జాతీయం

Delhi Exit Poll 2025 Results: ఢిల్లీలో బీజేపీదే అధికారమని అంచనా వేసిన చాణక్య సర్వే, ఆమ్ ఆద్మీ 25 నుంచి 30 సీట్లకు మాత్రమే పరిమతమవుతుందని సర్వే అంచనా

Hazarath Reddy

Chanakya Strategies ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. 39 నుంచి 44 సీట్ల మధ్య బీజేపీ సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇక ఆప్ 25 నుంచి 28 సీట్లకు పరిమితం అవుతుందని ఈ సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ 2 నుంచి 3 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది ఈ సర్వే.

Delhi Exit Poll 2025 Results: ఢిల్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవిగో, బీజేపీదే అధికారమని స్పష్టం చేసిన JVC-Times Now, ప్రతిపక్షానికి కేజ్రీవాల్ పరిమితమవుతారని అంచనా

Hazarath Reddy

2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన JVC-Times Now ఎగ్జిట్ పోల్ ఫలితం BJPకి స్పష్టమైన మెజారిటీని అంచనా వేసింది. ఈ సర్వే BJP+ 39-45 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేయగా, AAP 22-31 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేయబడింది, ఇది సగం మార్కుకు దగ్గరగా ఉంది

Delhi Exit Poll 2025 Results: ఢిల్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవిగో, బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపిన పి-మార్క్ ఎగ్జిట్ పోల్, కేజ్రీవాల్‌కి పరాభవం తప్పదని అంచనా

Hazarath Reddy

2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పి-మార్క్ ఎగ్జిట్ పోల్ ఆప్ కు పెద్ద ఎదురుదెబ్బ అని సూచిస్తుంది, బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సర్వే ప్రకారం, బిజెపి 39-49 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేయగా, ఆప్ 21-31 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని అంచనా.

Delhi Exit Poll 2025 Results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై మ్యాట్రిజ్ సర్వే, బీజేపీ- ఆప్ మధ్య టఫ్ ఫైట్, కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేదని అంచనా వేసిన మ్యాట్రిజ్

Hazarath Reddy

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై మ్యాట్రిజ్ సర్వే ఏం చెప్పిందంటే ఆప్, బీజేపీ మధ్య పోటీ గట్టి పోటీ ఉంటుందని తెలిపింది. ఆప్ 32 నుంచి 37 సీట్ల మధ్యలో గెలుచుకుంటుందని అలాగే బీజేపీ 35 నుంచి 40 సీట్ల మధ్యలో గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్ ఖాతా కూడా తెరవదని ఈ సర్వే స్పష్టం చేసింది.

Advertisement

Delhi Exit Poll 2025 Results: 27 ఏళ్ళ తరువాత ఢిల్లీ పీఠంపై బీజేపీ, 51-60 సీట్లతో అధికారం కైవసం చేసుకుంటుందని తెలిపిన పీపుల్స్ పల్స్ సర్వే, 20 సీట్ల కంటే తక్కువకు ఆప్ పడిపోతుందని వెల్లడి

Hazarath Reddy

27 సంవత్సరాల తర్వాత బీజేపీ 51-60 సీట్లతో విజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. ఆప్ 20 సీట్ల కంటే తక్కువకు పడిపోవచ్చని అంచనా వేసింది.

Delhi Assembly Elections 2025: ఢిల్లీలొ ముగిసిన ఎన్నికల పోలింగ్, సాయంత్రం 5గంటల వరకు 57.70 శాతం పోలింగ్‌ నమోదు, ఫిబ్రవరి 8న ఫలితాలు విడుదల

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్‌ ముగిసింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్‌ ప్రక్రియ సాయంత్రం 6గంటలకు ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు 57.70 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం (Election Commission) వెల్లడించింది.

Pawan Kalyan Health Update: వైరల్ జ్వరంతో పాటుగా స్పాండిలైటిస్‌తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్, జనసేన కార్యాలయం ఏమన్నదంటే..

Hazarath Reddy

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైయ్యాడు. జనసేన అధినేత వైరల్ ఫీవర్‌, స్పాండిలైటిస్ తో ఇబ్బంది పడుతున్నట్లు ఆయన టీం వెల్లడించింది. జ్వరంతో పాటుగా స్పాండిలైటిస్ వల్ల బాధ పడుతున్నారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకొంటున్నారని తెలిపారు.ఈ మేరకు జనసేన ట్వీట్ చేసింది.

Telangana: వీడియో ఇదిగో, ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి 9వ తరగతి బాలుడు మృతి, కళ్ళముందే మృతి చెందడం తట్టుకోలేక కన్నీటిపర్యంతం అయిన తల్లిదండ్రులు

Hazarath Reddy

డాక్టర్ పరిశీలించి పెద్దలకు ఇచ్చే ఎక్కువ డోస్ ఇంజక్షన్ ఇవ్వడంతో బాలుడు క్షణాలలో మృతి చెందాడు. బాలుడు శ్వాస ఆడక కళ్ళముందే మృతి చెందడంతో తట్టుకోలేక కన్నీటి పర్వమయ్యారు తల్లిదండ్రులు, బంధువులు.

Advertisement

YS Jagan: వీడియో ఇదిగో, ఎవరొచ్చినా వైసీపీ కార్యకర్త వెంట్రుక కూడా పీకలేరు, వచ్చే 30 ఏళ్లు మనదే అధికారం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

విజయవాడ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్పొరేటర్లతో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో వాళ్లతో ఆయన తాజా రాజకీయ పరిణామాలను చర్చించారు. ‘ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారు

Theft Caught on Camera: వీడియో ఇదిగో, బైకు మీద పెట్టిన బ్యాగ్ నుంచి 4 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగ, మరీ ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నాడో యజమాని మీరే చూడండి

Hazarath Reddy

నారాయణపేట (Narayanpet)లో చోరీ జరిగింది. నారాయణ అనే వ్యక్తి తన బంధువుల ఇంట్లో పెళ్లి ఉన్నదని చెప్పి బ్యాంకు (bank) నుంచి రూ. 4 లక్షల డ్రా (withdrawing) చేసి తీసుకెళ్తున్నాడు. ద్విచక్రవాహనం (two-wheeler)లో డబ్బు పెట్టి, మార్గమధ్యంలో బేకరీ (bakery)కి వెళ్లాడు.

US Illegal Indian Immigrants Return: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను ఇండియాకు పంపిన ట్రంప్, 104 మందితో అమృత్‌సర్ చేరుకున్న విమానం

Hazarath Reddy

అమెరికా (USA) లో అక్రమ వలసదారులపై డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) సర్కారు కఠినంగా వ్యవహరిస్తోంది. వారందరినీ వారి స్వంత దేశాలకు వెళ్లగొడుతోంది.తాజాగా చట్టవ్యతిరేకంగా అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన భారతీయులను (Indian Migrants) వారి ప్రత్యేక విమానంలో స్వదేశానికి (US Illegal Indian Immigrants Return) పంపింది

Hero Thottempudi Venu: హీరో తొట్టెంపూడి వేణుపై కేసు నమోదు.. ఉత్తరాఖండ్ పవర్ ప్రాజెక్టు కాంట్రాక్టు ఉల్లంఘన, కోర్టు ఆదేశాలో హైదరాబాద్ పోలీసుల కేసు నమోదు

Arun Charagonda

హీరో తొట్టెంపూడి వేణుపై పోలీస్ కేసు నమోదైంది. రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు, ప్రోగ్రెసివ్ సంస్థ నిర్వాహకులు రద్దు చేశారు. వీరిపై రిత్విక్ సంస్థ ఫిర్యాదు చేయగా పోలీస్ కేసు నమోదు చేశారు.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, కరెంటు తీగలు మార్చే క్రమంలో కరెంటు షాక్‌‌కు గురైన ఉద్యోగి, శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో అపశృతి

Hazarath Reddy

శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది. కరెంటు తీగలు మార్చే క్రమంలో కరెంటు షాక్‌కు గురయ్యారు గద్వాల జిల్లా రామాపురానికి చెందిన కృష్ణ (26) అనే ఉద్యోగి. కొన ఊపిరితో ఉన్న కృష్ణను కిందకు దింపి శ్రీశైలం దేవస్థానం వైద్యశాలలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

Jagan 2.0: ఈసారి నాలో జగన్ 2.0ని చూస్తారు, తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయ పడి ఓడిపోయా, ఈ సారి కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో చేసి చూపిస్తానని తెలిపిన వైఎస్ జగన్

Hazarath Reddy

ఈసారి జగన్ 2.0ని (Jagan 2.0) చూడబోతున్నారు.. ఈ 2.0 వేరేగా ఉంటుంది’’ అంటూ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా. తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశాను

Producer Singanamala Ramesh Babu: ఖలేజా, కొమరం పులి సినిమాలకు రూ.100 కోట్లు నష్టపోయా.. ఎవరూ సపోర్టు చేయలేదన్న నిర్మాత సింగనమల రమేష్ బాబు, పవన్‌పై సంచలన కామెంట్స్

Arun Charagonda

ఖలేజా, కొమరం పులి(Komaram Puli) సినిమాల వల్ల 100 కోట్లు నష్టపోయానని చెప్పారు నిర్మాత సింగనమల రమేష్ బాబు(Producer Singanamala Ramesh Babu). తాను నష్టపోయాక ఎవరూ సపోర్ట్ చేయలేదు అన్నారు.

Manda Krishna Madiga: 7న జరిగే లక్షల డప్పుల .. వేల గొంతుల కార్యక్రమం వాయిదా, వివేక్ మాటలకు రేవంత్ రెడ్డి తలొగ్గారని ఫైర్, దామోదర రాజీనామా చేయాలని డిమాండ్

Arun Charagonda

ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాడాం అన్నారు ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ . వివేక్ మాటలకు రేవంత్ రెడ్డి తలొగ్గారు అన్నారు. లక్షల డప్పుల .. వేల గొంతుల కార్యక్రమానికి అనుమతి రాలేదు అన్నారు.

Advertisement

'US Will Take over Gaza Strip': గాజాను స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్ సంచలన ప్రకటన, తీవ్రంగా ఖండించిన హమాస్, ఈ దురాక్రమణను అడ్డుకోవాల్సి ఉందని వెల్లడి

Hazarath Reddy

ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు బెంజమిన్‌ నెతన్యాహూతో ట్రంప్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌, గాజా యుద్ధం తాజా పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం నెతన్యాహూ సమక్షంలోనే ట్రంప్‌ ఈ ప్రకటన చేశారు.

Viral Video: జిమ్ లో రష్మిక, విజయ్ దేవరకొండ.. జిమ్ కి వెళ్లి తిరిగి వస్తూ కెమెరాకు చిక్కిన రష్మిక, విజయ్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

రౌడి బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక రిలేషన్ షిప్ గురించి (Viral Video) సోషల్ మీడియా కోడై కూస్తున్న సంగతి తెలిసిందే.

Minister Seethakka: మల్లన్న గెలుపు కోసం చాలా కష్టపడ్డాం.. ఇప్పుడు బాధ పడుతున్నాం మంత్రి సీతక్క, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీనా కాదా అన్నది డిసైడ్ చేసుకోవాలని ఫైర్

Arun Charagonda

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై మంత్రి సీతక్క(Minister Seethakka) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మల్లన్న కోసం మేము చాలా కష్టపడ్డాం.. అందుకు నాకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Astrology: ఫిబ్రవరి నెలలో బుధుడు ఐదు సార్లు తన నక్షత్ర మార్పు. ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బుధుడు రాశిలోనూ నక్షత్రాలను ద్వారా తమ గమనాన్ని వేగంగా మార్చుకుంటాడు.

Advertisement
Advertisement