వార్తలు

IAF AN-32 Plane ‘Incident’ in West Bengal: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానాలకు వరుస ప్రమాదాలు! హర్యానా, బెంగాల్‌లో కూలిన శక్షణ విమానాలు

VNS

ఒకే రోజు భారత వాయుసేనకు (IAF) చెందిన రెండు విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. ఏఎన్‌-32 విమానం పశ్చిమ బెంగాల్‌లోని బగ్‌డోగ్రాలో కుప్పకూలింది. ఈ ఘటనలో సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. హర్యానాలోని పంచకులలో జాగ్వార్‌ యుద్ధ విమానం కూలిన కొన్ని గంటల్లోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Happy Women's Day Wishes 2025: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయాలని ఉందా..అయితే ఈ విషెస్ మీ కోసం...

sajaya

Happy Women's Day Wishes 2025: అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన జరుపుకుంటారు దీని వెనక చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా దేశాల్లో మహిళలు నిరసనలు, ఉద్యమాలు చేయడమనేది మార్చి ఎనిమిదో తేదీతో ముడిపడి ఉన్నది.

GHMC Announces One Time Scheme: ఇంటిపన్ను బాకీ ఉన్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్, ఏకంగా 90 శాతం వడ్డీ మాఫీ ఆఫర్‌ ఇచ్చిన జీహెచ్‌ఎంసీ

VNS

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపు బకాయిదారులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 90 శాతం వడ్డీ మాఫీతో మొత్తం ఒకేసారి పన్ను బకాయిలు (Pending Tax) చెల్లించేలా మరోసారి ఓటీఎస్‌ను అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.

Happy Women's Day 2025 Wishes In Telugu: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేయానికి ఫోటో గ్రీటింగ్స్ మీ కోసం..

sajaya

మహిళా సాధికారత స్వతంత్రం నిర్ణయాలను ప్రోత్సహించే దిశగా వాతావరణాన్ని పెంపొందించడం, దీంతో పాటు రాజకీయాలు ఉద్యోగాలు వ్యాపారాల్లో మహిళలకు సరైన వాటా అందించడమే లక్ష్యంగా ఈ మహిళా దినోత్సవం ఉద్దేశ్యాల్లో ప్రధానంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Advertisement

Traffic Restrictions: హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు, సికింద్రాబాద్ వైపు వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలివే!

VNS

మార్చి 8వ తేదీన అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు ట్రాఫిక్ జాయింట్ క‌మిష‌న‌ర్ జోయ‌ల్ డేవిస్ వెల్ల‌డించారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం జ‌ర‌గ‌నుంది.

Gold Prices Hike: బంగారం ధర పెరగడమే కానీ తగ్గేదే లేదు! రాబోయే రోజుల్లో రికార్డుస్థాయికి గోల్డ్ రేటు చేరుతుందంటున్న నిపుణులు

VNS

పెట్టుబడిదారులకే కాదు.. కేంద్ర బ్యాంకులకు కూడా బంగారం ముఖ్యమైన సంపదగా మారిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈవో డేవిడ్ టైట్ అన్నారు. మనీకంట్రోల్ వెబ్ సైట్ నిర్వహిస్తున్న ‘గ్లోబల్ వెల్త్ సమ్మిట్ 2025’లో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ అప్పు, అలాగే ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసే అంశాల వల్ల కూడా బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని అయన చాలా నమ్మకంతో చెప్పారు.

Hyderabad Road Accident: హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవడు కనిష్క్ రెడ్డి మృతి

Hazarath Reddy

ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవడు, ముసారాంబాగ్ మాజీ బీఆర్‌ఎస్ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

IFS Officer Dies by Suicide: డిప్రెషన్‌లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన

Hazarath Reddy

ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలో ఒక భవనం పై నుంచి దూకి ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.ఆ అధికారిని జితేంద్ర రావత్ గా గుర్తించారు. ఆయన భవనం యొక్క నాల్గవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య (IFS Officer Dies by Suicide) చేసుకున్నట్లు PTI నివేదిక తెలిపింది

Advertisement

International Women's Day 2025 Wishes In Telugu: మీ తోటి మహిళా మణులకు ఫోటోగ్రీటింగ్స్ రూపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయండిలా..

sajaya

International Women's Day 2025 Wishes In Telugu: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ముఖ్యంగా ఐదు లక్ష్యాల వైపు అడుగులు వేయాల్సి ఉంటుంది. అందులో మొదటిది లింగ వివక్ష లేని సమాజం వైపు అడుగు వేయడం. రెండవది మహిళలకు సమాన విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మూడవది మహిళలకు భద్రత ఆరోగ్య సంరక్షణను పెంపొందించడం. అలాగే మహిళా సాధికారత స్వతంత్రం నిర్ణయాలను ప్రోత్సహించే దిశగా వాతావరణాన్ని పెంపొందించడం, దీంతో పాటు రాజకీయాలు ఉద్యోగాలు వ్యాపారాల్లో మహిళలకు సరైన వాటా అందించడమే లక్ష్యంగా ఈ మహిళా దినోత్సవం ఉద్దేశ్యాల్లో ప్రధానంగా ఉండాల్సిన అవసరం ఉంది.

BRS Meeting in Warangal: లక్షమందితో బీఆర్ఎస్‌ భారీ బహిరంగ సభ, రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచన

VNS

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటి నుంచి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ (BRS) పార్టీయే తెలంగాణ సమాజానికి రాజకీయ రక్షణను, పాలనా పరిరక్షణను అందించగలదని, ఈ విషయం గత పద్నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి స్పష్టమైందని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ (KCR) అన్నారు. తెలంగాణ సమాజంలో రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్ని అసంతృప్తి అనిశ్చితే నిదర్శనమని పునరుద్ఘాటించారు

Migrant Boats Capsized: ఘోర ప్రమాదం, వలస కూలీలతో వెళ్తున్న నాలుగు పడవలు సముద్రంలో బోల్తా, 188 మంది గల్లంతు, ఇద్దరు మృతి

Hazarath Reddy

యెమెన్ (Yemen)‌, జిబౌటీ (Djibouti) తీరాల మధ్య సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది.పొట్టకూటి కోసం దేశ విడిచి వెళ్తున్న 188 మంది బతుకులు తెల్లారిపోయాయి. ఉపాధి కోసం వెళ్తున్న కూలీలను తీసుకెళ్తున్న నాలుగు పడవలు (Four boats) మార్గమధ్యలో మునిగిపోయాయి.

Viveka Murder Case: జగన్‌ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పా, వాచ్‌మెన్ రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

వైఎస్ వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్ మన్ రంగన్న మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. రంగన్న ఊపిరితిత్తుల వ్యాధితో మరణించాడని ఆయన భార్య చెబుతున్నప్పటికీ, పలు వైపుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

Advertisement

Srireddy On Jagan: నన్ను జైలులో వేస్తారు... అప్పుడు తనని వైసీపీ నేత కాదని చెబుతారేమో, నటి శ్రీరెడ్డి వీడియో రిలీజ్

Arun Charagonda

నటి శ్రీరెడ్డి తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు . జగనన్నా.. తనను ఈ రోజు కాకుంటే రేపు అయినా అరెస్టు చేసి బొక్కలో వేస్తారు అని తెలిపింది శ్రీరెడ్డి.

Hyderabad: హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లో వరుస దొంగతనాలు.. పార్కింగ్ చేసిన బైక్‌లనే టార్గెట్ చేసిన దొంగలు, సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు

Arun Charagonda

హైదరాబాద్ ఖైరతాబాద్‌లో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. వీధుల్లో పార్క్ చేసిన బైక్ లు టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్నారు కొంతమంది దొంగలు.

Free Bus Row in AP: వీడియో ఇదిగో, ఒక జిల్లా నుండి ఇంకో జిల్లా వెళ్ళడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మేము ఎక్కడా చెప్పలేదని తెలిపిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి

Hazarath Reddy

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లా పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నట్టు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కచ్చితంగా ఉంటుందని, అయితే, ఒక జిల్లా వారు మరో జిల్లాలో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారు.

Bajaj GoGo Electric Auto: ఎలక్ట్రిక్‌ ఆటో సెగ్మెంట్‌లోకి బజాజ్, గోగో బ్రాండ్‌తో రెండు సరికొత్త ఆటోలను విడుదల చేసిన దిగ్గజం, ధరలు ఎంతంటే..

Hazarath Reddy

ప్రముఖ ఆటో మొబైల్ వాహన సంస్థ బజాజ్‌ ఆటో..తాజాగా ఎలక్ట్రిక్‌ ఆటో సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టింది. గోగో బ్రాండ్‌తో సరికొత్త ఆటోలను మార్కెట్‌కు పరిచయం చేసింది. సింగిల్‌ చార్జింగ్‌తో 251 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.

Advertisement

BMW C 400 GT: బీఎండబ్ల్యూ నుంచి ప్రీమియం స్కూటర్ వచ్చేసింది, ధర రూ. 11. 50 లక్షలకు పైమాటే, బుకింగ్స్ అన్ని BMW Motorrad ఇండియా డీలర్షిప్‌లలో అందుబాటులో..

Hazarath Reddy

BMW C 400 GT ప్రీమియం స్కూటర్ భారత్‌లో విడుదలైంది, బుకింగ్స్ అన్ని BMW Motorrad ఇండియా డీలర్షిప్‌లలో అందుబాటులో ఉన్నాయి

Telangana: ప్రజాభవన్‌లో ఆల్‌ పార్టీ ఎంపీల సమావేశం.. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఆహ్వానం, కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధనే ఎజెండా

Arun Charagonda

ప్రజాభవన్ లో రేపు ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరగనుంది . కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధనే ఎజెండా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు ప్రజాభవన్ లో సమావేశం జరగనుంది.

Mumbai: దారుణం, కుక్కలు కరవడానికి వస్తుంటే కర్రతో తరిమిన సెక్యూరిటీ గార్డు, కుక్కల్నే కొడతావా అంటూ వాచ్‌మెన్‌పై దాడి చేసిన యువకుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ముంబైలోని అంధేరిలోని ఒక భవనం నుండి షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. వీడియోలో, హింసాత్మక వీధి కుక్కల గుంపు నుండి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్న భవనం యొక్క సెక్యూరిటీ గార్డుపై కుక్క ప్రేమికుడు దాడి (Man Attacks Watch man ) చేస్తున్నట్లు కనిపిస్తుంది.

Infosys Gets Tougher on WFH: ఉద్యోగులకు షాకిచ్చిన ఇన్ఫోసిస్‌, నెలలో 10 రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని ఆదేశాలు, మార్చి 10 నుంచి నిబంధనలు అమల్లోకి..

Hazarath Reddy

ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు హైబ్రిడ్ విధానం లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సంస్థ ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.కరోనా తరువాత అనేక ఐటీ కంపెనీలు హైబ్రిడ్ మోడల్‌ అమలు చేస్తున్నాయి.

Advertisement
Advertisement