తాజా వార్తలు

Delhi Metro Viral Video: ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో గేట్లు దూకి లోపలికి దూసుకొచ్చిన ప్రయాణికులు! వైరల్‌గా మారిన వీడియో, క్లారిటీ ఇచ్చిన ఢిల్లీ మెట్రో

VNS

కొందరు వ్యక్తులు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (AFC) గేట్ల పైనుంచి దూకి బయటకు వెళ్లారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ముస్లిం యువకుల చర్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. అక్కడి సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది వారిని పట్టించుకోలేదని కొందరు ఆరోపించారు.

Mangli On Arasavalli Temple Controversy: అరసవల్లి ఆలయం వివాదంపై సింగర్ మంగ్లీ లేఖ..దేవుడి కార్యక్రమానికి రాజకీయ ముద్ర వేస్తారా? అంటూ ప్రశ్న

Arun Charagonda

అరసవల్లి టెంపుల్ వివాదంపై సింగర్ మంగ్లీ లేఖ విడుదల చేసింది. దేవుడి కార్యక్రమానికి ఒక రాజకీయ పార్టీ ముద్ర వేసి ఆరోపణలు చేయటం అన్యాయం కాదా ? అని ప్రశ్నించారు

Fungus In Beer: ధరలు పెంచి కల్తీ బీర్లు అమ్ముతారా.. మద్యం ప్రియులు ఫైర్, జనగామ జిల్లా దేవరుప్పులలో ఘటన, మందుబాబుల ఆగ్రహం

Arun Charagonda

తెలంగాణలో ఇటీవలె బీర్ల ధరలు పెంచిన సంగతి తెలిసిందే. బీరుపై ఏకంగా 30 రూపాయలు పెరుగగా ఇది మందుబాబులకు షాకిచ్చింది.

Congress Vs BJP: రాహుల్ గాంధీ తాత ముస్లిం..అమ్మ క్రిస్టియన్..మోడీ బీసీ కాదన్న కామెంట్స్‌పై బీజేపీ, రాహుల్ గాంధీది బలహీన వర్గాల కులం అని కాంగ్రెస్ నేతల క్లారిటీ

Arun Charagonda

రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ ఒక ముస్లిం, వాళ్ళ అమ్మ ఒక క్రైస్తవురాలు ఇటలీ దేశస్తురాలు అని మండిపడ్డారు కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay).

Advertisement

Kakatiya University: కాకతీయ యూనివర్సిటీ కర్రీ, సాంబారులో పురుగులు.. అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థుల ఆగ్రహం, వీడియో ఇదిగో

Arun Charagonda

కాకతీయ యూనివర్సిటీలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఆలు కర్రీలో, సాంబారులో పురుగులు దర్శనమిచ్చాయి. హన్మకొండ కేయూలోని పద్మాక్షి గర్ల్స్ హాస్టల్లో శుక్రవారం రాత్రి భోజనం చేస్తున్న విద్యార్థినులకు ఆలు కర్రీ , సాంబారులో పురుగులు కనిపించాయి.

Viral Video: రూ.99వేలకే జీవితాంతం ఫ్రీగా పానీపూరి..151 తింటే రూ.21 వేలు గెలుచుకునే అవకాశం, నాగపూర్‌ పానీపూరి బండి వ్యాపారి వినూత్న ఆఫర్‌

Arun Charagonda

ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లు మహారాష్ట్రలోని నాగపూర్‌లోని ఓ పానీపూరి బండి వ్యాపారికి అదిరే ఐడియా వచ్చింది(Viral Video). కస్టమర్లను ఆకట్టుకునేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు.

Astrology: ఫిబ్రవరి 26 నంచి బుధుడు నక్షత్ర మార్పు..ఈ 3 రాశుల వారికి అద్భుతమైన యోగం ప్రారంభం..లక్ష్మీదేవి కృపతో కోటీశ్వరులు అవడం ఖాయం..మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..

sajaya

Astrology: గ్రహాలకు రాకుమారుడైన బుధుడు జ్యోతిషశాస్త్రంలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు, ఇది తర్కం, వాక్కు, చర్మం, వ్యాపారం ,కమ్యూనికేషన్ మొదలైన వాటికి కారణ గ్రహం.

Kerala Shocker: 50 సంవత్సరాల కన్నతల్లి...పక్కింటి అంకుల్ తో శృంగారం చేస్తుంటే...అది చూసి తట్టుకోలేక 28 ఏళ్ల కొడుకు కరెంట్ షాక్ పెట్టి..ఏం చేశాడంటే..

sajaya

Kerala Shocker: మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి.. శారీరక సుఖం కోసం వావివరసలు మర్చిపోయి కొంతమంది రెచ్చిపోతున్నారు.

Advertisement

Astrology: ఫిబ్రవరి 21 నుంచి కుజుడు చంద్రుడి కలయిక, ఈ మూడు రాశుల వారికి కుబేరుడు లక్ష్మీదేవి కలిసి నట్టింట్లో ధనవర్షం కురిపించడం ఖాయం..వ్యాపారంలో లాభం...ఉద్యోగంలో ప్రమోషన్ తప్పనిసరి

sajaya

Astrology: జ్యోతిషశాస్త్రంలో కుజుడు ,చంద్రుడు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నారు. ఇవి ఎప్పటికప్పుడు రాశిచక్రం ,నక్షత్రరాశిని మారుస్తాయి.

Astrology: ఫిబ్రవరి 19 నుంచి శుభదశాంక యోగం ప్రారంభం...ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవ్వకుండా బ్రహ్మదేవుడు కూడా అడ్డుకోలేడు... ఆ రాశుల్లో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..

sajaya

Astrology: ఫిబ్రవరి 19 నుండి బుధుడు శుక్రుడి మధ్య ఏర్పడిన శుభ దశంక యోగం మూడు రాశిచక్ర గుర్తులపై ముఖ్యంగా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది

Bhatti Vikramarka: ప్రపంచకేంద్రంగా ఫ్యూచర్ సిటీ.. గ్రీన్ సిటీగా హైదరాబాద్, దశల వారీగా డీజీల్ వాహనాలపై నిషేధం విధిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Arun Charagonda

హైదరాబాద్ నోవాటెల్ లో బిల్డర్స్ గ్రీన్ తెలంగాణ సమ్మిట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. రాష్ట్రంలో బిల్డర్స్ కు సంపూర్ణ సహకారం అందిస్తున్నాం అన్నారు.

Bird Flu: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం..కేజీ చికెన్ రూ. 100 మాత్రమే...బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే చికెన్ వండాల్సిన టిప్స్ ఇవే..ఈ పద్ధతుల్లో చికెన్ వండితే బర్డ్ ఫ్లూ రాదు..

sajaya

Bird Flu: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బర్డ్ ఫ్లూ వ్యాధి భయం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. ఈ దెబ్బతో ప్రతి ఒక్కరు చికెన్ కోడిగుడ్లు తినడం మానేస్తున్నారు.

Advertisement

Health Tips: రక్తం తగ్గిపోయిందని భయపడుతున్నారా..అయితే టాబ్లెట్లతో కాదు...ఈ ఫుడ్స్ తింటే మీ బాడీలో రక్తం ఉరకలు పెడుతుంది..బ్లడ్ బాగా శరీరానికి పడుతుంది..

sajaya

Health Tips: మీ శరీరంఉండి, బలహీనతతో పాటు చిరాకుగా అనిపిస్తే, దానికి కారణం శరీరంలో రక్తం లేకపోవడం కావచ్చు. పురుషుల కంటే స్త్రీలు రక్తహీనతకు ఎక్కువగా గురవుతారు.

Fake News On Maha Kumbh Mela: మహాకుంభ మేళాపై తప్పుడు ప్రచారం..53 సోషల్ మీడియా అకౌంట్స్‌పై యూపీ ప్రభుత్వం చర్యలు, మత ఘర్షణలు చెలరేగే విధంగా పోస్టులు పెట్టినట్లు సమాచారం

Arun Charagonda

ఆధ్మాత్మిక సంరంభం మహా కుంభమేళాకు(Maha Kumbh Mela 2025) భక్తుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు 50 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం( UP Government ) ప్రకటించింది.

Health Tips: ఈ జబ్బులు ఉన్నవారు నెయ్యి అస్సలు తినకూడదు..తింటే ఆసుపత్రిపాలు కావడం ఖాయం... ప్రాణాపాయం సైతం సంభవించే అవకాశం...

sajaya

Health Tips: నెయ్యి తినడం వల్ల రుచి పెరుగుతుందని మన ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని మనందరికీ తెలుసు. కానీ కొన్ని వ్యాధులలో నెయ్యి వినియోగం మన ఆరోగ్యానికి హానికరం అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.

Mahesh Kumar Goud: దీపాదాస్ మున్షీ క్రమశిక్షణ గల నాయకురాలు..తప్పుడు ప్రచారం సరికాదన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తప్పుడు వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక

Arun Charagonda

దీపాదాస్ మున్షీపై తప్పుడు ప్రచారం జరుగతున్న నేపథ్యంలో దానిని ఖండించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ . దీపాదాస్ మున్షీ నిబద్ధత, క్రమశిక్షణ గల నాయకురాలు అన్నారు.

Advertisement

Jayalalithaa Assets list: జయలలిత ఆస్తులు చూస్తే షాకే..27 కిలోల బంగారం, వజ్రాలు, రత్నాలు,1672 ఎకరాలు.. ఇంకా ఎన్నో, వివరాలివే!

Arun Charagonda

తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆస్తుల వివరాలను వెల్లడించారు బెంగళూరులోని కోర్టు అధికారులు . జయలలిత ఆస్తుల వివరాలను పరిశీలిస్తే షాక్‌ అవడం ఖాయం.

Trolling On Rashmika Mandanna: వివాదంలో నేషనల్ క్రష్ రష్మికా మందన్నా.. చావా సినిమా ప్రమోషన్స్‌ రష్మికా మాటలపై నెటిజన్ల ఆగ్రహం, ఎందుకో తెలుసా!

Arun Charagonda

నేషనల్ క్రష్ రష్మికా మందన్నా వివాదంలో చిక్కుకున్నారు(Trolling On Rashmika Mandanna). చావా సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమంలో భాగంగా రష్మికా మాట్లాడుతూ తాను హైదరాబాద్‌ నుండి వచ్చానని చెప్పగా దీనిపై కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Bird Flu Call Center: ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు.. కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, చికెన్ తినోద్దని ప్రజలకు విజ్ఞప్తి

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలకు కీలక సూచన చేసింది ప్రభుత్వం .

Alert For Tirumala Devotees: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. చిరుతల సంచారం నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం, రాత్రి 9.30 తర్వాత కాలినడక మార్గం బంద్

Arun Charagonda

తిరుమలకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్(TTD Alert). ఇకపై రాత్రి 9.30 గంటల తర్వాత అలిపిరి నడక మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు యథావిధిగా అనుమతిస్తున్నారు.

Advertisement
Advertisement