ఈవెంట్స్

Telangana Liberation Day: తెలంగాణ విమోచన దినోత్సవం, సెప్టెంబర్ 17న అసలేం జరిగింది ? హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యిందా లేక విమోచనం లభించిందా..

Vikas M

సెప్టెంబర్-17. తెలంగాణా చరిత్రను మరో మలుపు తిప్పిన రోజు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడాది అయినా ఇంకా స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న జాతి చేసిన పోరాటం ఫలించిన క్షణమది. సెప్టెంబర్ 17 తెలంగాణా సమాజం నిజాం కబంద హస్తాల నుంచి విమోచన పొందిన రోజు. ప్రతీ తెలంగాణా పౌరుడు నా దేశం భారతదేశం అంటూ నినదించిన రోజు అది.

Khairatabad Ganesh Visarjan 2024: రేపు ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర, ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి హుండీ ఆదాయం ఎంతంటే..

Hazarath Reddy

ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇప్పటికే మండపం వద్దకు భారీ క్రేన్ చేరుకుంది. ఈ రోజు రాత్రి 9 గంటలకు మహా గణపతికి కలశ పూజ జరగనుంది. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో శోభాయాత్ర ప్రారంభం కానుంది.

Astrology: సెప్టెంబర్ 27 గురు గ్రహం ,చంద్రుడు కలయిక వలన ఈ మూడు రాశుల వారు ధనవంతులవుతారు.

sajaya

ప్రతి గ్రహం తన రాశిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది. దీని వల్ల అన్ని రాశుల వారు కొంత ప్రభావాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా గ్రహాలు వాటి గమనాన్ని మార్చడం ద్వారా కొన్ని శుభ ఫలితాలు ఏర్పడతాయి.

Astrology:సెప్టెంబర్ 23 బుధుడు, శుక్రుడు ,కేతువుల కలయిక వల్ల త్రిగ్రాహీయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్రిగ్రాహి యోగానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకే రాశిలో మూడు గ్రహాలు కలిసినప్పుడు దాన్ని త్రిగ్రహీయోగం ఏర్పడుతుంది. సెప్టెంబర్ 23న కన్యా రాశిలోకి సూర్యుడు బుధుడు, కేతువు మూడు కూడా కలుస్తాయి.

Advertisement

Milad Un Nabi 2024 Wishes In Telugu: మిలాద్ ఉన్ నబి సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండిలా..

sajaya

మిలాద్ ఉన్ నబి పర్వదినం సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటున్నారా.. అయితే ఇక్కడ చక్కటి ఫోటో గ్రీటింగ్స్ ద్వారా మీరు మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలియజేయవచ్చు.

Astrology: నేటి నుండి రాబోయే 15 రోజులు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు ఎంతో శక్తివంతంగా ఉంటాయి. వీటి నక్షత్రం మార్పులు కారణంగా కొన్ని జీవితాలు పైన ప్రభావాలను చూపుతాయి.

Astrology: సెప్టెంబర్ 24న గురు గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం తన రాశిని సెప్టెంబర్ 24న మార్చుకుంటుంది. తులారాశి నుండి కన్యా రాశిలోకి ప్రవేశం దీని కారణంగా 12 రాశుల పైన ప్రభావం కనిపిస్తుంది.

Astrology: సెప్టెంబర్ 30 శుక్రుడు ఫాల్గుణి నక్షత్రంలోనికి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఎప్పుడు సంచరిస్తూ ఉంటుంది. కొన్ని రాశి చక్రాలు కొన్ని నక్షత్రాల మార్పుల కారణంగా ప్రతి గ్రహం కూడా తన రాశిని మార్చుకుంటుంది.

Advertisement

Astrology: సెప్టెంబర్ 22 సూర్యుడు ,గురు గ్రహాల కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ,గురు గ్రహం సెప్టెంబర్ 22న కలయిక. ఈరోజు సింహరాశిలోకి ప్రవేశించడం ద్వారా ఈ రెండు రాశులు కూడా తమ గమనాన్ని మార్చుకుంటాయి.

Milad Un Nabi Wishes In Telugu: మీ స్నేహితులకు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి

sajaya

మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని మిలాద్ ఉన్ నబీ అని అంటారు. ఈ పర్వదినం రోజున ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. ఇస్లాం క్యాలెండర్ లోని మూడవ నెల 12వ రోజు ఈ పర్వదినం వస్తుంది.

Eid Milad Un Nabi 2024: మిలాద్ ఉన్ నబీ ఎందుకు జరుపుకుంటారు? ఈద్ మిలాద్-ఉన్-నబీ చరిత్ర ఏమిటీ, అల్లాహ్ విశ్వ శాంతి నిమిత్తం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్ ను ఎంపిక చేసుకున్నారా..

Hazarath Reddy

మౌలిద్ లేదా మీలాద్ అనునది మహమ్మదు ప్రవక్త జన్మదినోత్సవం.అరబ్బీ భాషలో మౌలిద్ అంటే జన్మనివ్వడం అనే అర్థంలో వాడుతారు. ఆధ్యాత్మిక గురువులు ఔలియాల జన్మదినాన్ని గూడా 'మౌలిద్' గా జరుపుకుంటారు.

Ganesh Visarjan 2024: గణేశుడి మెడలో రూ.4 లక్షల విలువైన బంగారు గొలుసు వేసి తీయకుండానే నిమజ్జనం, ఇంటికి వచ్చాక గుర్తుకు రావడంతో లబోదిబోమంటూ చెరువుకు, తర్వాత ఏమైందంటే..

Hazarath Reddy

బెంగుళూరులోని విజయనగర ప్రాంతంలో వినాయక చవితి సందర్భంగా ఇంట్లో గణేశుడికి పూజ చేసిన ఓ జంట విగ్రహం మెడలో రూ. 4 లక్షల విలువైన బంగారు గొలుసు (4 Lakh Gold Chain) వేసింది. ఆ తర్వాత ఆ గొలుసును తీయడం మరచిపోయి నిమజ్జనం (Immerses Ganpati Idol ) చేసేసింది.

Advertisement

Astrology: సెప్టెంబర్ 18 న గురుగ్రహం తిరోగమనం వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం తన రాశిని మార్చుకునే విధానంలో కొన్నిసార్లు తిరోగమనం కూడా ఉంటుంది. కొన్నిసార్లు గ్రహాల తిరోగమనము చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది.

Astrology: మంగళవారంరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ వస్తువులు కొనకండి..దురదృష్టం వస్తుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఈరోజుల్లో కొనడం అంత మంచిది కాదు. దీనివల్ల త్రిదోషాలు ఏర్పడతాయి. దీనికి కారణంగా మీకు ఆర్థిక నష్టం ఉద్యోగ వ్యాపారాలలో నష్టాలు ఆరోగ్యపరంగా కూడా ప్రతికూలంగా ఉంటుంది.

Astrology: సెప్టెంబర్ 21 లక్ష్మీనారాయణ యోగం..ఈ మూడు రాశుల వారికి ఆర్థిక లాభం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రతి గ్రహం కూడా ఎంతో ముఖ్యమైనది. సెప్టెంబర్ 21న బుధుడు, శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశం. దీని కారణంగా కన్యరాశిలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది.

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనంపై కీలక అప్‌డేట్, 70 అడుగుల విగ్రహాం 17న మధ్యాహ్నం ఒంటి గంట లోపు నిమజ్జనం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లోనే (Telugu States) కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరుపోయిన ఖైరతాబాద్ మహా గణపతి భక్తులకు (Khairatabad Big Ganesh Darshan) దర్శనమిస్తున్నారు.

Advertisement

Astrology: సెప్టెంబర్ 16 సూర్యుడు, కేతు గ్రహాల కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక గ్రహం తన రాశిని మార్చుకున్నప్పుడు అన్ని రాశుల పైన ప్రభావాలను చూపిస్తుంది. కొన్నిసార్లు మంచిని కొన్నిసార్లు చెడును చూపిస్తుంది.

Astrology: ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు నిద్ర లేచి..ఈ పనులు చేస్తే ఇంట్లో సంపద నిలుస్తుంది.

sajaya

ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సంపద నిలవాలని కోరుకుంటారు. సకల సకల శుభాలకు దేవత లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలని అందరూ కోరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం భక్తులు అనేక రకాలైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు.

Astrology: సెప్టెంబర్ 22 న గురుగ్రహం మృగశిర నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సెప్టెంబర్ 22న గురు గ్రహం మృగశిర నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అదే విధంగా నవంబర్ 28న రోహిణి నక్షత్రంలోనికి ప్రవేశం.

Ganesh Idol with Jaggery: వీడియో ఇదిగో, 20 వేల కేజీల బెల్లంతో వినాయకుడు, గాజువాకలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న గణపతి విగ్రహం

Hazarath Reddy

విశాఖ పట్నంలోని గాజువాకలో ప్రత్యేకమైన గణపతి విగ్రహం కనువిందు చేస్తోంది. 20 వేల కేజీల బెల్లంతో వినాయకుడుని తయారు చేశారు. దీని తయారీకీ సుమారు రెండు నెలల సమయం పట్టింది.

Advertisement
Advertisement