India

Sankranti Holidays 2025: జనవరి 13 నుంచి 16 వరకు ఇంటర్ కళాశాలలకు సెలవులు, సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ఇంటర్‌ బోర్డు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ బోర్డు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 13 నుంచి 16 వరకు ఇంటర్ కళాశాలలకు సెలవులు మంజూరు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. 17న తిరిగి కళాశాలలు ప్రారంభమవుతాయని పేర్కొంది. సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులకు కళాశాలలు ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని తెలిపింది.

APSRTC: సంక్రాంతి పండుగ రద్దీ, 7,200 అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ, ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని వెల్లడి

Hazarath Reddy

సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) 7,200 అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాలకు వీటిని నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది.

Kishan Reddy Slams Telangana Govt: వీడియో ఇదిగో, మేము తలుచుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్ల మీద తిరుగలేరు, వార్నింగ్ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Hazarath Reddy

బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిని ఖండిస్తున్నామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు, రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాళ్లతో, కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

Ajith Kumar: వీడియో ఇదిగో, హీరో అజిత్ కుమార్ రేసింగ్ కారుకు ప్రమాదం, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ స్టార్ హీరో

Hazarath Reddy

అజిత్ రేసింగ్‌లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కారులో ట్రాక్ పై ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈక్రమంలో ఆయన కారు అదుపుతప్పి సైడ్ వాల్‌ను బలంగా ఢీ కొట్టింది. ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

Viral Video: వీడియో ఇదిగో, పట్టాలు మధ్యలో ఉండగా కదిలిన రైలు, ఈ మహిళ తన ప్రాణాలను ఎలా కాపాడుకుందో వీడియోలో చూడండి

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. రైలు పట్టాలు దాటుతుండగా వేగంగా రైలు దూసుకురావడంతో ముందు చూపుతో తన ప్రాణాలను కాపాడుకుంది ఓ మహిళ. ఉత్తర్ ప్రదేశ‌లోని మధుర స్టేషన్‌లో ఓ మహిళ పట్టాల మధ్యలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ట్రైన్ కదలడంతో ట్రైన్ వెళ్లిపోయే వరకూ ఆమె పట్టాలపైనే పడుకుండిపోయింది.

BJP MLA Raja Singh: సీఎం రేవంత్ రెడ్డి వెంటనే బీజేపీ నేతలకు క్షమాపణ చెప్పాలి, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయిందని తెలిపిన ఎమ్మెల్యే రాజాసింగ్

Hazarath Reddy

తెలంగాణ బీజేపీ కార్యాలయం(Telangana BJP office)పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh) ప్రకటించారు. ప్రస్తుతం కేరళ అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లిన రాజాసింగ్ వార్తల్లో బీజేపీ కార్యాలయంపై దాడి వార్తలను చూసి ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.

Cyberabad Police Alert on Chinese Manja: గాలిపటాలకు చైనా మాంజా వాడవద్దు, ప్రజలకు సూచనలు జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు

Hazarath Reddy

సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేసే సమయంలో ప్రమాదకరమైన నైలాన్ చైనీస్ మాంజా, గాజు లేదా మెటల్ పూతతో కూడిన దేశీ తీగలను వాడవద్దని సైబరాబాద్ పోలీసులు ప్రజలను కోరారు.

Where is Mohammed Shami ? మొహమ్మద్ షమీని ఏం చేశారు, ఆందోళనకర ప్రశ్నలు లేవనెత్తిన టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి, మద్దతుగా నిలిచిన ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్

Hazarath Reddy

మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మంగళవారం నాడు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ చివరి మ్యాచ్ నుండి వెటరన్ పేసర్ మహ్మద్ షమీని మినహాయిస్తూ భారతదేశం తీసుకున్న నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తారు

Advertisement

Bombay High Court: మహిళా ఫిర్యాదుదారునికి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిన పోలీస్ అధికారి, అర్థరాత్రి అలా ఎలా పంపుతారంటూ మండిపడిన బాంబే హైకోర్టు

Hazarath Reddy

సోమవారం, బొంబాయి హైకోర్టు అర్ధరాత్రి మహిళా ఫిర్యాదుదారునికి ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిన పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ (పిఎస్‌ఐ) ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్‌ని ఆదేశించింది. జస్టిస్ రేవతి మోహితే డేరే, జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన హైకోర్టు ధర్మాసనం PSI చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేసింది.

Uttar Pradesh: ఇదేమి ప్రేమ కథ, భర్తతో పాటు ఆరుగురు పిల్లల్ని వదిలేసి బిచ్చ‌గాడితో పారిపోయిన మ‌హిళ‌, పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త

Hazarath Reddy

యూపీలోని హర్దోయ్ లో 36 ఏళ్ల మహిళ తన భర్తను, ఆరుగురు పిల్లలను వదిలి బిచ్చగాడితో పారిపోయింది.ఆరుగురు పిల్లల తల్లి భిక్షాటనకు పొరుగింటికి వచ్చిన చిన్న పండిట్‌తో ప్రేమలో పడింది. అనంతరం అతడితో కలిసి వెళ్లిపోయింది.

Jhansi Horror: దారుణం, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఎలా ఈడ్చుకెళుతున్నారో చూడండి, మీరు మనుషులేనా అంటూ మండిపడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని( Uttar Pradesh ) ఝాన్సీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పోస్ట్‌మార్టం( Postmortem ) రూంలోకి ఒక మృతదేహాన్ని ఇద్దరు వ్యక్తులు ఈడ్చుకెళుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ శవం కాళ్లకు గుడ్డ కట్టి ఈడ్చుకుంటూ వెళ్తున్న వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మీరు మనుషులేనా అంటూ మండిపడుతున్నారు.

Delhi Assembly Election 2025 Date: ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు, షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

Hazarath Reddy

కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ (Election Schedule) ను విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 23తో ప్రస్తుత అసెంబ్లీ గడవు ముగుస్తుండటంతో.. మంగళవారం ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది.

Advertisement

Andhra Pradesh Horror: కడపలో దారుణం, భార్య, కుమార్తెను కొడవలితో నరికి చంపిన భర్త, అనంతరం నా భార్యను చంపేశానంటూ సమాధానం..

Hazarath Reddy

కడప జిల్లా తొండూరు మండలం తేలూరు తుమ్మలపల్లె గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య, కుమార్తెను కొడవలితో నరికి చంపాడు భర్త గంగాధర్, అతను మతిస్థిమితం లేక భార్య, కుమార్తెను భర్త హత్య చేశారు

Sajjanar on Online Betting Apps: వెయ్యి పెట్టుబడి పెట్టి చిటికెలో రూ.లక్ష సంపాదించుకోవచ్చంటూ వీడియో, వార్నింగ్ ఇచ్చిన సజ్జనార్

Hazarath Reddy

ఆశ పడడంలో తప్పులేదు కానీ అత్యాశ పనికిరాదని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు.

BJP VS Congress: వీడియోలు ఇవిగో, కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ ఆఫీస్‌పై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు,ఎదురుతిరిగిన బీజేపీ నాయకులు

Hazarath Reddy

హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ (BJP) కార్యాలయం వద్ద హైటెన్సన్ నెలకొంది. ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ నేత రమేశ్ బిధూరి వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ బీజేపీ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ (Youth Congress) కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో బీజేపీ నేతలు యూత్ కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్నారు

HMPV Cases Rise in India: చైనా నుంచి ప్రయాణ చరిత్ర లేకపోయినా ఇండియాలో పెరుగుతున్న హెచ్‌ఎమ్‌పీవీ కేసులు, మొత్తం 7కు పెరిగిన కేసుల సంఖ్య

Hazarath Reddy

చైనాకు ఇండియా నుంచి ప్రయాణ చరిత్ర లేదు కానీ భారతదేశంలో HMPV కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) దేశవ్యాప్త శ్వాసకోశ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అభ్యర్థిస్తూ సలహా కూడా జారీ చేసింది.

Advertisement

Food Tips: రక్తహీనత సమస్యను తగ్గించి శరీరంలో రక్తాన్ని పెంచే టేస్టీ సింపుల్ హెల్దీ హల్వా ఇదే.

sajaya

Food Tips: శరీరంలో రక్త తక్కువగా ఉన్నప్పుడు అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా పిల్లల్లో పెద్దల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. అయితే చాలామంది ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

Asaram Bapu Granted Interim Bail: మైనర్‌పై అత్యాచారం కేసు, ఆశారాం బాపుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

మైనర్‌పై అత్యాచారం కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఆశారాం బాపుకు వైద్యపరమైన కారణాలతో మధ్యంతర బెయిల్ మంజూరైంది.

Salman Khan Death Threat: వీడియో ఇదిగో, సల్మాన్ ఖాన్ ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, చంపేస్తామనే బెదిరింపులతో తన ఇంటికి రక్షణ గోడ నిర్మించుకున్న బాలీవుడ్ నటుడు

Hazarath Reddy

ఏప్రిల్ 2024లో సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ ఇంటిపై కాల్పులు జరిపిన తర్వాత, 2024 అక్టోబర్‌లో అతని మంచి స్నేహితుడు మరియు రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్‌కు మరణ బెదిరింపులు కొనసాగుతున్న నేపథ్యంలో, ముంబైలోని బాలీవుడ్ నటుడి ఇంటిలో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అమర్చబడిందని తేలింది.

Astrology: జనవరి 15న కుజుడు, గురుడి కలయిక ఈ మూడు రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది..

sajaya

Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరం కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. జనవరి 15వ తేదీన గురుడు, కుజుడి కలయిక వల్ల అనేక శుభ ఫలితాలు అన్ని రాశులు వారికి జరుగుతున్నాయి.

Advertisement
Advertisement