Information
Gmail Down: జీమెయిల్ డౌన్, అన్ని ఫోన్లలో ఆండ్రాయిడ్ యాప్స్ క్రాష్, ఆండ్రాయిడ్‌ వెబ్‌ వ్యూ యాప్‌ ద్వారా సమస్య ఏర్పడిందని తెలిపిన గూగుల్, ఈ సూచనలు పాటించాలని కోరిన టెక్ దిగ్గజం
Hazarath Reddyప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ యూజ‌ర్ల‌కు చెందిన డివైస్‌ల‌లో కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్ క్రాష్ (Gmail, Yahoo Mail, Google Pay Down) అవుతున్నాయి. మ‌న దేశంలోనూ కొంద‌రు యూజ‌ర్లు ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్ల‌లోని జీమెయిల్ యాప్ (Gmail App) ఎక్కువ‌గా క్రాష్ అవుతుంద‌ని ఫిర్యాదు చేస్తున్నారు.
EPF Accounts Closed in 2020: 71 లక్షల ఈపీఎఫ్‌ ఖాతాలు క్లోజ్, కరోనా సమయంలో చందాదారులు రూ.30వేల కోట్ల నగదు ఉపసంహరణ, పార్లమెంటు సమావేశాల్లో సభ్యుల ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్
Hazarath Reddyకరోనా మహమ్మారి దెబ్బకు ఈపీఎఫ్‌ఓ 71 లక్షల ఈపీఎఫ్‌ ఖాతాలు మూసివేసింది. లాక్ డౌన్ సమయంలో జాబులు లేకపోవడంతో ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌ఓ) నుంచి చందాదారులు భారీ ఎత్తున నిధులను విత్‌డ్రా చేశారు. ఏప్రిల్‌ ప్రారంభం నుంచి 80 లక్షల మంది చందాదారులు ఏకంగా రూ.30వేల కోట్ల వరకు నగదును ఉప సంహరించుకున్నారు.
TS EAMCET: ఏఐసీటీఈ మార్గదర్శకాలను ఈ ఏడాది అమలు చేయం, స్పష్టం చేసిన తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఈనెల 18న ఎంసెట్‌–2021 నోటిఫికేషన్‌, 20 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, జూలై 5 నుంచి ఎంసెట్‌ పరీక్షలు
Hazarath Reddyఇంజనీరింగ్‌లో చేరాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులు తప్పనిసరిగా చదివి ఉండాల్సిన అవసరం లేదన్న అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE) మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి విదితమే. కాగా 2021–22 విద్యా సంవత్సరంలో అమలు చేయబోమని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (Telangana State Council of Higher Education) స్పష్టం చేసింది.
Covid in India: షాక్..బౌద్ధ ఆశ్రమంలో 150 మంది సాధువులకు కరోనా, దేశంలో 24 గంటల్లో 28,903 కేసులు, 188 మంది కోవిడ్ కారణంగా మృతి, కరోనా కల్లోలం నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పీఎం మోదీ వర్చువల్ సమావేశం
Hazarath Reddyదేశంలో గ‌త‌ 24 గంట‌ల్లో 28,903 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... 17,741 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,14,38,734కు (India Coronavirus) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 188 మంది కరోనా కారణంగా మృతి (Covid Deaths) చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,59,044 కు పెరిగింది.
Covid Second Wave in India: ఇండియాలో సెకండ్ వేవ్, దేశంలో తాజాగా 24,492 మందికి కరోనా నిర్ధారణ, సెకండ్ వేవ్‌పై మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన కేంద్రం, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 17న సీఎంలతో వర్చువల్ సమావేశం కానున్న ప్రధాని మోదీ
Hazarath Reddyదేశంలో గత 24 గంటల్లో 24,492 మందికి కరోనా నిర్ధారణ (India reports 24,492 new COVID-19 cases) అయింది. 20,191 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,14,09,831కు (India coronavirus news) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 131 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,58,856కు పెరిగింది.
Fuel Hike: పెట్రోలియం ఉత్పత్తులపై మళ్లీ కేంద్రం షాక్, జీఎస్టీ పరిధిలో చేర్చే ఆలోచన ఏదీ లేదని తేల్చి చెప్పిన మోదీ సర్కారు, పెట్రోలియం ఉత్పత్తులపై పన్ను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన
Hazarath Reddyరోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అందరూ భావిస్తుండగా మోదీ సర్కారు షాకిచ్చింది. ముడి పెట్రోలియం, పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం, సహజవాయువును వస్తు, సేవా పన్ను పరిధిలోకి (Goods and Service Tax) తీసుకురావాలనే ప్రతిపాదన ప్రస్తుతం లేదని (No proposal to bring petroleum products under GST) ప్రభుత్వం తెలిపింది.
CET 2021: ఇకపై అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష, కామన్ ఎలిజబుటిటీ టెస్ట్‌ని సెప్టెంబర్‌లో నిర్వహించనున్నట్లు తెలిపిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ప్రతి జిల్లాలో కనీసం ఒక పరీక్షా కేంద్రం
Hazarath ReddyCommon Eligibility Test, govt jobs, CET 2021, Union Minister Jitendra Singh, Nationwide Recruitment Company (NRA)New Delhi, Mar 15: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి కామన్ ఎలిజబుటిటీ టెస్ట్ (సిఇటి) (Common Eligibility Test )ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శనివారం పేర్కొన్నారు.
2-Day Bank Strike: బ్యాంకుల ప్రైవేటీకరణ ఆపండి, దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన 9 బ్యాంకు యూనియన్లు, చర్చలకు ప్రభుత్వం అంగీకరిస్తే పున: పరిశీలిస్తామని తెలిపిన యూనియన్లు, నేడు రేపు కొనసాగనున్న సమ్మె
Hazarath Reddyబ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు సోమ, మంగళవారాల్లో దేశ వ్యాప్తంగా సమ్మెకు (2-Day Bank Strike) దిగనున్నారు. యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌(యూఎఫ్‌బీయూ) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందులో 9 యూనియన్లు ఉన్నాయి. ఐడీబీఐ సహా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పడం సమ్మెకు (Strike in banks today and tomorrow) ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
Indian Railways: రైల్వేశాఖ మరో తీపి కబురు, విజయవాడ నుంచి కొత్తగా 12 స్పెషల్ ట్రైన్స్, ఇప్పటికే 110 రైళ్లు విజయవాడ మీదుగా ప్రయాణం, ఏప్రిల్‌ 1 నుంచి కొత్తగా 12 రైళ్లు ప్రారంభమవుతాయని తెలిపిన రైల్వే శాఖ
Hazarath Reddyఏపీ నుంచి రైలు ప్రయాణం చేసే వారికి శుభవార్త, కరోనా కారణంగా రద్దయిన పలు రైళ్లు మళ్లీ పట్టాలెక్కుతున్నాయి. తాజాగా ఏపీ లో విజయవాడ నుంచి మరో 12 రైళ్లను (12 new Special passenger trains) పునరుద్ధరించనున్నారు. ఇప్పటికే విజయవాడ (vijayawada) మీదుగా రోజూ 110 రైళ్లు తిరుగుతున్నాయి.
Bank Strike 2021: బ్యాంకు ఖాతాదారులు అలర్ట్ అవ్వండి, వచ్చే వారం 5 రోజులు బ్యాంకులకు సెలవులు, రెండు రొజుల పాటు దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన తొమ్మిది ప్రధాన బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు
Hazarath Reddyబ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తొమ్మిది ప్రధాన బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు దేశవ్యాప్తంగా మార్చి 15, 16 తేదీల్లో అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రెండు రోజులు (Bank unions call for strike on March 15 -16) బ్యాంకు సేవలకు అంతరాయం కలగొచ్చొని స్టాక్ ఎక్స్‌ఛేంజీలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India (SBI) సమాచారం ఇచ్చింది. అలాగే రాబోయే వారం రోజుల్లో ఐదు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది.
Rail Madad Helpline Number: రైల్వే శాఖ సరికొత్త నిర్ణయం, అన్ని ఫిర్యాదులకు ఇకపై 139 నంబర్ మాత్రమే ఉపయోగించాలి, మిగతా నంబర్లు పనిచేయవని స్పష్టం చేసిన ఇండియన్ రైల్వే
Hazarath Reddyరైల్వే శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. రైల్వేకు సంబంధించిన ఫిర్యాదుల కోసం వివిధ నంబర్లు డయల్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకటే నంబర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ అన్ని నంబర్లకు (Rail Madad Helpline Number) బదులు ‘139’ నంబర్ డయల్ చేస్తే సరిపోతుంది. ఫలితంగా రైలు ప్రయాణికులు ఇకపై హెల్ప్‌లైన్ నంబర్లన్నింటినీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు.
'Free LPG Cylinders': మూడు నెలల పాటు 3 ఉచిత సిలిండర్లు, ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద అందించే యోచనలో ప్రభుత్వం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 8 కోట్ల మంది లబ్ధిదారులకు అందించే అవకాశం
Hazarath Reddyప్రధాన మంత్రి ఉజ్వల పథకం (Pradhan Mantri Garib Kalyan) కింద ఉన్న 8 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచిత ఎల్‌పిజి సిలిండర్ల (Free LPG Cylinders) అందించే అవకాశం ఉన్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మరో మూడు నెలల పాటు 3 ఉచిత సిలిండర్లు ( Three free LPG cylinders) అందించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.
India Covid Updates: తెలంగాణలో 18 మందికి యుకె కరోనా స్ట్రెయిన్, రాఫ్ట్రంలో తాజాగా 111 మందికి కరోనా, ఏపీలో 136 కొత్త కేసులు, దేశంలో తాజాగా 18,599 మందికి కరోనా పాజిటివ్, తమిళనాడు వెళ్లాలంటే ఈ పాస్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం
Hazarath Reddyవిదేశాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన వారిలో 18 మందికి బ్రిటన్‌ స్ట్రెయిన్‌ కరోనా (UK covid Strain) ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి చివరివారం వరకు కేవలం లండన్‌ నుంచి వచ్చే ప్రయాణికులకే హైదరాబాద్‌ విమానాశ్రయంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చే వారిని కూడా పరీక్షించి బయటకు పంపిస్తున్నారు.
India Coronavirus: మళ్లీ పుంజుకుంటున్న కరోనావైరస్, దేశంలో భారీ స్థాయిలో నమోదవుతున్న కేసులు, తాజాగా 18,711 మందికి కరోనా, తెలంగాణలో కొత్తగా 158 కోవిడ్ కేసులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం
Hazarath Reddyభార‌త్‌లో గత 24 గంటల్లో 18,711 మందికి కరోనా నిర్ధారణ (Single-Day Spike of 18,711 New COVID-19 Cases) అయింది. దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల (India Coronavirus) వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, 14,392 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,10,799కు చేరింది.
WhatsApp Mute Video Feature: వాట్సాప్ నుంచి అదిరిపోయే కొత్త ఫీచర్, ఇకపై ఇతరులకు ఆడియో మ్యూట్ చేసి కేవలం వీడియో మాత్రమే పంపవచ్చు, ప్రాసెస్ ఎలాగో తెలుసుకోండి
Hazarath Reddyప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ దిగ్గజం వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు వీడియోను షేర్‌ చేసేటప్పుడు దాని వాయిస్‌ను నిలిపివేసే అవకాశం ఉండేది కాదు. ఆ వీడియోలో ఏవైనా అభ్యంతర కరమైన వ్యాఖ్యలు, అసహ్యమైన మాటలు ఉంటే చాలామంది ఇబ్బంది పడేవారు.
Maritime India Summit 2021: ఫోర్ట్స్ ప్రాజెక్టుల్లో 2035 నాటికి 82 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 2030 నాటికి 23 జలమార్గాలు అందుబాటులోకి తీసుకువస్తాం, మారిటైమ్‌ ఇండియా-2021 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ
Hazarath Reddyసముద్ర మార్గంలో ఆదాయాన్ని పెంపొందించేందుకు అనేక సంస్కరణలు చేపడుతున్నామని పీఎం మోదీ వివరించారు.పోర్టులపై 2035 నాటికి 82 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని తెలిపారు. ఓడరేవుల రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తామని చెప్పారు.
CoWIN Registration: కో–విన్‌ 2.0 పోర్టల్‌ ద్వారా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం ఎలా? ఆరోగ్య సేతు యాప్‌ ద్వారా కరోనా వ్యాక్సిన్ అపాయిట్‌మెంట్ ఎలా తీసుకోవాలి, స్టెప్ బై స్టెప్ మీకోసం
Hazarath Reddyదేశంలో కరోనా వ్యాక్సిన్ రెండో దశ పంపిణీ మొదలైంది. ఈ దశలో వ్యాక్సిన్ కోసం తొలి రోజు దాదాపు 25 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 24.5 లక్షల మంది సాధారణ ప్రజలు ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
Free LPG Connection Scheme: రానున్న రెండేళ్లలో కోటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఇవ్వనున్నట్లు తెలిపిన మంత్రి నిర్మలా సీతారామన్‌
Hazarath Reddyసిలిండర్ ధరలు పెరుగుున్న నేప్యంలో రానున్న రెండేళ్లలో కోటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు (Free LPG Connection Scheme) ఇవ్వనున్నట్లు ఇంధనశాఖ కార్యదర్శి తరుణ్‌ కపూర్‌ (Oil Secretary Tarun Kapoor) చెప్పారు. వంటగదిలో మహిళలు కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు మోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం తెచ్చిందని, దాని కిందే వీటిని ఇవ్వనున్నట్లు చెప్పారు.
LPG Price Hike: మళ్లీ సిలిండర్ ధరల పెంపు, కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ ‌మీద రూ.95 పెంపు, రూ.1625కు చేరిన వాణిజ్య అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధర, ఫిబ్రవరిలో ఏకంగా 16 రోజులపాటు పెట్రోల్‌, డీజిల్ ధరల పెంపు
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వం, చమురు గ్యాస్ పెట్రోలియం కంపెనీలు ద్రవ్యోల్బణం సాకుతో ( Inflation hit the public) మళ్లీ దేశ ప్రజలపై ధరల భారాన్ని (LPG Price Hike) మోపాయి. గత ఒక్క నెలలోనే నాలుగోసారి కంపెనీలు దేశీయ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచడం ద్వారా సామాన్య ప్రజల నడ్డి విరిచాయి. ఎల్‌పిజి ధర జైపూర్‌లో రూ .798 కాగా నేటి నుంచి రూ .823 కు పెరిగింది. ఒక నెలలోనే కంపెనీలు ధరలను 125 రూపాయలు పెంచాయి.