తాజా వార్తలు
IT Raids In Dil Raju House Over: నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ముగిసిన ఐటీ సోదాలు.. గత నాలుగు రోజులుగా కొనసాగిన దాడులు
Rudraప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజుకు చెందిన హైదరాబాద్ లోని ఇల్లు, ఆఫీసుల్లో మంగళవారం తెల్లవారుజామున మొదలైన ఐటీ దాడులు ఎట్టకేలకు ముగిశాయి.
Road Accident: హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి.. మరో ఇద్దరికి గాయాలు
Rudraహైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఫుట్ పాత్ పైకి దీసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించారు.
KCR’s Sister Passed Away: కేసీఆర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఆయన సోదరి చీటి సకలమ్మ కన్నుమూత.. నేడు అంత్యక్రియలు
Rudraమాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. ఆయన సోదరి చీటి సకలమ్మ (82) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
Reign Of Titans: భారత్లో ఇకపై ఆ గేమ్ ఆడొచ్చు, అన్ని అడ్డంకులను అధిగమించిన రీన్స్ ఆఫ టైటాన్స్, అంతర్జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొనవచ్చని సంస్థ ప్రకటన
VNSప్రముఖ గేమింగ్ యాప్ రీన్స్ ఆఫ్ టైటాన్స్ (Reign of Titans) అవరోధాలను అధిగమించి గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store), ఆపిల్ ఐఓఎస్ ఆప్ స్టోర్ (Appl IOS’s App Store)లో అధికారికంగా చేరి పోయింది. దీంతో స్ట్రాటర్జీ కార్డ్ బేస్డ్ ఆన్లైన్ గేమ్కు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. రీన్ టైటాన్ గేమ్ ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఆడవచ్చు.
Honda Activa 2025: హోండా యాక్టీవా 2025 మోడల్ వచ్చేసింది! కేవలం రూ. 80వేలకే అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులోకి తెచ్చిన కంపెనీ
VNSకొత్త స్కూటర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, భారత మార్కెట్లో హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా నుంచి సరికొత్త మోడల్ యాక్టివా (New Activa) వచ్చేసింది. ఈ కొత్త మోడల్ స్కూటర్ (OBD2B)-కంప్లైంట్ వెర్షన్గా లాంచ్ అయింది. భారత మార్కెట్లో టీవీఎస్ జూపిటర్, హీరో జూమ్లకు పోటీగా మరిన్ని ఫీచర్లతో హోండా యాక్టివా 2025 వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది.
Kodali Nani Responds on Retirement News: రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తలపై కొడాలి నాని క్లారిటీ, విజయసాయిరెడ్డి అంశంపై స్పందిస్తూ ఏమన్నారంటే..
VNSవిజయసాయిరెడ్డి. అలాంటి వ్యక్తి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సెన్సేషనల్ గా మారింది. ఇదిలా ఉంటే.. విజయసాయిరెడ్డి బాటలో మరికొందరు వైసీపీ నేతలు ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలో మరికొందరు వైసీపీ కీలక నాయకులు ఆ పార్టీని వీడనున్నారని, రాజకీయాల నుంచి తప్పుకుంటారనే ప్రచారం తెరపైకి వచ్చింది.
BSNL Budget Friendly Recharge Plan: రెండు సిమ్లు వాడుతున్నవారికి బీఎస్ఎన్ఎల్ గుడ్న్యూస్, ఈ రీచార్జ్ చేసుకుంటే ఏడాదంతా వ్యాలిడిటీ
VNSబీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం 10 నెలల అత్యంత సరసమైన ప్లాన్ అందిస్తోంది. దీంతో మీరు నెలవారీ రీఛార్జ్లు చేయనక్కర్లేదు. చాలా డబ్బుని కూడా ఆదా చేసుకోవచ్చు. మొబైల్ రీఛార్జ్ ఖర్చులను తగ్గించుకోవాలనే వినియోగదారులకు ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. బీఎస్ఎన్ఎల్ అనేక ఖర్చుతో కూడుకున్న రీఛార్జ్ ప్లాన్లను కూడా అందిస్తోంది.
Somireddy Fires on Vijayasai Reddy: పాపాలన్నీ చేసి ఇప్పుడు రాజీనామా చేస్తావా? విజయసాయిరెడ్డిపై సోమిరెడ్డి ఫైర్
VNSవిజయసాయి రెడ్డి (Vijayasai Reddy) పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandra Mohan Reddy) తెలిపారు. సేద్యం చేస్తానంటున్నావ్.. దోచేసిన నల్ల డబ్బుతో చేస్తావా ఏంటి అని ప్రశ్నించారు. ఇప్పుడు నువ్వు సేద్యంలో దిగితే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారని నిలదీశారు.
KA Paul: మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై KA పాల్ సంచలన వ్యాఖ్యలు, సిగ్గులేని కాపులు...పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అయ్యాడంటూ మండిపాటు
Arun Charagondaమెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై KA పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిగ్గులేని కాపులు చాలా మంది ఉన్నారు... అప్పుడు చిరంజీవి(Chiranjeevi)కి సిగ్గు లేక కాంగ్రెస్ పార్టీకి ప్యాకేజీ స్టార్ అయ్యాడు అన్నారు.
Bandla Ganesh on Vijayasai Reddy Resigns: అధికారం ఉన్నప్పుడు అనుభవించి, కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం ఫ్యాషన్ అయిపోయింది, విజయసాయి రెడ్డి రాజీనామాపై స్పందించిన నిర్మాత బండ్ల గణేశ్
Hazarath Reddyవైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్బై చెబుతున్నట్లు చేసిన ప్రకటనపై సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి, కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం, వదిలి వెళ్లిపోవడం ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులకు ఫ్యాషన్ అయిపోయిందని విమర్శించారు.
Kishan Reddy on CM Revanth Reddy Davos Tour: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సెటైర్స్, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దావోస్ (Davos) పర్యటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ (Hyderabad)లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇక్కడున్న వారినే దావోస్ (Davos) తీసుకెళ్లి ఒప్పందాలు చేసుకున్నారంటూ కామెంట్ చేశారు
YCP MP Vijayasai Reddy Quits Politics: జగన్ కి షాకిచ్చిన సైరా.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, వైసీపీ అధినేత గురించి ఏమన్నారంటే..
Hazarath Reddyవైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు (Vijayasai Reddy Quits Politics) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రేపు (జనవరి 25) రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, అయితే ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. వేరే పదవులు, ప్రయోజనాలు, డబ్బు ఆశించి రాజీనామా చేయడంలేదని విజయసాయిరెడ్డి ఉద్ఘాటించారు
Vijayasai Reddy Quits Politics: వ్యవసాయం చేసుకుంటానంటూ రాజకీయాలకు గుడ్ బై చెప్పిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నాని వెల్లడి
Hazarath Reddyవైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేడు సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు (Vijayasai Reddy Quits Politics) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రేపు (జనవరి 25) రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, అయితే ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు.
Ponguleti Srinivasa Reddy: వీడియో ఇదిగో, వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్, కలెక్టర్పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పొంగులేటి
Hazarath Reddyకరీంనగర్ పర్యటనలో కలెక్టర్ పై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే తోసివేయడంపై అధికారుల తీరుపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కలెక్టర్పైన పొంగులేటి వాట్ ఆర్ యూ డూయింగ్.. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Medchal Shocker: మేడ్చల్లో యువతి దారుణ హత్య.. బండరాళ్లతో కొట్టి.. పెట్రోల్ పోసి చంపిన వైనం, పోలీసుల దర్యాప్తు
Arun Charagondaహైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో యువతి దారుణ హత్యకు గురైంది. మేడ్చల్(Medchal) జిల్లా మునీరాబాద్ సమీపంలో 25 ఏళ్ల యువతి(Women Murder)ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
Bihar: దారుణం, జై శ్రీరామ్ నినాదాలు చేయాలంటూ మదర్సా విద్యార్థులపై దాష్టికం, కేసు నమోదు చేసిన పోలీసులు
Hazarath Reddyబంకా జిల్లాలోని బరాహత్ బ్లాక్లోని మదర్సా విద్యార్థులను "జై శ్రీ రామ్" అని నినాదం (Madrasa Students Forced To Chant ‘Jai Shri Ram’ ) చేయాలంటూ బలవంతం చేయడాన్ని చూపిస్తూ ఆందోళన కలిగించే వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో తీవ్ర దుమారం రేపింది, బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Andhra Pradesh: చిన్నారిపై లైంగిక దాడి బాధాకరం..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్న ఎంపీ ప్రసాదరావు, బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడి
Arun Charagondaచిత్తూరు జిల్లా నగరి (మ) కావేటిపురం గ్రామంలో చిన్నారిపై లైంగిక దాడి జరగడం బాధాకరం అన్నారు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు(MP Daggumalla Prasada Rao).
Andhra Pradesh: నగరిలో దారుణం.. మూడేళ్ల బాలికపై లైంగిక వేధింపులు, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన, నిందితుడిపై పోక్సో కేసు నమోదు
Arun Charagondaచిత్తూరు(Chittoor) జిల్లా నగరి నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. మూడేళ్ల బాలికపై లైంగిక వేధింపుల(Sexual abuse)కు పాల్పడ్డాడు ఓ యువకుడు.
Union Minister Manohar Lal Khattar: కోటి ఇళ్లను నిర్మించబోతున్నాం.. కరీంనగర్ డంప్ యార్డును ఎత్తేస్తామన్న కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్, తెలంగాణకు సాయం చేసేందుకు రెడీగా ఉన్నామని వెల్లడి
Arun Charagondaఈ ఏడాది దేశవ్యాప్తంగా కోటి ఇండ్లను నిర్మించబోతున్నాం అన్నారు కేంద్ర పట్టణాభివ్రుద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్(Manohar Lal Khattar).
'Mystery Illness' in Rajouri: రాజౌరీలో అంతుచిక్కని వ్యాధితో 17 మంది మృతి, సుమారు 300 మంది క్వారెంటైన్లోకి, మృతుల శరీరాల్లో కాడ్మియం ఉన్నట్లు గుర్తించిన వైద్య నిపుణులు
Hazarath Reddyజమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో 17 మంది మరణాలకు కారణమైన మిస్టరీ వ్యాధికి మూల కారణం కనుగొనబడింది. ప్రాథమిక ఊహాగానాలకు విరుద్ధంగా, ఆరోగ్య నిపుణులు కారణం వైరస్ లేదా బ్యాక్టీరియా కాదని న్యూరోటాక్సిన్స్ అని నిర్ధారించారు. క్యాడ్మియం టాక్సిన్ కారణంగానే ఈ అస్వస్థతకు గురైనట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మీడియాకు తెలిపారు