వార్తలు

Landslide In Srisailam: శ్రీశైలంలో విరిగిపడ్డ కొండ చరియలు, తప్పిన పెను ప్రమాదం, రోడ్డుపై పడ్డ పెద్దపెద్ద బండరాళ్లు..వీడియో

Arun Charagonda

శ్రీశైలంలో భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి కొండ చరియలు విరిగి పడ్డాయి. అయితే రాత్రి సమయం కావడంతో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై పడ్డ బండరాళ్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.

Jay Shah: ఐసీసీ ఛైర్మన్‌గా జైషా!, ఎన్నికల బరి నుండి తప్పుకున్న ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్‌క్లే!, షా ఎన్నిక ఏకగ్రీవమే!

Arun Charagonda

అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి ఛైర్మన్‌గా జైషా ఎన్నిక దాదాపు ఖాయమైంది. ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్‌క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది. మూడోసారి ఎన్నికల బరిలో నిలవకూడదని బార్‌క్లే నిర్ణయించారు. దీనికి తోడు ఈ నెల 27న నామినేషన్లకు ఆఖరు తేది కావడంతో జైషా ఎన్నిక లాంఛనమే కానుంది. ఇందుకు సంబంధించి ఎన్డీటీవీ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

Variety Wedding Card: ప్రశ్నపత్రంలా పెళ్లి శుభలేఖ, ఏపీలో ఓ టీచర్ వెరైటీ వెడ్డింగ్ కార్డు, అందరిని ఆకట్టుకుంటున్న పెళ్లి పత్రిక

Arun Charagonda

ఏపీలోని ఓ టీచర్ వెడ్డింగ్ అందరిని ఆకట్టుకుంటోంది. పెళ్లి శుభలేఖని ప్రశ్నాపత్రంలా తయారుచేయించారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందిన ఓ టీచర్ ప్రత్యూష. సింగిల్ ఆన్సర్ క్వశ్చన్, మల్టీపుల్ ఛాయిస్ క్వశ్చన్స్, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్‌గా పెళ్లి పత్రికను రూపొందించారు ప్రత్యూష. ఈ వెడ్డింగ్ అందరిని ఆకట్టుకుంటోండగా నెట్టింట్లో వైరల్‌గా మారింది

Konda Surekha Birthday: ఏసీపీ నందిరాం నాయక్‌కు షోకాజ్ నోటీస్, ఐదు రోజుల్లో వివరణ ఇవ్వాలన్న సీపీ, మంత్రి కొండా సురేఖ బర్త్ డే వేడుకల్లో పాల్గొనడంపై వివాదం

Arun Charagonda

మంత్రి కొండా సురేఖ బర్త్ డే వేడుకల్లో పోలీస్ సిబ్బంది వ్యవహార శైలి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీని పై స్పందించిన వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా.. ఐదు రోజుల్లో జవాబు చెప్పాలని ఏసీపీ నంది రామ్ నాయక్ కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.

Advertisement

Telangana Phone Tapping: ఫోన్ ట్యాపింగ్‌ పై కేంద్ర అనుమతి అవసరం లేదు, హైకోర్టులో కేంద్రం కౌంటర్, బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌పై తమకు సమాచారం లేదని వెల్లడి

Arun Charagonda

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్రం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదని, ఇందులో కేంద్రం అనుమతి అవసరం లేదని వెల్లడించింది. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారం ఉంటుందని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.

Leopard Spotted In Srisailam: శ్రీశైలంలో చిరుతపులి సంచారం, వీడియో తీస్తూ కారు లైట్లు వేయడంతో అడవీలోకి వెళ్లిన చిరుత, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారుల సూచన

Arun Charagonda

శ్రీశైలం నీలం సంజీవరెడ్డి భవనం దిగువ గేట్ వద్ద చిరుతపులి సంచారం కలకలం రేపింది. రాత్రి సమయంలో గేటు వద్ద భక్తులకు కనపడింది చిరుతపులి. గేటు వద్ద చిరుతపులిని వీడియో తీస్తూ కారు లైట్లు వెయ్యడంతో అటవీప్రాంతంలోకి వెళ్లింది చిరుత. దీంతో అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ, దేవస్థానం అధికారులు ప్రజలకు సూచించారు.

Viral Video: బస్సులో సీటు కోసం ఓ మహిళా ఏం చేసిందో చూడండి, ఏకంగా వెనుక సీటులో నుండి..చివరకు!

Arun Charagonda

ఉత్తర ప్రదేశ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రయాణీకుల రద్దీతో తనకు బస్సులో సీటు దొరకదని భావించిన ఓ మహిళ బస్సు వెనుక వైపు నుంచి పైకి ఎక్కింది. కిటికీపై కాలు పెట్టి పల ఉన్న వారిని తోసుకుంటూ లోపలికి వెళ్లి మొత్తానికి సీటు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Jammu Kashmir: జమ్మూలో ఉగ్రవాదుల రహస్య స్థావరం, సెర్చ్ ఆపరేషన్‌లో అండర్‌గ్రౌండ్‌లో ఉగ్రవాదుల స్థావరాన్ని కనుక్కొన్న సెర్చ్ టీం

Arun Charagonda

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల స్థావరాన్ని కనుకున్నారు పోలీసులు. దర్హాల్ పోలీస్ స్టేషన్, ఎస్‌వోజీ, ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్ ,సీఆర్‌పీఎఫ్‌ పోలీసుల బృందం దర్హాల్, రాజౌరిలోని సగ్రావత్ అటవీ ప్రాంతాలలో సంయుక్త కార్డన్,సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని గుర్తించగా పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Advertisement

Bharat Bandh Today: ఇవాళ భారత్ బంద్, రిజర్వేషన్లపై రాజుకున్న అగ్గి, దళిత - ఆదివాసి సంఘాల దేశవ్యాప్త ఆందోళన, అత్యవసర సేవలకు మినహాయింపు

Arun Charagonda

ఇవాళ భారత్ బంద్. ఎస్టీ, ఎస్టీ రిజర్వేషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును నిరసిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బంద్ జరగనుంది. దళిత, ఆదివాసీ సంస్థలు ఈ భారత్‌ బంద్‌కు మద్దతివ్వగా రాజస్థాన్‌లోని ఎస్సీ, ఎస్టీ సంఘాలు మద్దతు ప్రకటించాయి.

Jio New Recharge Plan: జియో నుంచి దిమ్మతిరిగే ప్లాన్, అపరిమిత 5జీ డేటాతో పాటు జియో యాప్‌ సర్వీసులు ఫ్రీ, రూ.198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ గురించి తెలుసుకోండి

Vikas M

కస్టమర్లను ఆకర్షించేందుకు దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తుంటుంది. తాజాగా ఎక్కువ డేటా వాడే వినియోగదారుల కోసం జియో అందిస్తున్న ఓ ఆఫర్ ఆకట్టుకుంటోంది. కొత్తగా రూ.198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌‌ను ఇటీవలే రిలయన్స్ జియో ప్రకటించింది. 14 రోజుల వ్యాలిడిటీ ఉండే ఈ ఆఫర్ కింద అర్హులైన కస్టమర్లు అపరిమిత 5జీ డేటాను పొందొచ్చు.

Bengaluru Rave Party Case: ఎలాంటి పరీక్షలు చేయించుకోవడానికైనా సిద్ధమే, తాజాగా డ్రగ్ టెస్ట్ రిపోర్ట్స్‌తో వీడియోని విడుదల చేసిన నటి హేమ

Vikas M

తాను బహిరంగంగా ఎలాంటి పరీక్షలు చేయించుకోవడానికైనా సిద్ధమని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ కోసమే ఈ వీడియో చేశానని చెప్పింది. అలానే తాను చేయించుకున్న డ్రగ్ టెస్ట్ రిపోర్ట్స్‌ని వీడియోలో షేర్ చేసింది.

Rana Daggubati: రోడ్డు పక్కన కారు ఆపి అభిమానికి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన రానా, ఫ్యామిలీతో, అభిమానులతో సరదాగా మాట్లాడుతున్న వీడియో వైరల్

Vikas M

ఓ అభిమాని కోసం ఏకంగా కారును ఆపి మరి పలకరించారు. తన కారు వెంట అభిమాని ఫ్యామిలీతో రావడం గమనించిన రానా.. రోడ్డు పక్కన కారు నిలిపి వారికి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. అక్కడే అతని ఫ్యామిలీతో, అభిమానులతో సరదాగా మాట్లాడుతూ ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

Zayn Sofuoglu: బాప్ రే..312 Kmph వేగంతో లంబోర్ఘిని కారును నడిపిన 5 ఏళ్ల పిల్లవాడు, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బాలుడిగా రికార్డు, వీడియో ఇదిగో..

Vikas M

చాలామంది 5 ఏళ్ల పిల్లవాడిని 'పసిబిడ్డ'గా చూస్తుండగా, జైన్ సోఫుగ్లు ఈ మూసను బద్దలు కొట్టి కారు నడిపాడు. బహుళ మోటార్‌స్పోర్ట్ ఛాంపియన్‌షిప్ విజేత అయిన తన తండ్రి కెనాన్ సోఫుగ్లు అడుగుజాడలను అనుసరించి తన కారును 312 Kmph వేగంతో నడిపాడు. దీంతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బాలుడిగా నిలిచాడు.

Is Sex in Space Possible? అంతరిక్షంలో సెక్స్ సాధ్యమా? మైక్రోగ్రావిటీ ప్రభావం నుండి అంగస్తంభన వరకు ఎలా ఉంటుందో ఓ సారి తెలుసుకోండి

Vikas M

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ రోజు వరకు, అంతరిక్షంలో ఎవరూ ఖచ్చితంగా సెక్స్ చేయలేదు. ఊహాగానాలు ఉన్నప్పటికీ, వ్యోమగాములు తమ మిషన్లపై దృష్టి సారించే అత్యంత శిక్షణ పొందిన నిపుణులు అని గుర్తుంచుకోవడం చాలా అవసరం. వారు ప్రయోగాలను నిర్వహిస్తారు,

World's Oldest Person Dies: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత, ఆమె మృతికి సంతాపం తెలిపిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, 117 ఏళ్ల వయసులో మరణించిన మరియా బ్రాన్యాస్

Vikas M

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా భావిస్తున్న మరియా బ్రాన్యాస్ 117 ఏళ్ల వయసులో మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం సోషల్ మీడియాలో ప్రకటించారు.

Seven Suns in China: ఆకాశంలో ఏడు మంది సూర్యులు వైరల్ వీడియో ఇదిగో, చైనాలోని సిచువాన్‌లో అద్భుతమైన ఘట్టం

Vikas M

X (గతంలో ట్విట్టర్)లో వైరల్ అవుతున్న అద్భుతమైన వీడియోలు చైనాలోని సిచువాన్‌లో ఆకాశంలో ఏడు సూర్యులు కనిపిస్తున్నాయి. Xలో వినియోగదారులు పంచుకున్న వీడియోలు సిచువాన్‌లోని చెంగ్డు ఆకాశాన్ని ఏడు "సూర్యులు" చిత్రిస్తున్నట్లు చూపుతున్నాయి.

Advertisement

Shpageeza Cricket League 2024: వీడియో ఇదిగో, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన తరువాత బంతికి మహ్మద్ షాజాద్‌ ఔట్, ఆమాంతం ఎత్తుకునేందుకు ప్రయత్నించిన ఖాన్

Vikas M

ఆగస్టు 19న ష్పగీజా క్రికెట్ లీగ్ 2024లో జరిగిన బోస్ట్ డిఫెండర్స్ vs స్పీన్ ఘర్ టైగర్స్ మ్యాచ్‌లో మహ్మద్ షాజాద్‌ను ఔట్ చేసిన తర్వాత రషీద్ ఖాన్ ఉల్లాసంగా పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించాడు. వెటరన్ లెగ్ స్పిన్నర్ ఎనిమిదో ఓవర్‌లో భారీ సిక్సర్ కొట్టాడు.

ICC Women’s T20 World Cup 202: దుబాయ్, షార్జాలో ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024, బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అశాంతితో ఐసీసీ కీలక నిర్ణయం

Vikas M

ఒక ప్రధాన పరిణామంలో, బంగ్లాదేశ్‌లో రాజకీయ అశాంతి మధ్య ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి మార్చబడింది. విద్యార్థుల నిరసనల కారణంగా ఈ నెల ప్రారంభంలో ప్రధాని షేక్ హసీనా బహిష్కరణకు దారితీసిన తర్వాత టోర్నమెంట్‌ను ఆసియా దేశం నుంచి తరలించడంపై చర్చలు జరిగాయి.

Pitru Paksha 2024: పితృ పక్ష లేక మహాలయ పక్షము గురించి తెలుసుకోండి, మరణించిన పూర్వీకులకు శ్రద్ధాంజలి ఘటించే శ్రద్ధ పక్ష ముహూర్తం, శుభ ఆచారాలు, విధివిధానాలు ఇవిగో..

Vikas M

బాధ్రపదమాసములో కృష్ణపక్షమును మహాలయ పక్షము అంటారు. మహాలయము అనగా గొప్ప వినాశము లేక మరణము. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేస్తారు. అందువలన దీనిని పితృ పక్షము అని కూడా అంటారు. పితృ పక్షం, పితృ పక్ష లేదా శ్రద్ధ పక్ష అని కూడా పిలుస్తారు,

Bharat Bandh on 21 August: ఆగస్ట్ 21న భారత్ బంద్, ఏవి తెరిచి ఉంటాయి, ఏ సేవలు నిలిపివేయబడతాయి, భారత్ బంద్ ఎందుకు చేస్తున్నారు..పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుకు ప్రతిస్పందనగా రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి ఆగస్టు 21, 2024న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. రాజస్థాన్‌లోని ఎస్సీ/ఎస్టీ గ్రూపుల నుండి మద్దతు పొందిన వారు బంద్‌లో విస్తృతంగా పాల్గొనే అవకాశం ఉంది.

Advertisement
Advertisement