India
Tirupati Stampede: తిరుపతిలో తీవ్ర విషాదం, వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో అపశ్రుతి, ముగ్గురు భక్తులు మృతి, వీడియో ఇదిగో..
Hazarath Reddyతిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో అపశ్రుతి చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో జరిగిన భక్తుల మధ్య తోపులాటలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలుగా గుర్తించారు.
Microsoft Layoffs Coming: ఏడాది ఆరంభంలోనే ఉద్యోగులకు షాకిచ్చిన మైక్రోసాఫ్ట్, లేఆప్స్కు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు
Hazarath Reddyప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తొలగింపుల దశ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే దిగ్గజం టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్లో కూడా తొలగింపులకు శ్రీకారం చుట్టనుంది. తాజాగా, మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని బిజినెస్ ఇన్సైడర్ నివేదించింది.
PM Modi Unveils Rs 2 Lakh Crore Projects: వీడియో ఇదిగో, ఏపీలో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని మోదీ
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారం వైజాగ్లో పర్యటించారు. ఏపీలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బల్క్ డ్రగ్ పార్క్,గ్రీన్ హైడ్రోజన్తో పాటు పలు పరిశ్రమలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు
Fact Check: ఏపీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు ప్రచారం అబద్దం, క్లారిటీ ఇచ్చిన ఇంటర్ బోర్డు, ప్రజలెవరూ ఇలాంటి వదంతులను నమ్మొద్దని సూచన
Hazarath Reddyఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు అంటూ కొంతమంది చేస్తున్న ప్రచారం అబద్ధం. ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి కొన్ని సంస్కరణలను తీసుకువచ్చే విషయమై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల సలహాలను మాత్రమే కోరడం జరిగింది.
PM Modi Unveils Rs 2 Lakh Crore Projects: రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ, తెలుగులో ప్రసంగం మొదలు పెట్టిన భారత ప్రధాని
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారం వైజాగ్లో పర్యటించారు. ఏపీలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బల్క్ డ్రగ్ పార్క్,గ్రీన్ హైడ్రోజన్తో పాటు పలు పరిశ్రమలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు
ACB Questions Arvind Kumar: ఆరు గంటల పాటు ఏసీబీ కార్యాలయంలో అరవింద్ కుమార్ విచారణ..ప్రశ్నల వర్షం కురిపించిన ఏసీబీ
Arun Charagondaఏసీబీ కార్యాలయంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణ ముగిసింది. దాదాపు ఆరు గంటల పాటు విచారణ కొనసాగింది.
CM Chandrababu on PM Modi: ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన సీఎం చంద్రబాబు, ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడంటూ కితాబు, రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు
Hazarath Reddyఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు ప్రధాని మోదీ (PM Modi) అని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఏపీలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
Nara Lokesh on Chandrababu Vision 2020: వీడియో ఇదిగో, దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడంటూ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyరాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇస్తున్నారని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. విశాఖలో డీప్టెక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.
Jagan on YSRCP Activists: వీడియో ఇదిగో, ఇక నుంచి జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ భరోసాగా ఉంటా, వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyనేడు తాడేపల్లిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక హామీ ఇచ్చారు. కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకు ఒకలా చూశాం
Jagan Slams Chandrababu: వీడియో ఇదిగో, మనం చెడిపోయిన సామ్రాజ్యంతో యుద్ధం చేస్తున్నాము, సోషల్ మీడియా ద్వారా ఎదుర్కుందామని తెలిపిన జగన్
Hazarath Reddyనేడు తాడేపల్లిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక హామీ ఇచ్చారు. కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకు ఒకలా చూశాం
PM Modi Road Show in Visakhapatnam: ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ రోడ్ షో వీడియో ఇదిగో, పూల వర్షం కురిపించిన ప్రజలు
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోదీ విశాఖ చేరుకున్నారు. ఈ రోజు భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో కలిసి మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్ త్రయం ఎక్కిన ప్రత్యేక వాహనం నిదానంగా ముందుకు సాగుతుండగా... ప్రజలు పూలవర్షం కురిపించారు
KCR Missing Poster Viral: కేసీఆర్ కనబడుట లేదు...తెలంగాణ బీజేపీ పోస్టర్ రిలీజ్,ప్రతిపక్ష నేత కనబడుట లేదని ఎక్స్లో పోస్ట్ చేసిన బీజేపీ
Arun Charagondaమాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనబడుట లేదని తెలంగాణ బీజేపీ పోస్టర్ రిలీజ్ చేసింది. 10 ఏళ్ల పాటు అధికారం అనుభవించి తెలంగాణను
Sri Chaitanya College: శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానస్పద మృతి..కాలేజీ ఎదుట తల్లి ఆందోళన..వీడియో
Arun Charagondaశ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానస్పదంగా మృతి చెందింది. కూతురి మృతికి కాలేజీ యజమాన్యం కారణమని
Astrology: జనవరి 19 నుంచి శని శుక్రుడు కుంభ రాశిలో ప్రవేశం.. ఈ మూడు రాశులకు ధనయోగం ప్రారంభం... ధనలక్ష్మి దేవి కటాక్షం లభించడం ఖాయం
sajayaAstrology: చాలా సార్లు రెండు గ్రహాలు కలిసి ఒకే రాశిని చేరుకోవడాన్ని గ్రహ సంయోగం అంటారు. ఈ కలయిక ఖచ్చితంగా అన్ని జీవులను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు కుంభరాశిలో శని, శుక్రుడు వంటి శక్తివంతమైన గ్రహాల కలయిక ఉండటం వల్ల ధనాధ్యా యోగం ఏర్పడుతుంది.
Astrology: జనవరి 12 కుజుడు, రాహు కదలికలో మార్పు ఈ మూడు రాశుల వారికి ఆ లక్ష్మీదేవి కటాక్షం తో కుబేరులు అవుతారు.
sajayaAstrology: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అన్ని ప్రధాన గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను రాశిలను మారుస్తూ ఉంటాయి. ఇది అన్ని జీవులను వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. రాహువు, కుజుడు రాబోవు రోజుల్లో సంచరించబోతున్నారు.
Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా అయితే విటమిన్ బి 12 లోపం కావచ్చు..
sajayaHealth Tips: మన శరీరం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. అంటే అనేక విటమిన్లు అవసరం ముఖ్యంగా మన శరీర పనితీరుకు అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి నాడీ వ్యవస్థ బలంగా ఉండడానికి విటమిన్ బి 12 అనేది చాలా అవసరం
Health Tips: ఎన్ని వ్యాయామాలు చేసిన బరువు తగ్గట్లేదా అయితే ఉదయాన్నే ఈ తప్పులు అసలు చేయకండి..
sajayaHealth Tips: ఈ మధ్యకాలంలో బరువు పెరగడం అనేది చాలామందిలో కనిపిస్తున్న సమస్య వీరు ఎన్ని వ్యాయామాలు చేసినా ఎంత డైట్ కంట్రోల్ చేసిన కూడా బరువు అనేది అస్సలు తగ్గరు అయితే మనము కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల బరువు తగ్గకుండా ఉంటాయి
Telangana: బంగారు మైసమ్మ ఆలయంలో చోరి.. అమ్మవారి ఆభరణాలు, హుండీలో నగదు ఎత్తుకెళ్లిన దొంగలు...పోలీస్ విచారణ
Arun Charagondaమంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల జాతీయ రహదారి సమీపంలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరి జరిగింది.
Hyderabad Fire: వీడియో ఇదిగో, మాదాపూర్లో భారీ అగ్నిప్రమాదం, కృష్ణ కిచెన్ రెస్టారెంట్లో ఒక్కసారిగా ఎగసిన మంటలు
Hazarath Reddyహైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డీ మార్ట్ ఎదురుగా ఉన్న కృష్ణ కిచెన్ రెస్టారెంట్ లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కస్టమర్లు, వర్కర్లు బయటకు పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సేఫ్టీ అధికారులకు రెస్టారెంట్ యాజమాన్యం సమాచారం అందించారు.