మీరు చార్‌ధామ్‌లను సందర్శించవచ్చు. యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్‌లు త్వరలో ప్రారంభం కానున్నాయి

Maha Kumbh Mela 2025: 40 కోట్ల మంది అనుకుంటే 50 కోట్లు దాటిపోయారు, కుంభమేళాలో 53 కోట్ల మంది పుణ్య స్నానాలు, రికార్డు స్థాయిలో పోటెత్తుతున్న భక్తులు

Hazarath Reddy

త్రివేణి సంగమంలో ఇప్ప‌టి వరకూ 53 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌ సర్కార్‌ ప్రకటించింది. దీంతో ప్రపంచంలోనే ఇంత మంది భక్తులు పాల్గొన్న మొదటి కార్యక్రమంగా కుంభమేళా రికార్డు సృష్టించింది.

Astrology: ఫిబ్రవరి 26 నుంచి ఈ 4 రాశుల వారికి కేమాధ్రుమ యోగం ప్రారంభం..లక్ష్మీ దేవి దయతో వీరు ధనవంతులు అవుతారు..ఆకస్మిక ధనలాభం కలుగుతుంది...ఆస్తులు అమాంతం పెరుగుతాయి..

sajaya

Astrology: ఫిబ్రవరి 26 నుంచి ఈ 4 రాశుల వారికి కేమాధ్రుమ యోగం ప్రారంభం అవుతోంది. ఈ రాశుల వారు లక్ష్మీ దేవి దయతో వీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. అలాగే వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.ఆస్తులు అమాంతం పెరుగుతాయి. ఇందులో మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి.

Advertisement

Astrology: ఫిబ్రవరి 26 మహాశివరాత్రి నుంచి ఈ 3 రాశుల వారికి 60 సంవత్సరాల తర్వాత అదృష్ట యోగం ప్రారంభం...వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది..ధన కుబేరులు అవడం ఖాయం..

sajaya

Astrology: మహాశివరాత్రి పండుగ ఫిబ్రవరి 26, 2025న జరుపుకుంటారు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈసారి మహాశివరాత్రి అరుదైన యోగం జరగబోతోంది. నిజానికి, ఈసారి మహాశివరాత్రి నాడు, దాదాపు 60 సంవత్సరాల తర్వాత, ధనిష్ట నక్షత్రం, పరిఘ యోగం, శకుని కరణం చంద్రుడు మకర రాశిలో ఉంటారు. అటువంటి పరిస్థితిలో, ఈ అరుదైన యోగం మూడు రాశుల వారికి అదృష్టాన్ని చేకూరుస్తుందని జ్యోతిష నిపుణులు అంటున్నారు.

Astrology: ఫిబ్రవరి 28 నుంచి ఈ 4 రాశుల వారికి విపరీత రాజయోగం ప్రారంభం...ధన లక్ష్మీదేవి వీరిపై కృప చూపించడం ఖాయం..అదృష్టం కలిసి వస్తుంది..కోటీశ్వరులు అవడం ఖాయం..

sajaya

Astrology: ఫిబ్రవరి 28 నుంచి ఈ 4 రాశుల వారికి విపరీత రాజయోగం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ధనలక్ష్మీ దేవి వీరిపై కృప చూపించడం ఖాయంగా కనిపిస్తుంది. అంతేకాదు వీరికి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వీరు కోటీశ్వరులు అవడం ఖాయంగా కనిపిస్తుంది.

Astrology: ఫిబ్రవరి 23 నుంచి ఈ 4 రాశుల వారికి చంద్రమంగళ యోగం ప్రారంభం...కుబేరుడి దయతో వీరు కోటీశ్వరులు అవడం ఖాయం..లాటరీ, ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో విపరీతమైన లాభాలు ఖాయం..

sajaya

Astrology: ఫిబ్రవరి 23 నుంచి కింద పేర్కొన్న 4 రాశుల వారికి చంద్రమంగళ యోగం ప్రారంభం కానుంది. ఫలితంగా ఈ నాలుగు రాశుల వారికి కుబేరుడి దయతో కోటీశ్వరులు అవడం ఖాయంగా కనిపిస్తోంది. లాటరీ, ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో విపరీతమైన లాభాలు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

Astrology: ఫిబ్రవరి 26 నంచి బుధుడు నక్షత్ర మార్పు..ఈ 3 రాశుల వారికి అద్భుతమైన యోగం ప్రారంభం..లక్ష్మీదేవి కృపతో కోటీశ్వరులు అవడం ఖాయం..మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..

sajaya

Astrology: గ్రహాలకు రాకుమారుడైన బుధుడు జ్యోతిషశాస్త్రంలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు, ఇది తర్కం, వాక్కు, చర్మం, వ్యాపారం ,కమ్యూనికేషన్ మొదలైన వాటికి కారణ గ్రహం.

Advertisement
Advertisement