Technology

Musk take over Twitter: ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న ఎలాన్ మస్క్.. ఇక, మస్క్ చేతికి ప్రపంచంలోనే అతిపెద్దదైన చర్చా వేదిక.. 44 బిలియన్ డాలర్లకు డీల్.. వచ్చీరాగానే.. సీఈవో పరాగ్ అగర్వాల్ సహా హెడ్‌లందరిపైనా వేటు..

Sriyansh S

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎట్టకేలకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నారు. వచ్చీ రాగానే టాప్ ఎగ్జిక్యూటివ్‌‌లపై వేటేశారు. ఈ మేరకు యూఎస్ మీడియా గత అర్ధరాత్రి దాటాక పేర్కొంది.

Diwali 2022: ఆపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ వైరల్ ట్వీట్, హ్యాపీ దివాళీ అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిన కుక్

Hazarath Reddy

ఆపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ కూడా ట్విట్టర్‌ వేదికగా హ్యాపీ దివాళీ అంటూ విష్‌ చేశారు.తన పోస్ట్‌తో పాటు భారత ఫోటోగ్రాఫర్‌ తీసిన ఫోటోను కుక్‌ షేర్‌ చేయగా ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆపేక్ష మేకర్‌ ఫొటోగ్రాఫ్‌ను టిమ్‌ కుక్‌ షేర్‌ చేశారు. ఈ ఫొటోలో ఓ మహిళ రెండు చేతులతో ప్లేట్‌లో వెలుగుతున్న దీపాలను కవర్‌ చేస్తుండగా చుట్టూ పూవులతో అలంకరించడం కనిపిస్తుంది.

WhatsApp Services Restored: హమ్మయ్యా..తిరిగి పనిచేస్తున్న వాట్సాప్, ఊపిరి పీల్చుకున్న యూజర్లు, దాదాపు రెండు గంటల పాటు పనిచేయని వాట్సాప్ సేవలు

Hazarath Reddy

WhatsApp సేవలు తిరిగి ఆన్‌లైన్‌లోకి వచ్చాయి. యాప్ దాదాపు రెండు గంటల పాటు పనిచేయకపోవడంతో యూజర్లు నానా ఇబ్బందులు పడ్డారు. తాజాగా అది పనిచేస్తుండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Solar Eclipse 2022 Live: సూర్యగ్రహణం ప్రత్యక్ష ప్రసారం చూడాలనుకుంటున్నారా, అయితే ఈ కింద వీడియో లింక్ క్లిక్ చేయండి

Hazarath Reddy

భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు అక్టోబర్ 25, 2022న సంభవించే సూర్యుని పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించగలుగుతాయి. సూర్యుడు మరియు భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుని నీడ సూర్యుని డిస్క్‌ను పాక్షికంగా మాత్రమే కప్పి ఉంచినప్పుడు కూడా ఇది జరుగుతుంది.

Advertisement

WhatsApp Down: అర్థగంట నుంచి నిలిచిపోయిన వాట్సాప్ సేవలు, సోషల్ మీడియా వేదికగా స్క్రీన్ షాట్లు పెడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

గత 30 నిమిషాలుగా వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి.సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా వాట్సాప్ సేవలు నిలిచిపోయాయంటూ స్క్రీన్ షాట్లు పెడుతున్నారు.

Solar Eclipse: నేడే సూర్యగ్రహణం.. ఏ నగరంలో ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుందంటే..? మన దేశంలో మళ్లీ 2027లో కనిపించనున్న సూర్యగ్రహణం

Jai K

ఈ రోజు సూర్యగ్రహణం ఏర్పడుతోంది. మన దేశంలో ఈ గ్రహణాన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వీక్షించగలం. ఈ గ్రహణాన్ని అరుదైన ఖగోళ విచిత్రంగా చెప్పుకోవచ్చని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఎందుకంటే చాలా ఏళ్ల వరకు ఇలాంటి గ్రహణం మళ్లీ భారత్ లో కనిపించదు.

Video: షాకింగ్ వీడియో, ఫోన్ బ్యాటరీ తీయగానే ఒక్కసారిగా పేలుడు, భయంకరంగా మారిన పరిసర ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో ఘటన

Hazarath Reddy

రిపేర్ చేస్తున్న సమయంలో ఫోన్ పేలడంతో కస్టమర్‌లు మరియు మొబైల్ స్టోర్ దుకాణదారు సురక్షితంగా బయటపడ్డ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో చోటుచేసుకుంది.

Dangerous Android Apps: మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉండే బ్యాటరీ ఖాళీ అవ్వడం ఖాయం, వెంటనే డిలీట్ చేయాలంటూ నిపుణుల హెచ్చరిక, డేంజరస్ యాప్స్ లిస్ట్ లో ఏవి ఉన్నాయో తెలుసుకొండి

Naresh. VNS

ఈ యాప్‌ల లైబ్రరీలతో ఇన్‌స్టాలేషన్ తర్వాత పనిచేస్తాయని పేర్కొంది. FCM మెసేజ్ ద్వారా డెలివరీ చేసిన వెబ్‌సైట్‌లను విజిట్ చేస్తుంది. యూజర్ నమ్మిస్తూ వరుసగా మీకు తెలియకుండానే డేటాను బ్రౌజ్ చేస్తోందని McAfee’s SangRyol Ryu తెలిపింది. యూజర్ అవగాహన లేకుండా ఆయా యాప్స్ వినియోగించుకోవచ్చు

Advertisement

NASA UFO: ఫ్లయింగ్ సాసర్ల గుట్టు తెలుసుకునేందుకు స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసిన నాసా.. ఎప్పటినుంచో ఫ్లయింగ్ సాసర్లపై వార్తలు.. వాటిని యూఎఫ్ఓలుగా పిలుస్తున్న నాసా.. ఇప్పటికీ మిస్టరీగా గ్రహాంతర జీవులు, వారి వాహనాలు.. 16 మందితో నాసా బృందం.. ఈ నెల 24 నుంచి అధ్యయనం

Jai K

యూఎఫ్ఓల గుట్టు విప్పేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఓ స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసింది. ఈ బృందంలో వివిధ శాస్త్ర విభాగాలకు చెందిన 16 మందికి స్థానం కల్పించింది. ఈ బృందానికి డేవిడ్ స్పెర్గెల్ నాయకత్వం వహిస్తారు.

ISRO Success: ఇస్రో ఎల్‌వీఎం 3 ప్రయోగం విజయవంతం.. 36 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన రాకెట్.. అర్ధ రాత్రి 12.07 గంటలకు ప్రయోగం.. ఎల్‌వీఎం 3 ద్వారా తొలి వాణిజ్య ప్రయోగం ఇదే.. విజయంతమైందని ప్రకటించిన ఇస్రో

Jai K

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గత అర్ధరాత్రి సరిగ్గా 12.07 గంటలకు చేపట్టిన ఎల్‌వీఎం-3 ప్రయోగం విజయవంతమైంది. వన్‌వెబ్ అభివృద్ధి చేసిన 36 ఉపగ్రహాలతో విజయవంతంగా నింగికెగసిన రాకెట్ వాటిని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఎల్‌వీఎం3-ఎం2/వన్‌వెబ్ ఇండియా-1 మిషన్ విజయవంతంమైందని, 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టామని ఇస్రో ప్రకటించింది.

Twitter: ట్విట్టర్ ఉద్యోగులకు ఎలాన్ మస్క్ షాక్, 75 శాతం మందిని తొలగించాలని నిర్ణయం, ట్విట్టర్ కోసం చాలా ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

Tesla CEO ఎలోన్ మస్క్ సోషల్ నెట్‌వర్క్ కోసం తన USD 44 బిలియన్ల ఒప్పందం ముగిసిన తర్వాత ట్విట్టర్ యొక్క చాలా మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు నివేదించబడింది. సోషల్ మీడియా సంస్థ యొక్క 7,500 మంది ఉద్యోగులలో 75 శాతం మందిని తొలగించాలని ఉద్దేశించినట్లు మస్క్ ట్విట్టర్ డీల్‌లో సంభావ్య పెట్టుబడిదారులకు తెలియజేశాడు.

JioBook laptop: వామ్మో ఇంత తక్కువ ధరకే ల్యాప్‌ ట్యాప్ ఎప్పుడూ చూసి ఉండరు! రూ. 15వేల లోపు ల్యాప్‌ టాప్‌, అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చిన జియో, ఇంతకీ ల్యాప్‌ టాప్‌ ఎక్కడ కొనొచ్చు! వివరాలు తెలుసుకోండి

Naresh. VNS

ల్యాప్‌టాప్ JioOSలో రన్ అవుతుంది. సున్నితమైన పర్ఫార్మెన్స్ కోసం ఆప్టిమైజ్ చేసినట్టు కంపెనీ పేర్కొంది. ప్రొడక్టుల్లో JioStore కూడా ఉంది. ల్యాప్‌టాప్‌లో ఏదైనా థర్డ్ పార్టీ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. హుడ్ కింద 5,000mAh బ్యాటరీని అందిస్తుంది.

Advertisement

Google Fined: గూగుల్‌కు భారీ జరిమానా! తన స్థానాన్ని దుర్వినియోగం చేస్తున్నందుకు ఫైన్, రూ.1337.76 కోట్లు చెల్లించాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశం, పద్దతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక, ఇంతకీ గూగుల్ చేసిన తప్పేంటో తెలుసా?

Naresh. VNS

ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ ఎకో సిస్టమ్ (Eco System) లో తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందని సీసీఐ పేర్కొంది. దీంతో రూ.1337.76 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అనైతిక వ్యాపార పద్దతులను మానుకోవాలని, తన ప్రవర్తనను మార్చుకోవాలని గూగుల్ కు సీసీఐ హితవు పలికింది.

WhatsApp Alert: వాట్సాప్‌ యూజర్లు అలర్ట్! ఈ మెసేజ్‌లు ఫార్వార్డ్ చేస్తున్నారా? అయితే మీ అకౌంట్ బ్యాన్ అవ్వడం ఖాయం, ఈ ఐదు తప్పులు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకండి, వాట్సాప్ యూజర్లు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివి

Naresh. VNS

WhatsApp నెలవారీ యూజర్ సెక్యూరిటీ నివేదిక ప్రకారం.. ఆగస్టు నెలలో 2.3 మిలియన్లకు పైగా భారతీయ అకౌంట్లను నిషేధించింది. కానీ కొన్నిసార్లు, వాట్సాప్ అకౌంట్లు పొరపాటున నిషేధానికి గురవుతుంటాయి. వినియోగదారులు తెలియకుండా ప్రైవసీ విధానానికి విరుద్ధంగా ఏదైనా చేసే అవకాశం ఉందని, వాట్సాప్‌లో మెసేజ్‌లు, మీడియాను పంపేటప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది

Earth Shape: భూమి గుండ్రంగా లేదట.. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్ లో ప్రచురణ.. భూమి దీర్ఘవృత్తాకారంలో ఉందని వెల్లడి.. గురుత్వాకర్షణ శక్తే అందుకు కారణమని వివరణ

Jai K

భూమి గుండ్రంగా ఉంటుందని పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం. అంతకుముందు, భూమి బల్లపరుపుగా ఉండేదన్న వాదనలను, భూమి గుండ్రంగా ఉంటుందన్న సిద్ధాంతాలు కొట్టిపారేశాయి. అయితే, ఇప్పుడు భూమి గుండ్రంగా లేదంటూ సరికొత్త అధ్యయనం తెరపైకి వచ్చింది.

PIB Fact Check: SBI ఖాతా బ్లాక్ కాకుండా ఉండేందుకు పాన్ అప్‌డేట్ చేయాలంటూ మెసేజ్, ఆ వార్త ఫేక్..ఎవరూ నమ్మవద్దని తెలిపిన PIB ఫ్యాక్ట్ చెక్ బృందం

Hazarath Reddy

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులను తమ ఖాతా బ్లాక్ కాకుండా ఉండేందుకు వారి పాన్ నంబర్‌ను అప్‌డేట్ చేయమని కోరినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఆ వార్త ఫేక్ అని కస్టమర్లు గమనించాలి.

Advertisement

WhatsApp New Features: వాట్సాప్ నుంచి 5 అద్భుత ఫీచర్లు, పంపించిన సందేశాలను నిర్ణీత సమయంలోపు ఎడిట్ చేసుకునే ఫీచర్

Hazarath Reddy

ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్.. త్వరలోనే పలు కొత్త ఫీచర్లను యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకురానుంది. వీటిల్లో కొన్ని ఆసక్తికరమైనవి ఉన్నాయి. ముఖ్యంగా అతి త్వరలో 5 ఫీచర్లను ప్రవేశపెట్టబోతోంది. అవేంటో ఓ సారి పరిశీలిస్తే..

Idli ATM: స్కాన్ చేయగానే వేడి వేడి ఇడ్లీలు.. బెంగళూరులో ఆకలి తీర్చే ఇడ్లీ ఏటీఎం! ఫ్రెషాట్ పేరిట ఏర్పాటు చేసిన ఇడ్లీ ఏటీఎం.. నెట్ లో వైరల్ గా మారిన వీడియో

Jai K

భారత ఐటీ రాజధాని బెంగళూరు ఎన్నో దిగ్గజ సంస్థలకు నెలవు. ఆ నగరంలో మరెన్నో వినూత్న ఆలోచనలో అంకురాలు పురుడు పోసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఓ చోట ఏర్పాటు చేసిన ఇడ్లీ ఏటీఎం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

INS Arihant Ballistic Missile Test: అణు జలాంతర్గామి నుంచి ఐఎన్‌ఎస్ అరిహంత్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం..

kanha

అణు బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి బాలిస్టిక్ క్షిపణిని శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఫలితంగా దేశ భద్రతలో భారత నౌకాదళం మరో మైలురాయి సాధించింది.

Smartphones: స్క్రీన్ సమయాన్ని తగ్గించకుండా ఉత్పాదకత పెంచవచ్చు, వింత లాజిక్ చెబుతున్న కొత్త అధ్యయనం

Hazarath Reddy

స్క్రీన్ సమయాన్ని తగ్గించడం వల్ల ఉత్పాదకత పెరుగుతుందనే ప్రజాదరణ పొందిన నమ్మకానికి విరుద్ధంగా, స్క్రీన్ సమయాన్ని తగ్గించకుండా #స్మార్ట్‌ఫోన్‌లను జాగ్రత్తగా ఉపయోగించడం ఉత్పాదకతను పెంచుతుందని ఒక కొత్త అధ్యయనం సూచించింది.

Advertisement
Advertisement