తెలంగాణ

YSR Jagananna Colonies: వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణ పనులను ప్రారంభించిన ఏపి సీఎం వైఎస్ జగన్, పేదవాడి సొంతింటి కల నిజం చేస్తున్నామని ప్రకటన

Team Latestly

రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల కుటుంబాలకు స్థిరాస్తులు పంచడమే కాకుండా, వారికి ఇళ్లు కూడా నిర్మిస్తున్నామని, విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్, తాగునీరు, ఇంటర్నెట్ సదుపాయాలతో జగన్నన్న కాలనీలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు...

Weather Forecast: తెలంగాణకు వర్షసూచన, రాగల రెండు రోజుల వరకు రాష్ట్రంలో భారీ వర్షాలకు కురుస్తాయని అంచనా వేసిన వాతావరణశాఖ; నైరుతి రుతుపవనాలు నేడు కేరళను తాకే అవకాశం

Team Latestly

జూన్ 3న జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని ఏకాంత ప్రదేశాలలో భారీ వర్షాలు పడతాయని అంచనా. అలాగే 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు మరియు ఉరుములు-మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుంది....

TS's COVID19 Status: కోవిడ్ చికిత్సకు ప్రైవేట్ డోపిడిపై హైకోర్ట్ సీరియస్, అదనపు ఛార్జీలు తిరిగి చెల్లించాల్సిందేనని ప్రభుత్వానికి హైకోర్ట్ ఆదేశాలు; విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం జూన్ 5 నుంచి ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్

Team Latestly

రాష్ట్రంలో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్‌లు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు జూన్ 5 నుంచి టీకాల పంపిణీ చేయాలని నిర్ణయించారు....

Digital Land Survey in TS: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం, తెలంగాణలో జూన్ 11 నుంచి భూముల డిజిట‌ల్ స‌ర్వే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు, భూ తగాదాలు లేని తెలంగాణే లక్ష్యం కావాలని స్పష్టం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు డిజిటల్‌ సర్వే (Digital Land Survey in TS) నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్‌ 11 నుంచి పైలట్‌ డిజిటల్‌ సర్వేను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా 27 గ్రామాలను ఎంపిక చేయాలని సూచించారు.

Advertisement

Vaindam Prasanth: ఎడారిలో లవర్ కోసం 40 కిలోమీటర్లు తిరిగా, పాక్ చెర నుంచి విడుదలైన ప్రశాంత్ కథ, సైబరాబాద్ సీపీని కలిసి ధన్యవాదాలు తెలిపిన హైదరాబాద్ టెకీ, కొత్త జీవితం ప్రారంభిస్తానని వెల్లడి

Hazarath Reddy

పాకిస్తాన్ భద్రతా దళాలకు చిక్కిన తెలుగు యువకుడు ప్రశాంత్ ఎట్టకేలకు (Hyderabad techie returns home) విడుదలయ్యాడు. నాలుగేళ్లపాటు జైలులో గడిపిన ఆయన్ను.. అటారీ-వాఘా సరిహద్దుల్లో భారత సరిహద్దు భద్రతా దళానికి పాకిస్తాన్ రేంజర్స్ అధికారులు అప్పగించారు. అనంతరం హైదరాబాద్ చేరుకున్న ప్రశాంత్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీీ సజ్జనార్ ని కలిసి ధన్యవాదాలు తెలిపాడు.

Sun Halo in HYD: హైదరాబాద్‌లో సన్‌ హాలో, సూర్యుడి చుట్టూ అందంగా పరుచుకున్న ఇంద్రధనస్సు, సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతున్న హలోస్‌ ఫోటోలు

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంలో అందమైన దృశ్యం విపరీతంగా ఆకర్షిస్తోంది. మంగళవారం రాత్రంతా ఉరుములు మెరుపులు, భారీ వర్షంతో తడిసి ముద్దైన నగరంలో ఈ రోజు సూర్యుడి చుట్టూ రెయిన్ బో (ఇంద్రధనస్సు) అందంగా పరుచుకుంది.

Telangana Formation Day 2021: 'ప్రజల విశ్వాసమే కొండంత ధైర్యం.. బంగారు తెలంగాణ స్థాపనే లక్ష్యం'.. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

Team Latestly

ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం 8:30 గంటలకు జాతీయ జెండాను ఎగరవేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....

COVID19 in TS: తెలంగాణలో కొత్తగా 2,493 పాజిటివ్‌ కేసులు, 15 కోవిడ్ మరణాలు నమోదు, గడిచిన ఒక్కరోజులో 3,308 బాధితులు రికవరీ

Team Latestly

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి తగ్గుతున్నాయి. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం ఇటీవల కాలంగా వందకు పైగానే కేసులు నమోదవుతుండటం గమనార్హం. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, వరంగల్ అర్బన్, కరీంనగర్...

Advertisement

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసు, మల్కాజిగిరి ఎంపీకి హైకోర్టులో చుక్కెదురు, విచారించకుండానే రేవంత్ రెడ్డి పిటిషన్ కొట్టివేసిన ఉన్నత న్యాయస్థానం, ఇప్పటికే ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌

Hazarath Reddy

మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు (2015 Cash for Vote Scam) ఏసీబీ పరిధిలోకి రాదని.. రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం (High Court) కొట్టివేసింది. కేసు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని రేవంత్‌ (Malkajgiri MP revanth reddy) తన పిటిషన్‌‌లో పేర్కొన్నారు. గతంలో ఏసీబీ కోర్టు (ACB Court) కొట్టివేయడంతో హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇక్కడ కూడా అదే రిపీట్ అయ్యింది.

Telangana: తాగిన మత్తులో ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కి కరెంట్ తీగలు పట్టుకున్నాడు, ఒక్కసారిగా షాక్ కొట్టడంతో పైనుంచి రోడ్డు మీద పడి అక్కడికక్కడే మృతి, సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. రాజధానిలోని సైదాబాద్ పరిధిలో ఓ వ్యక్తి మద్యం మత్తులో ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కి హైటెన్సన్ వైర్లను తాకి ఆత్మహత్య (Hyderabad Man Ends His Life) చేసుకున్నాడు.

Special Vaccination Drive: జూన్ 3 నుంచి ఆర్టీసీ, ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లకు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్, రోజుకు 10 వేల వ్యాక్సిన్ డోసుల పంపిణీకి అధికారుల ఏర్పాట్లు

Team Latestly

డ్రైవర్లుగా పనిచేసే వారందరికీ ఈ గురువారం నుంచి జీహెచ్‌ఎంసి మరియు రాష్ట్రంలోని ఇతర జిల్లా ప్రధాన కేంద్రాలలో రోజుకు 10,000 మందికి టీకాలు వేయాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు...

COVID19 in Telangana: తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడగింపు; రాష్ట్రంలో కొత్తగా 2,524 పాజిటివ్‌ కేసులు నమోదు, గడిచిన ఒక్కరోజులో 3,464 బాధితులు రికవరీ

Team Latestly

సాయంత్రం వరకు మరో 3,464 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 5,40,986 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 34,084 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ

Advertisement

Bank Timings Changed in TS: తెలంగాణ‌లో బ్యాంకుల ప‌ని వేళ‌ల్లో మార్పులు, ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు బ్యాంకుల సేవ‌లు అందుబాటులోకి, జూన్ 1వ తేదీ నుంచి అమ‌ల్లోకి రానున్న కొత్త పని వేళలు

Hazarath Reddy

తెలంగాణ‌లో లాక్‌డౌన్ స‌డ‌లింపుల నేప‌థ్యంలో బ్యాంకుల ప‌ని వేళ‌ల్లో స్వ‌ల్ప మార్పులు (Bank Timings Changed in TS) చోటు చేసుకున్నాయి. రాష్ర్ట స్థాయి బ్యాంక‌ర్ల క‌మిటీ స‌మావేశ‌మై బ్యాంకుల ప‌ని వేళ‌ల‌పై స‌మీక్షించింది. లాక్‌డౌన్ స‌మ‌యం స‌డ‌లింపుతో (lockdown Extension) ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు బ్యాంకుల సేవ‌లు అందుబాటులో ఉంచాల‌ని నిర్ణ‌యించింది.

Hyderabad Shocker: వావి వరసలు మరచిన పెదనాన్న, మరదలి కూతురు నోట్లో టవల్ కుక్కి అత్యాచారం, ఇంటికి వచ్చినప్పుడల్లా పలుమార్లు లైంగిక దాడి, పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. వరుసకు పెద్దనాన్ అయిన ఓ కామాంధుడు తన కూతురు వయస్సున్న ఆ బాలిక(13)పై పలుమార్లు లైంగిక దాడి (girl was allegedly raped by her uncle) చేశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటన జగద్గిరిగుట్ట (jagathgirigutta) పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కూన మహాలక్ష్మినగర్‌లో చోటు చేసుకుంది.

Corona in TS: తెలంగాణలో తాజాగా 1,801 కరోనా కేసులు, జీహెచ్ఎంసీ పరిధిలో 390 కొత్త కేసులు, 24 గంటల్లో 3,660 మంది డిశ్చార్జ్, 35,042 మందికి కొనసాగుతున్న చికిత్స

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 61,053 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,801 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 390 కొత్త కేసులు వెల్లడి కాగా, అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 3 కేసులు గుర్తించారు.

TS Cabinet Decisions: మరికొన్ని సడలింపులతో లాక్‌డౌన్ పొడగింపు, రాష్ట్రంలో కొవిడ్ నివారణ చర్యలు, వ్యవసాయం తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ కేబినేట్, ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి

Team Latestly

రోనా కారణంగా రాష్ట్రం కోల్పోతున్న ఆదాయాన్ని సమీకరించుకునేందుకు చేపట్టవలసిన చర్యల గురించి కేబినెట్ ఈ సందర్భంగా చర్చించింది. ప్రభుత్వ భూముల అమ్మకం, గృహ నిర్మాణ సంస్థ ఆధీనంలో ఉన్న భూములు ఇండ్ల అమ్మకం కొరకై తక్షణమే చర్యలను ప్రారంభించాలని...

Advertisement

Telangana Lockdown Extended: తెలంగాణలో మరో 10 రోజులు లాక్‌డౌన్‌ పొడిగింపు, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపులు, మధ్యాహ్నం 2 గంటల నుంచి కఠిన లాక్‌డౌన్‌ అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు

Hazarath Reddy

లాక్‌డౌన్‌ రేపటి నుంచి(మే 31) మరో పదిరోజుల పాటు కొనసాగించాలని (Telangana Lockdown Extension) తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో జూన్‌ 10 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ (Telangana Lockdown Extended) అమలు కానుంది.

Monsoon: ఎండల నుంచి ఇక ఉపశమనం, జూన్ 3న కేరళను తాకనున్న రుతుపవనాలు, పది రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతు పవనాలు

Hazarath Reddy

ఎండల నుంచి ఉపశమనం కలిగించే వార్తను ఎఐండీ తెలిపింది. నైరుతి రుతుపవనాలు శరవేగంగా వచ్చేస్తున్నాయి. జూన్‌ 3న కేరళ తీరాన్ని తాకనున్నట్టు (Monsoon likely to hit Kerala by June 3) వాతావారణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్‌ మొదటి వారంలో నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని చేరుకుంటాయి.

Fish 'Prasadam' Distribution: ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీ లేదు, కరోనా కారణంగా ఇవ్వలేమని తెలిపిన బత్తిని హరినాథ్‌గౌడ్‌, రెండేళ్లుగా చేప ప్రసాదం అందకపోవడంతో ఆస్తమా రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన

Hazarath Reddy

కరోనావైరస్ కల్లోలం రేపుతున్న నేపథ్యంలోఈ ఏడాది ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని (No Fish 'Prasadam' Distribution) పంపిణీ చేయడం లేదని బత్తిని హరినాథ్‌గౌడ్‌ (Harinath Goud) తెలిపారు. 175 ఏళ్లుగా వంశపారపర్యంగా తమ కుటుంబం అందిస్తున్న చేప ప్రసాదాన్ని(fish 'prasadam') గతేడాది కూడా కోవిడ్ కారణంగా పంపిణీ చేయలేదన్నారు.

Weather in Telangana: రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు, పలు జిల్లాల్లో తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం, ఈ సారి ముందే పలకరించిన నైరుతి రుతుపవనాలు

Hazarath Reddy

వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రానికి చల్లని కబురు చెప్పింది. ఉపరితల ద్రోణి కారణంగా జూన్‌ రెండో తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం‌లోని పలు‌జి‌ల్లాల్లో వర్షాలు (More rain forecast in Telangana) కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisement
Advertisement