జాతీయం
MP Konda Vishweshwar Reddy: నేవీ రాడార్ను వ్యతిరేకిస్తున్న వాళ్లకు సోయిలేదు, దీనివల్ల ఎవరికీ నష్టం లేదు, అడ్డుకోవద్దన్న చేవెళ్ల ఎంపీ
Arun Charagondaవికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ రాడార్ ను వ్యతిరేకిస్తున్న వాళ్లకు సోయే లేదు అన్నారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. దామగుండం చెట్లను నరికితే ముసి నదికి ముప్పంటుండ్రు.. దామగుండం లో పడే నీరు చుక్కకూడా ముసి లోకి పోదు.. కాగ్నా లోకి వెళ్తుందన్నారు. నేవీ రాడార్ దేశ భద్రతకు సంబంధించిన విషయం ఎవరు అడ్డుకొవద్దు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
KTR Vs Ponguleti: పొంగులేటికి కేటీఆర్ సవాల్, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు సిద్ధమా అని ప్రశ్న?, రాజకీయ సన్యాసం చేసేందుకు రెడీ అని ఛాలెంజ్
Arun Charagondaమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సవాల్ విసిరారు కేటీఆర్. తాను ఆరోపించిన దాంట్లో తప్పు జరగలేదని సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పారు. నిన్న ఒక మంత్రి తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని బిల్డప్ ఇచ్చారు అన్నారు.
Janwada Farm House: జన్వాడ ఫామ్ హౌజ్ అక్రమమే, తేల్చిన అధికారులు, 14 గుంటల భూమి కబ్జా చేసినట్లు వెల్లడి
Arun Charagondaజన్వాడ ఫామ్ హౌజ్లో నిర్మాణాలు అక్రమమేనని తేల్చారు అధికారులు. నాలా ఆక్రమించి జన్వాడ ఫామ్ హౌజ్ లో నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. 14 గుంటల భూమి కబ్జా చేసినట్లు తేల్చారు అధికారులు. కబ్జా చేసి ప్రహరీ గోడ, గేటు నిర్మించారు కేటీఆర్ సన్నిహితులు. హైకోర్టు లేదా ప్రభుత్వం అనుమతి ఇస్తే ఫామ్ హౌజ్ లో సోదాలు చేస్తామని తెలిపారు అధికారులు.
CM Revanth Reddy: స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులు ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaమార్కెట్ అవసరాలకు అనుగుణమైన కోర్సులను ఐటీఐ ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక, ఉపాధి కల్పన శాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు.హైదరాబాద్ నగరం మినహా 100 నియోజకవర్గాల్లో ఐటీఐ/ఏటీసీలు ఉండేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. వృత్తి నైపుణ్యం అందించే ఐటీఐ/ఏటీసీ, పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Jani Master Rape Row: పుష్ప 2 షూటింగ్ లో జానీ మాస్టర్ ఆమెను కొట్టాడు.. అల్లు అర్జున్ కు కూడా ఈ విషయం తెలుసు.. నటి మాధవీలత సంచలన కామెంట్స్ (వీడియో)
Rudraలైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ పై తెలుగు నటి మాధవీలత సంచలన ఆరోపణలు చేసింది.
Pawan Kalyan Prayaschitta Deeksha: 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (వీడియోతో)
Rudraతిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన వ్యవహారంపై ప్రాయశ్చిత్తంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను కాసేపటి క్రితం ప్రారంభించారు.
Simhachalam Temple: తిరుమల తర్వాత విశాఖ సింహాచలం ఆలయం, కల్తీ నెయ్యి వినియోగిస్తున్నట్లు ఆరోపణలు, ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..
Arun Charagondaదేవాలయాల్లో కల్తీ నెయ్యి వినియోగం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఘటన మరవక ముందే మరో ఆలయంలో కల్తీ నెయ్యి అంశం తెరపైకి వచ్చింది. విశాఖ సింహాచల దేవస్థానంలో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.టెస్ట్లు జరిపి ప్రాథమికంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ నిర్ధారించారు. నాసిరకం ఆహార ఉత్పత్తులు వాడకుడదంటూ ఎమ్మెల్యే గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sleep Diabetes Link: తరుచూ నిద్రలోంచి లేస్తున్నారా? లేదా మధ్యాహ్నం కునుకు తీస్తున్నారా? అయితే డయాబెటిస్ పరీక్ష వెంటనే చేయించుకోండి..!
Rudraఏకధాటిగా నిద్రపోకుండా గడికీ నిద్రలోంచి లేస్తున్నారా? తరుచూ మెలుకువ వస్తుందా? లేదా మధ్యాహ్నం వేళల్లో గంటకంటే ఎక్కువసేపు నిద్రిస్తున్నారా? అయితే మీరు డయాబెటిస్ పరీక్ష చేయించుకోవడం మంచిది.
Viral Video: టమాటను కొరికిన పాము.. ఈ వీడియో చూశాక.. ఇక నుంచి మీరు కూరగాయలు, పండ్లను పదేపదే కడుగుతారు (వీడియో)
Rudraరోజూ తినే కూరగాయలు, పండ్లపై ఉండే రంధ్రాలు, మచ్చలను మనం పెద్దగా పట్టించుకోం. ఆ రంధ్రాలు, మచ్చలు మందులు చల్లడం వల్లనో.. పురుగు పుట్ర కుట్టడం వల్లనో అని అనుకుంటాం.
Viral Video: పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుంది.. రీల్స్ కోసం బావి పక్కన పిల్లాడితో ప్రమాదకరంగా కూర్చుని ఈ మహాతల్లి ఏం చేసిందో మీరూ చూడండి..! (వీడియో)
Rudraడిఫరెంట్ రీల్స్ చెయ్యాలి. రాత్రికి రాత్రి ఫేమస్ అవ్వాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో యువతీయువకులతో పాటూ పిల్లలు, వృద్ధులు మొదలుకొని పల్లెల్లో పనులు చేసుకునే మధ్య వయసు మహిళలకు కూడా ఇదే ధ్యాసగా మారింది.
Road Accident in Anantapur: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడికక్కడే మృతి (వీడియో)
Rudraఅనంతపురం జిల్లాలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
HYDRA Demolitions In Kukatpally: తాత్కాలిక బ్రేక్ తర్వాత మళ్లీ కూల్చివేతలు మొదలెట్టిన హైడ్రా.. కూకట్ పల్లి నల్లచెరువుకు తరలిన బుల్డోజర్లు.. నివాస భవనాలను మినహాయించి షెడ్లను కూల్చేస్తున్న అధికారులు.. భారీగా పోలీసుల మోహరింపు (వీడియో)
Rudraవినాయక చవితి, నిమజ్జనం వేడుకల నేపథ్యంలో పోలీసులు బిజీగా ఉండటంతో కొన్ని రోజులపాటు స్తబ్దుగా ఉన్న హైడ్రా మళ్లీ రంగంలోకి దిగింది.
TTD EO Report on Laddu Dispute: తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబుకు నివేదిక, టీటీడీ ఈవో శ్యామలరావు ఇచ్చిన రిపోర్ట్ పై మంత్రులు, అధికారులతో చంద్రబాబు సమావేశం
VNSటీటీడీలో శ్రీవారి లడ్డూ (Tirumala laddu) తయారీలో కల్తీ పదార్థాల వాడారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై నివేదిక సమర్పించాలని టీటీడీ ఈఓ జే శ్యామలరావును ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) ఆదేశించారు. ఈ విషయమై సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈఓ శ్యామలరావు (TTD EO J Syamala Rao) శనివారం నివేదిక అందజేశారు
Maruti Suzuki Wagonr Waltz Limited Edition: మారుతి సుజుకీ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ కారు వచ్చేసింది, వాగనార్ వాల్ట్స్ లిమిటెడ్ ఎడిషన్ కేవలం రూ. 5.65 లక్షలకే
VNSప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ (Maruti Suzuki WagonR Waltz) లిమిటెడ్ ఎడిషన్ కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.5.65 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. వ్యాగన్ఆర్ కారు ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జడ్ఎక్స్ఐ వేరియంట్లలో పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లలో లభిస్తుంది.
Pawan Kalyan 11 Days Deeksha: 11 రోజుల పాటూ దీక్ష చేయనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తిరుమల ప్రసాదం అపచారంపై ప్రాయశ్చిత్త దీక్ష
VNSసనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. 22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేసిన అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటానని తెలిపారు.
Simhachalam Prasadam For Testing: సింహాచలం ప్రసాదాలపై తిరుమల లడ్డూ ఎఫెక్ట్, అన్ని ప్రసాదాలను టెస్టింగ్ కోసం పంపించాలని నిర్ణయం
VNSఆలయంలో లడ్డూల తయారిపై ఆయన సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రాణంతో సమానంగా భావించే తిరుమల క్షేత్రంలో లడ్డూ కల్తీ ఘోరమైన విషయం వైఎస్ జగన్ ప్రభుత్వానికే చెల్లిందని ఆరోపించారు.
Uttar Pradesh Shocker: రేప్ కేసులో అరెస్ట్ చేయించిందని బెయిల్ పై బయటకు వచ్చి బాధితురాలిని చంపిన వ్యక్తి, 17 ఏళ్ల మైనర్ పై 20 ఏళ్ల యువకుడి అఘాయిత్యం, ఉత్తరప్రదేశ్ లో ఘటన
VNSబెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చిన అత్యాచార నిందితుడు దారుణానికి పాల్పడ్డాడు. బాధిత యువతిపై కాల్పులు జరిపి హత్య చేశాడు. (Rape Accused Shot Victim) ఈ విషయం తెలిసిన పోలీసులు నిందితుడితోపాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని శంభాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Astrology: అక్టోబర్ 1న బుధుడు కుజుడి సంయోగం..ఈ మూడు రాశుల వారికి సంపద పెరుగుతుంది.
sajayaబుధుడు ,కుజ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రెండు గ్రహాలు కూడా తమ రాశి మార్చుకుంటాయి. ముఖ్యంగా అక్టోబర్ 1న బుధుడు కుజగ్రహం కలయిక వల్ల సానుకూల ప్రభావాలు ఉంటాయి.
Astrology: సెప్టెంబర్ 30న శుక్రుడు కన్య రాశి నుండి తులా రాశిలోకి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి శుక్ర గ్రహం వైభవం ఐశ్వర్యం ఆనందానికి అధిపతి అయితే సెప్టెంబర్ 30న శుక్ర గ్రహం వదిలి తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా అన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి.
Health Tips: కడుపులో అల్సర్ సమస్యతో బాధపడుతున్నారా..ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
sajayaకడుపులో అల్సస్ ఏర్పడ్డాన్ని పెప్టిక్ అల్సర్ అని కూడా అంటారు. ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య అల్సర్ తో బాధపడుతున్న వారికి కడుపులో మంటగా ఏది తినలేక తీవ్రమైన నొప్పితోటి ఇబ్బంది పడుతూ ఉంటారు.