సమాచారం

India Covid Updates: తెలంగాణలో 18 మందికి యుకె కరోనా స్ట్రెయిన్, రాఫ్ట్రంలో తాజాగా 111 మందికి కరోనా, ఏపీలో 136 కొత్త కేసులు, దేశంలో తాజాగా 18,599 మందికి కరోనా పాజిటివ్, తమిళనాడు వెళ్లాలంటే ఈ పాస్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం

Hazarath Reddy

విదేశాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన వారిలో 18 మందికి బ్రిటన్‌ స్ట్రెయిన్‌ కరోనా (UK covid Strain) ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి చివరివారం వరకు కేవలం లండన్‌ నుంచి వచ్చే ప్రయాణికులకే హైదరాబాద్‌ విమానాశ్రయంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చే వారిని కూడా పరీక్షించి బయటకు పంపిస్తున్నారు.

India Coronavirus: మళ్లీ పుంజుకుంటున్న కరోనావైరస్, దేశంలో భారీ స్థాయిలో నమోదవుతున్న కేసులు, తాజాగా 18,711 మందికి కరోనా, తెలంగాణలో కొత్తగా 158 కోవిడ్ కేసులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం

Hazarath Reddy

భార‌త్‌లో గత 24 గంటల్లో 18,711 మందికి కరోనా నిర్ధారణ (Single-Day Spike of 18,711 New COVID-19 Cases) అయింది. దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల (India Coronavirus) వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, 14,392 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,10,799కు చేరింది.

Hyderabad Nawabs: భాగ్యనగరంలో అపర భాగ్యవంతులు, ప్రపంచ కుబేరుల జాబితాలో 10 మంది హైదరాబాదీలు, ఫార్మా రంగం నుంచే నగరానికి చెందిన ఏడుగురు బిలియనీర్లు

Team Latestly

WhatsApp Mute Video Feature: వాట్సాప్ నుంచి అదిరిపోయే కొత్త ఫీచర్, ఇకపై ఇతరులకు ఆడియో మ్యూట్ చేసి కేవలం వీడియో మాత్రమే పంపవచ్చు, ప్రాసెస్ ఎలాగో తెలుసుకోండి

Hazarath Reddy

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ దిగ్గజం వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు వీడియోను షేర్‌ చేసేటప్పుడు దాని వాయిస్‌ను నిలిపివేసే అవకాశం ఉండేది కాదు. ఆ వీడియోలో ఏవైనా అభ్యంతర కరమైన వ్యాఖ్యలు, అసహ్యమైన మాటలు ఉంటే చాలామంది ఇబ్బంది పడేవారు.

Advertisement

Maritime India Summit 2021: ఫోర్ట్స్ ప్రాజెక్టుల్లో 2035 నాటికి 82 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 2030 నాటికి 23 జలమార్గాలు అందుబాటులోకి తీసుకువస్తాం, మారిటైమ్‌ ఇండియా-2021 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ

Hazarath Reddy

సముద్ర మార్గంలో ఆదాయాన్ని పెంపొందించేందుకు అనేక సంస్కరణలు చేపడుతున్నామని పీఎం మోదీ వివరించారు.పోర్టులపై 2035 నాటికి 82 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని తెలిపారు. ఓడరేవుల రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తామని చెప్పారు.

CoWIN Registration: కో–విన్‌ 2.0 పోర్టల్‌ ద్వారా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం ఎలా? ఆరోగ్య సేతు యాప్‌ ద్వారా కరోనా వ్యాక్సిన్ అపాయిట్‌మెంట్ ఎలా తీసుకోవాలి, స్టెప్ బై స్టెప్ మీకోసం

Hazarath Reddy

దేశంలో కరోనా వ్యాక్సిన్ రెండో దశ పంపిణీ మొదలైంది. ఈ దశలో వ్యాక్సిన్ కోసం తొలి రోజు దాదాపు 25 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 24.5 లక్షల మంది సాధారణ ప్రజలు ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Free LPG Connection Scheme: రానున్న రెండేళ్లలో కోటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఇవ్వనున్నట్లు తెలిపిన మంత్రి నిర్మలా సీతారామన్‌

Hazarath Reddy

సిలిండర్ ధరలు పెరుగుున్న నేప్యంలో రానున్న రెండేళ్లలో కోటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు (Free LPG Connection Scheme) ఇవ్వనున్నట్లు ఇంధనశాఖ కార్యదర్శి తరుణ్‌ కపూర్‌ (Oil Secretary Tarun Kapoor) చెప్పారు. వంటగదిలో మహిళలు కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు మోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం తెచ్చిందని, దాని కిందే వీటిని ఇవ్వనున్నట్లు చెప్పారు.

LPG Price Hike: మళ్లీ సిలిండర్ ధరల పెంపు, కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ ‌మీద రూ.95 పెంపు, రూ.1625కు చేరిన వాణిజ్య అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధర, ఫిబ్రవరిలో ఏకంగా 16 రోజులపాటు పెట్రోల్‌, డీజిల్ ధరల పెంపు

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం, చమురు గ్యాస్ పెట్రోలియం కంపెనీలు ద్రవ్యోల్బణం సాకుతో ( Inflation hit the public) మళ్లీ దేశ ప్రజలపై ధరల భారాన్ని (LPG Price Hike) మోపాయి. గత ఒక్క నెలలోనే నాలుగోసారి కంపెనీలు దేశీయ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచడం ద్వారా సామాన్య ప్రజల నడ్డి విరిచాయి. ఎల్‌పిజి ధర జైపూర్‌లో రూ .798 కాగా నేటి నుంచి రూ .823 కు పెరిగింది. ఒక నెలలోనే కంపెనీలు ధరలను 125 రూపాయలు పెంచాయి.

Advertisement

Bank Holidays in March 2021: మార్చి నెలలో 11 రోజులు బ్యాంకులకు సెలవులు, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు యథావిధిగా పనిచేస్తాయని తెలిపి బ్యాంక్ అధికారులు

Hazarath Reddy

మార్చి నెలలో బ్యాంకులు 11 రోజుల వరకు దేశవ్యాప్తంగా మూతపడనున్నాయి. ఇందులో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ క్యాలెండర్ ప్రకారం మార్చి నెలలో వివిధ రాష్ట్రాల్లో ఐదు రోజులు సెలవు దినాలు (Bank Holidays in March 2021) ఉండనున్నాయి. ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతాయి. మార్చి 5, 11, 22, 29, 30వ తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయని ఆర్బీఐ మార్గదర్శకాలు వెల్లడించాయి.

PSLV-C51/Amazonia-1 Mission: నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి, 19 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యల్లో ప్రవేశపెట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ51 రాకెట్‌, ఒక శాటిలైట్‌లో తొలిసారిగా అంతరిక్షంలోకి మోదీ ఫొటో, భగవద్గీత

Hazarath Reddy

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నమ్మినబంటు పీఎస్ఎల్వీ (PSLV-C51/Amazonia-1 Mission) రాకెట్ మరోసారి తనకున్న గుర్తింపును సార్థకం చేసుకుంది. శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఆదివారం ఉదయం 10.24 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ51 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.

No Baggage Charges: ఎలాంటి లగేజీ లేకుండా విమాన ప్రయాణం చేస్తున్నారా? అయితే మీ విమాన టికెట్ ధరల్లో డిస్కౌంట్ పొందండి, కేవలం దేశీయ ప్రయాణాలకు మాత్రమే వర్తింపు

Team Latestly

చాలాకాలం తర్వాత మళ్లీ ఇప్పుడు దేశీయ విమాన ప్రయాణం అందుబాటు ధరల్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎలాంటి లగేజ్ లేకుండా ప్రయాణించే వారి కోసం డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ లలో రాయితీలు లభించనున్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) యొక్క కొత్త మార్గదర్శకాల ప్రకారం....

Digital Media Rules: సోషల్ మీడియా మరియు OTT ప్లాట్‌ఫాంలకు నూతన మార్గదర్శకాలు జారీ, సందేశాలకు మూలం ఎక్కడ్నించో వెల్లడించాలనే నిబంధన, నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్

Vikas Manda

సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు, OTT ప్లేయర్స్ మరియు డిజిటల్ మీడియాకు సంబంధించి నూతన మార్గదర్శకాల (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021) ను కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఈ నూతన మార్గదర్శకాల ప్రకారం సోషల్ మీడియా సంస్థలు ఏదైనా ఒక సందేశం....

Advertisement

New Covid Strain in India: మూడు రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసుల కలకలం, దేశంలో వేగంగా పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు, పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమల్లోకి, సరిహద్దు వద్ద ఆంక్షలు కఠినం

Hazarath Reddy

దేశంలో కొత్త రకం కరోనా వైరస్‌ కేసులు వెలుగు చూడటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్ర, కేరళ, తెలంగాణల్లో N440K, N484K వైరస్‌లు బయటపడటం కలకలం రేపుతోంది. కొత్త రకం స్ట్రెయిన్‌ వల్లే కరోనా పాజిటివ్‌ కేసులు (COVID-19 Cases in India) వేగంగా పెరుగుతున్నట్టు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Covid Updates: రాష్ట్రాల సరిహద్దుల్లో మళ్లీ కఠిన ఆంక్షలు, రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, అయిదు రాష్ట్రాల్లో కోవిడ్ కల్లోలం, దేశంలో తాజాగా 10,584 మందికి కరోనా, బెంగళూరులో బిల్డింగ్ సీజ్

Hazarath Reddy

దేశంలో గత 24 గంటల్లో 10,584 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 13,255 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,16,434కు (Coronavirus in Inida) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 78 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

Mini Medaram Jatara 2021: సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర, ఫిబ్ర‌వ‌రి 24 నుంచి 27 వరకు మినీ మేడారం జాతర, ఫిబ్రవరి 22 నుంచి పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Hazarath Reddy

గిరిజనుల ఆరాధ్య దైవంగా కొలుస్తున్న సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర ఫిబ్ర‌వ‌రి 24 న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చిన్నజాతరకు (mini medaram jatara) ముందే వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.

PM Kisan Update: పిఎం-కిసాన్ నుంచి 33 లక్షల మంది రైతుల పేర్లు తొలగింపు, వీరంతా అర్హత లేకున్నా నగదు పొందుతున్నారని వెల్లడించిన కేంద్రం, మొత్తం రూ .2,326.88 కోట్లు వీరి ఖాతాల్లో జమ అయిందని తెలిపిన మంత్రి తోమర్

Hazarath Reddy

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పిఎం-కిసాన్) పథకానికి దాదాపు 33 లక్షల మంది అనర్హమైన లబ్ధిదారులకు రూ .2,326.88 కోట్లు వచ్చాయని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాజ్యసభలో తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని (Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) scheme) 2019లో తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే.

Advertisement

One Liter Petrol for Rs 1: అక్కడ రూపాయికే లీటర్ పెట్రోలు, పైగా అది అత్యంత వెనుకబడిన దేశం, వెనిజులాలో లీటర్ పెట్రోల్ ధర .0 0.020 డాలర్లు, విదేశాలతో పోలిస్తే మన దేశంలోనే పెట్రోలు ధర ఎక్కువట

Hazarath Reddy

వెనిజులాలో, లీటరు పెట్రోల్ ధర కేవలం రూపాయి (One Liter Petrol for Rs 1) మాత్రమే. ప్రపంచంలో అత్యంత వెనుకబడిన దేశమైన వెనిజులాలో (Venezuela), లీటరు పెట్రోల్ ధర .0 0.020. అంటే మన కరెన్సీలో రూ .1.45 (Get one liter petrol for rs1 here).

H5N8 Strain in Humans: మానవాళిపై మరో కొత్త వైరస్ దాడి, రష్యాలో జంతువుల నుంచి మానవుల శరీరంలోకి H5N8 వైరస్‌, డిసెంబర్‌లో పక్షుల్లో బయటపడిన వైరస్, అప్రమత్తం అయిన రష్యా

Hazarath Reddy

ప్రపంచాన్ని ఇప్పుడు మరో మహమ్మారి ఆందోళనకు గురి చేస్తోంది. మాన‌వాళికి మ‌రో ప్ర‌మాదం పొంచి ఉంద‌ని ర‌ష్యా హెచ్చ‌రించింది. ప్ర‌పంచంలోనే తొలిసారి హెచ్‌5ఎన్‌8 ర‌కం ఏవియ‌న్ ఫ్లూ (Avian influenza) మ‌నుషుల‌కు సోకిన‌ట్లు ఆ దేశం వెల్ల‌డించింది. ఈ మేర‌కు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)‌ను కూడా అప్ర‌మత్తం చేసింది.

Rain Alert for 7 States: అకాల వర్షాల ముప్పు, మొత్తం ఏడు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం, హెచ్చరించిన వాతావరణ శాఖ అధికారులు, ఆందోళన చెందుతున్న రైతులు

Hazarath Reddy

తూర్పు గాలుల కారణంగా బంగాళాఖాతంపై ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీనికితోడు పశ్చిమ ప్రాంతాల నుంచి వీస్తున్న గాలుల కారణంగా మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ ద్రోణి తెలుగు రాష్ట్రాలు సహా ఏడు రాష్ట్రాలపై (Rain Alert for 7 States) వ్యాపించడంతో ఆకాశం మేఘాలతో నిండిపోయి మబ్బులు ముసురుపట్టాయి. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు, అంచనా వేశారు.

IPL 2021 Auction: ఐపీఎల్ 14లో తలపడే ఎనిమిది జట్ల ప్లేయర్ల పూర్తి లిస్టు ఇదే, మొత్తం 57 మంది ఆటగాళ్లు వేలం, అందులో 22 మంది విదేశీ ఆటగాళ్లు, మొత్తం లిస్టుపై ఓ లుక్కేసుకోండి

Hazarath Reddy

క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన ఐపీఎల్ మినీ వేలం నిన్న ముగిసింది. ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో (IPL 2021 Auction) దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్‌ను రాజస్థాన్ రాయల్స్ అత్యధికంగా రూ.16.25 కోట్లు ధరకు కొనుగోలు చేసింది.

Advertisement
Advertisement