సమాచారం
Bank Holidays April 2021: ఏప్రిల్ నెలలో 15 రోజులు బ్యాంకులకు సెలవులు, హాలీడే క్యాలెండర్ ను విడుదల చేసిన రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, మొత్తం లిస్టు ఓ సారి చెక్ చేసుకోండి
Hazarath Reddyఏప్రిల్‌లో మీకు ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు ఏమైనా ఉంటే అలర్ట్ అవ్వండి. ఈ నెలలో 15 రోజుల పాటు బ్యాంకులు (Bank Holidays April 2021) పనిచేయవు. ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు సెలవుదినాలను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) హాలీడే క్యాలెండర్ ను విడుదల చేసింది.
Coronavirus Pandemic: దేశంలో కరోనా విశ్వరూపం, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాకి కరోనా, తాజ్ ఐదు నక్షత్రాల హోటల్ లో 76 మందికి కరోనా, భువనేశ్వర్ ఐఐటీలో 10 మంది విద్యార్థులకు కోవిడ్
Hazarath Reddyదేశంలో గ‌త 24 గంటల్లో 56,211 మందికి కరోనా నిర్ధారణ అయింది. నిన్న‌ 37,028 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,95,855కు (India Coronavirus) చేరింది.గడచిన 24 గంట‌ల సమయంలో 271 మంది కరోనా కారణంగా మృతి (Covid Deaths) చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,62,114 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,13,93,021 మంది కోలుకున్నారు.
India Coronavirus: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం, కొత్తగా 68 వేల కరోనా కేసులు, 291 మంది మృతితో 1,61,843కు చేరుకున్న మరణాల సంఖ్య, 5,21,808 యాక్టివ్ కేసులు
Hazarath Reddyదేశంలో గ‌త 24 గంటల్లో 68,020 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Ministry of Health and Family Welfare) ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 32,231 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,39,644కు (Coronavirus in India) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 291 మంది కరోనా కారణంగా మృతి (Covid Deaths) చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,61,843కు పెరిగింది.
Coronavirus in India: డేంజర్‌గా మారిన కరోనా సెకండ్ వేవ్, దేశంలో కొత్తగా 68 వేల కరోనా కేసులు, మళ్లీ లాక్‌డౌన్ ప్రణాళికకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించిన మహారాష్ట్ర సీఎం, ఢిల్లీలో మళ్లీ కఠిన ఆంక్షలు
Hazarath Reddyదేశంలో గ‌త 24 గంటల్లో 68,020 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Ministry of Health and Family Welfare) ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 32,231 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,39,644కు (Coronavirus in India) చేరింది.
India Covid Updates: కరోనాతో ఆరు రాష్ట్రాలు విలవిల, దేశంలో తాజాగా 62,714 మందికి కరోనా నిర్ధారణ, 312 మంది కరోనా కారణంగా మృతి, తెలంగాణలో తాజాగా 535 కోవిడ్ కేసులు, కరోనాపై 12 రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి సమీక్ష, మహారాష్ట్రలో నైట్‌ కర్ఫ్యూ అమల్లోకి
Hazarath Reddyదేశంలో గ‌త 24 గంటల్లో 62,714 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 28,739 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,19,71,624కు (India Covid Updates) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 312 మంది కరోనా కారణంగా మృతి (Covid Deathsw) చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,61,552కు పెరిగింది.
New Double Mutant Strain: ఇప్పటిదాకా ప్రపంచం చూడని కొత్త రకం కరోనావైరస్ ఇండియాలో, డబుల్ మ్యుటెంట్ రకంపై కేంద్రం కీలక ప్రకటన, దేశంలో మొత్తం 771 రకాల కరోనా వైరస్‌లు, 18 రాష్ట్రాల్లో కొత్త రకం కరోనా ఆనవాళ్లు
Hazarath Reddyదేశంలో కరోనావైరస్ కల్లోలం రేపుతోంది. తాజాగా భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటిదాకా ప్రపంచం చూడని కొత్త రకం కరోనా కూడా మన దేశంలో వెలుగులోకి వచ్చింది. ‘డబుల్ మ్యుటెంట్’ రకంగా (Double Mutant Strain) పిలవబడే ఈ వైరస్ వివరాలను స్వయంగా కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. బుధవారం ఈ కొత్త కరోనా వైరస్ లు, డబుల్ మ్యుటెంట్ వైరస్ (New double mutant strain) గురించి పత్రికా ప్రకటనను విడుదల చేసింది.
Bank Holidays in April 2021: ఏప్రిల్ నెలలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు, హోలీ కారణంగా మార్చి 27-29 వరకు బ్యాంకులు మూసివేత, మార్చి 27- ఏప్రిల్ 4 మధ్య బ్యాంకులకు 2 పని దినాలు మాత్రమే
Hazarath Reddyరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సెలవుల క్యాలెండర్ ప్రకారం భారతదేశంలోని బ్యాంకులు ఏప్రిల్ నెలలో 14 రోజులు మూసివేయబడతాయి. ఈ 14 రోజులలో, ఎనిమిది సెలవులు వివిధ పండుగలు మరియు బ్యాంక్ ముగింపు రోజు (ఏప్రిల్ 1) కారణంగా ఉన్నాయి, మిగిలినవి నాలుగు ఆదివారాలు మరియు రెండు శనివారాలతో సహా సాధారణ సెలవులు (Bank Holidays in April 2021) ఉన్నాయి.
Covid Vaccine: కరోనా వ్యాక్సిన్ ఎవరు తీసుకోవచ్చు? ఇతర మందులు వాడేవారు తీసుకోవచ్చా, తీసుకుంటే ఫలితం ఎలా ఉంటుంది, డాక్టర్లు ఏమంటున్నారు ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyదేశమంతా కరోనావైరస్ వ్యాక్సినేషన్ ఊపందుకున్న నేపథ్యంలో చాలామందికి అనేక రకాల సందేహాలు వస్తున్నాయి. ఎవరు వ్యాక్సిన్ (Coronavirus vaccination) తీసుకోవాలి. ఇతర అనారోగ్య సమస్యలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా..ఇలా అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వాలు ఇప్పటికే ఈ టీకాను (COVID 19 vaccine) తొలుత వృద్ధులకు, కరోనాపై పోరులో ముందున్న యోధులకు, ఇతర దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న వారికి ఇస్తున్నారు.
Gmail Down: జీమెయిల్ డౌన్, అన్ని ఫోన్లలో ఆండ్రాయిడ్ యాప్స్ క్రాష్, ఆండ్రాయిడ్‌ వెబ్‌ వ్యూ యాప్‌ ద్వారా సమస్య ఏర్పడిందని తెలిపిన గూగుల్, ఈ సూచనలు పాటించాలని కోరిన టెక్ దిగ్గజం
Hazarath Reddyప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ యూజ‌ర్ల‌కు చెందిన డివైస్‌ల‌లో కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్ క్రాష్ (Gmail, Yahoo Mail, Google Pay Down) అవుతున్నాయి. మ‌న దేశంలోనూ కొంద‌రు యూజ‌ర్లు ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్ల‌లోని జీమెయిల్ యాప్ (Gmail App) ఎక్కువ‌గా క్రాష్ అవుతుంద‌ని ఫిర్యాదు చేస్తున్నారు.
EPF Accounts Closed in 2020: 71 లక్షల ఈపీఎఫ్‌ ఖాతాలు క్లోజ్, కరోనా సమయంలో చందాదారులు రూ.30వేల కోట్ల నగదు ఉపసంహరణ, పార్లమెంటు సమావేశాల్లో సభ్యుల ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్
Hazarath Reddyకరోనా మహమ్మారి దెబ్బకు ఈపీఎఫ్‌ఓ 71 లక్షల ఈపీఎఫ్‌ ఖాతాలు మూసివేసింది. లాక్ డౌన్ సమయంలో జాబులు లేకపోవడంతో ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌ఓ) నుంచి చందాదారులు భారీ ఎత్తున నిధులను విత్‌డ్రా చేశారు. ఏప్రిల్‌ ప్రారంభం నుంచి 80 లక్షల మంది చందాదారులు ఏకంగా రూ.30వేల కోట్ల వరకు నగదును ఉప సంహరించుకున్నారు.
TS EAMCET: ఏఐసీటీఈ మార్గదర్శకాలను ఈ ఏడాది అమలు చేయం, స్పష్టం చేసిన తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఈనెల 18న ఎంసెట్‌–2021 నోటిఫికేషన్‌, 20 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, జూలై 5 నుంచి ఎంసెట్‌ పరీక్షలు
Hazarath Reddyఇంజనీరింగ్‌లో చేరాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులు తప్పనిసరిగా చదివి ఉండాల్సిన అవసరం లేదన్న అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE) మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి విదితమే. కాగా 2021–22 విద్యా సంవత్సరంలో అమలు చేయబోమని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (Telangana State Council of Higher Education) స్పష్టం చేసింది.
Covid in India: షాక్..బౌద్ధ ఆశ్రమంలో 150 మంది సాధువులకు కరోనా, దేశంలో 24 గంటల్లో 28,903 కేసులు, 188 మంది కోవిడ్ కారణంగా మృతి, కరోనా కల్లోలం నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పీఎం మోదీ వర్చువల్ సమావేశం
Hazarath Reddyదేశంలో గ‌త‌ 24 గంట‌ల్లో 28,903 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... 17,741 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,14,38,734కు (India Coronavirus) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 188 మంది కరోనా కారణంగా మృతి (Covid Deaths) చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,59,044 కు పెరిగింది.
Covid Second Wave in India: ఇండియాలో సెకండ్ వేవ్, దేశంలో తాజాగా 24,492 మందికి కరోనా నిర్ధారణ, సెకండ్ వేవ్‌పై మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన కేంద్రం, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 17న సీఎంలతో వర్చువల్ సమావేశం కానున్న ప్రధాని మోదీ
Hazarath Reddyదేశంలో గత 24 గంటల్లో 24,492 మందికి కరోనా నిర్ధారణ (India reports 24,492 new COVID-19 cases) అయింది. 20,191 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,14,09,831కు (India coronavirus news) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 131 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,58,856కు పెరిగింది.
Fuel Hike: పెట్రోలియం ఉత్పత్తులపై మళ్లీ కేంద్రం షాక్, జీఎస్టీ పరిధిలో చేర్చే ఆలోచన ఏదీ లేదని తేల్చి చెప్పిన మోదీ సర్కారు, పెట్రోలియం ఉత్పత్తులపై పన్ను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన
Hazarath Reddyరోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అందరూ భావిస్తుండగా మోదీ సర్కారు షాకిచ్చింది. ముడి పెట్రోలియం, పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం, సహజవాయువును వస్తు, సేవా పన్ను పరిధిలోకి (Goods and Service Tax) తీసుకురావాలనే ప్రతిపాదన ప్రస్తుతం లేదని (No proposal to bring petroleum products under GST) ప్రభుత్వం తెలిపింది.
CET 2021: ఇకపై అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష, కామన్ ఎలిజబుటిటీ టెస్ట్‌ని సెప్టెంబర్‌లో నిర్వహించనున్నట్లు తెలిపిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ప్రతి జిల్లాలో కనీసం ఒక పరీక్షా కేంద్రం
Hazarath ReddyCommon Eligibility Test, govt jobs, CET 2021, Union Minister Jitendra Singh, Nationwide Recruitment Company (NRA)New Delhi, Mar 15: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి కామన్ ఎలిజబుటిటీ టెస్ట్ (సిఇటి) (Common Eligibility Test )ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శనివారం పేర్కొన్నారు.
2-Day Bank Strike: బ్యాంకుల ప్రైవేటీకరణ ఆపండి, దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన 9 బ్యాంకు యూనియన్లు, చర్చలకు ప్రభుత్వం అంగీకరిస్తే పున: పరిశీలిస్తామని తెలిపిన యూనియన్లు, నేడు రేపు కొనసాగనున్న సమ్మె
Hazarath Reddyబ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు సోమ, మంగళవారాల్లో దేశ వ్యాప్తంగా సమ్మెకు (2-Day Bank Strike) దిగనున్నారు. యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌(యూఎఫ్‌బీయూ) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందులో 9 యూనియన్లు ఉన్నాయి. ఐడీబీఐ సహా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పడం సమ్మెకు (Strike in banks today and tomorrow) ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
Indian Railways: రైల్వేశాఖ మరో తీపి కబురు, విజయవాడ నుంచి కొత్తగా 12 స్పెషల్ ట్రైన్స్, ఇప్పటికే 110 రైళ్లు విజయవాడ మీదుగా ప్రయాణం, ఏప్రిల్‌ 1 నుంచి కొత్తగా 12 రైళ్లు ప్రారంభమవుతాయని తెలిపిన రైల్వే శాఖ
Hazarath Reddyఏపీ నుంచి రైలు ప్రయాణం చేసే వారికి శుభవార్త, కరోనా కారణంగా రద్దయిన పలు రైళ్లు మళ్లీ పట్టాలెక్కుతున్నాయి. తాజాగా ఏపీ లో విజయవాడ నుంచి మరో 12 రైళ్లను (12 new Special passenger trains) పునరుద్ధరించనున్నారు. ఇప్పటికే విజయవాడ (vijayawada) మీదుగా రోజూ 110 రైళ్లు తిరుగుతున్నాయి.
Bank Strike 2021: బ్యాంకు ఖాతాదారులు అలర్ట్ అవ్వండి, వచ్చే వారం 5 రోజులు బ్యాంకులకు సెలవులు, రెండు రొజుల పాటు దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన తొమ్మిది ప్రధాన బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు
Hazarath Reddyబ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తొమ్మిది ప్రధాన బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు దేశవ్యాప్తంగా మార్చి 15, 16 తేదీల్లో అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రెండు రోజులు (Bank unions call for strike on March 15 -16) బ్యాంకు సేవలకు అంతరాయం కలగొచ్చొని స్టాక్ ఎక్స్‌ఛేంజీలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India (SBI) సమాచారం ఇచ్చింది. అలాగే రాబోయే వారం రోజుల్లో ఐదు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది.
Rail Madad Helpline Number: రైల్వే శాఖ సరికొత్త నిర్ణయం, అన్ని ఫిర్యాదులకు ఇకపై 139 నంబర్ మాత్రమే ఉపయోగించాలి, మిగతా నంబర్లు పనిచేయవని స్పష్టం చేసిన ఇండియన్ రైల్వే
Hazarath Reddyరైల్వే శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. రైల్వేకు సంబంధించిన ఫిర్యాదుల కోసం వివిధ నంబర్లు డయల్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకటే నంబర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ అన్ని నంబర్లకు (Rail Madad Helpline Number) బదులు ‘139’ నంబర్ డయల్ చేస్తే సరిపోతుంది. ఫలితంగా రైలు ప్రయాణికులు ఇకపై హెల్ప్‌లైన్ నంబర్లన్నింటినీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు.
'Free LPG Cylinders': మూడు నెలల పాటు 3 ఉచిత సిలిండర్లు, ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద అందించే యోచనలో ప్రభుత్వం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 8 కోట్ల మంది లబ్ధిదారులకు అందించే అవకాశం
Hazarath Reddyప్రధాన మంత్రి ఉజ్వల పథకం (Pradhan Mantri Garib Kalyan) కింద ఉన్న 8 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచిత ఎల్‌పిజి సిలిండర్ల (Free LPG Cylinders) అందించే అవకాశం ఉన్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మరో మూడు నెలల పాటు 3 ఉచిత సిలిండర్లు ( Three free LPG cylinders) అందించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.