India

Vibrio vulnificus: ప్రజలను గజగజ వణికిస్తున్న కొత్త వైరస్.. అమెరికాలో రెండు కేసులు నమోదు.. ప్రాణాంతక బ్యాక్టీరియా విబ్రియో వల్నిఫికస్ గురించి పూర్తిగా తెలుసుకోండి

Team Latestly

విబ్రియో వల్నిఫికస్ అనే కొత్త వ్యాధి ఇప్పుడు అమెరికాలో భయాందోళన రేపుతోంది. ఈ ప్రాణాంతక బ్యాక్టీరియా ధాటికి అమెరికన్లు గజగజ వణుకుతున్నారు. అమెరికాలో తాజాగా రెండు మరణాలు నమోదు కావడంతో ఈ మాంసాన్ని తినే బ్యాక్టీరియా మళ్లీ వార్తల్లోకెక్కింది.

Anant Chaturdashi 2025: అనంత చతుర్దశి తేదీ ఇదే.. వినాయకుడి నిమజ్జనం ఏ సమయంలో చేస్తే సకల శుభాలు కలుగుతాయో తెలుసుకోండి

Team Latestly

భారతదేశంలో ప్రత్యేకంగా మహారాష్ట్ర, గోవా వంటి ప్రాంతాల్లో జరుపుకునే వినాయక నిమజ్జనంకు ఎంతో గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. పది రోజుల పాటు జరిగే గణేష్ చతుర్థి ఉత్సవాల్లో చివరి రోజు అనంత చతుర్దశిగా పిలుస్తారు. ఈ రోజున భక్తులు గణపతికి వీడ్కోలు చెబుతూ.. నదులు, సరస్సులు లేదా సముద్రంలో విగ్రహాలను నిమజ్జనం చేస్తారు.

Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.

sajaya

Health Tips: మీకు నిరంతర వెన్నునొప్పి ఉంటే, దానిని విస్మరించడం మీకు ప్రమాద సంకేతం కావచ్చు. ఈ నొప్పి ఒక చిన్న సమస్యకు సంకేతం కాకపోవచ్చు.

Posani Krishna Murali Case: ఆదోని కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్, ఇప్పటివరకూ మూడు కేసుల్లో బెయిల్ మంజూరు, హైకోర్టులో విచారణ దశలో క్వాష్‌ పిటిషన్‌

Team Latestly

ప్రముఖ నటుడు, రచయిత, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి ఆదోని కేసులో బెయిల్ మంజూరైంది. నిన్న(సోమవారం) పోసానిని కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్ కొట్టివేసిన జేఎఫ్‌సీఎం కోర్టు.. ఈ రోజు(మంగళవారం) బెయిల్ మంజూరు చేసింది.

Advertisement

Most Polluted Cities in India: ప్రపంచంలో టాప్‌-20 అత్యంత కాలుష్య నగరాలు, 13 నగరాలు భారతదేశంలోనే, మూడో అత్యంత కలుషిత దేశంగా ఇండియా

Hazarath Reddy

ఈ నివేదిక ప్రకారం, **భారత్** ప్రపంచంలో **ఐదో అత్యంత కాలుష్య దేశంగా** నిలిచింది. ఇది గత ఏడాది మూడు స్థానంలో ఉన్న భారతదేశానికి ఈసారి ఐదో స్థానానికి పడిపోవడం కొంత ఊరటనిచ్చే విషయం. అయినప్పటికీ, కాలుష్యస్థాయిలు ఇంకా తీవ్రమైన రీతిలో కొనసాగుతున్నాయి.

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Hazarath Reddy

కర్ణాటక గంగావతి డిపోకు చెందిన కేఎస్‌ఆర్టీసీ బస్సు కర్నూలు జిల్లాలో బీభత్సం సృష్టించింది. గంగావతి నుంచి రాయచూర్‌కు వెళ్తున్న బస్సు ఆదోని మండలం పాండవగళ్లు గ్రామ సమీపంలో ముందు వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడ మృతి చెందారు.

World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన

Hazarath Reddy

మార్చి 14న జరిగిన ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా, నోయిడాకు చెందిన పరిశోధనా సంస్థ లోకల్ సర్కిల్స్ నివేదిక ప్రకారం, సర్వే చేయబడిన భారతీయులలో 59 శాతం మంది రోజుకు 6 గంటల కంటే తక్కువ సమయం నిరంతరాయంగా నిద్రపోతున్నారని తేలింది.

Students Fight Video: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద తన్నుకున్న ఇంటర్ విద్యార్థులు, బస్సు‌పై రాళ్లు విసురుకుంటూ ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ..

Hazarath Reddy

కృష్ణ జిల్లా ఉయ్యూరులో నడిరోడ్డుపై స్థానిక ఏజీ & ఎస్ జీ కాలేజీ వద్ద ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్ ముగిసిన అనంతరం ఒకరిపై ఒకరు దాడికి తెగబడ్డారు విద్యార్థులు. బస్సు పై రాళ్లు విసురుకుంటూ.. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు

Advertisement

Nizamabad PS Horror: కాళ్లకు సంకెళ్లు వేసిన వ్యక్తితో పోలీస్ స్టేషన్ లో వెట్టి చాకిరీ.. వైరల్ వీడియో

Rudra

నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్ లో దారుణం జరిగింది. స్టేషన్ లోని ఓ హెడ్ కానిస్టేబుల్ దాష్టీకానికి పాల్పడ్డారు.

Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్‌ డోర్‌.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)

Rudra

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోరం జరిగింది. 17వ పోలీస్ బెటాలియన్ ఇన్‌ చార్జ్ కమాండెంట్ గంగారాం ప్రమాదవశాత్తూ మృతి చెందారు.

Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)

Rudra

కదులుతున్న రైలులో ప్రమాదకర విన్యాసాలతో రీల్స్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్న యువతీ యువకుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది.

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Rudra

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్ష ఫలితాలు మంగళవారం ఎట్టకేలకు విడుదలకానున్నాయి.

Advertisement

Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్‌.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)

Rudra

తిరుమల శ్రీవారి సన్నిధిలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతిలో ఉన్న మినర్వా గ్రాండ్ హోటల్ లో సీలింగ్ కుప్పకూలింది. హోటల్ గదిలో ఉన్న గది నెంబర్ 314లో పీవోపీతో చేసిన సీలింగ్‌ ఊడిపడింది.

Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్‌ కలెక్టరేట్‌ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో

Rudra

మెదక్‌ కలెక్టరేట్‌ భవనం వద్ద సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి ప్రయత్నించడం కలకలం సృష్టించింది. అధికారుల చుట్టూ తిరిగినా తన భూసమస్య పరిష్కారం కాకపోవడంతో ఓ వ్యక్తి మెదక్‌ కలెక్టరేట్‌ భవనం పైకి ఎక్కి.. ఆత్మహత్య చేసుకుంటానని హల్‌ చల్‌ చేశాడు.

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Rudra

హైదరాబాద్‌ లోని హబ్సిగూడలో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం చోటుచేసుకుంది.

Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.

sajaya

Astrology: గ్రహాల కదలిక మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. మార్చి 11వ తేదీ కొన్ని రాశుల వారికి చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు నుండి, కొన్ని రాశుల వారికి అదృష్టం మెరుస్తుంది.

Advertisement

Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు

sajaya

Astrology: వేద జ్యోతిషశాస్త్రంలో, శని గ్రహం తన కదలికను అత్యంత నెమ్మదిగా మారుస్తుందని అంటారు. అదేవిధంగా, చంద్రుడు రాశిచక్ర గుర్తులను నక్షత్రరాశులను అత్యంత వేగవంతమైన వేగంతో మార్చడానికి ప్రసిద్ధి చెందాడు.

Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.

sajaya

Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు. దీని పాలక గ్రహం శనిగా పరిగణించబడుతుంది.

Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.

sajaya

Health Tips: మీకు కూడా తరచుగా మలబద్ధకం సమస్యలు ఉన్నాయా. కడుపులో గ్యాస్, తిమ్మిర్లు అసౌకర్యం కారణంగా మలవిసర్జన చేయడంలో ఇబ్బంది పడటం వల్ల మీ దైనందిన జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

Posani Krishna Murali Case: పోసాని కృష్టమురళీకి ఊరట, కస్టడీ పిటిషన్ కొట్టివేసిన కర్నూలు జేఎఫ్‌సీఎం కోర్టు, బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

Hazarath Reddy

ప్రముఖ నటుడు, రచయిత, వైసీపీ నేత పోసాని కృష్టమురళీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌ను కర్నూల్ జేఎఫ్‌సీఎం కోర్టు కొట్టివేసింది. ఈ నెల ఆరో తేదీన జేఎఫ్‌సీఎం కోర్టులో ఆదోని పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. పోసానిని విచారించే క్రమంలో కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు

Advertisement
Advertisement