Information

Season of Floods: మళ్లీ ఇంకో అల్పపీడనం, భయం గుప్పిట్లో మూడు రాష్ట్రాలు, రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన ఐఎండీ, ఇప్పటికే కుండపోత వర్షాలతో వణుకుతున్న ఏపీ, తమిళనాడు

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. ఈ వాయుగుండం తీరం దాటిందని సంబరపడేలోపు మరో ముప్పు ముంచుకొస్తోంది. అండమాన్‌ సముద్రంలో రేపు మరో అల్పపీడనం తలెత్తనుంది

Andhra Pradesh Rains: దూసుకొస్తున్న తుఫాను, విద్యుత్ సమస్య ఉంటే వెంటనే 1912కు ఫోన్ చేయండి, విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన APSPDCL MD హెచ్. హరనాథ రావు

Hazarath Reddy

తుఫాను ఏపీని వణికిస్తోంది. భారీ వర్షాలు పలు జిల్లాలను వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యంత్రాంగం అలర్ట్ అయింది. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ హెచ్. హరనాథ రావు (APSPDCL MD Haranatha Rao) ఆదేశించారు.

Tamil Nadu Rains: ఈ వాయుగుండం తీరం దాటగానే..ముంచుకొస్తున్న ఇంకో వాయుగుండం ముప్పు, తమిళనాడు, ఏపీలో కుండపోత వర్షాలు, 13 ఏళ్ల తర్వాత నెల్లూరుకు సమీపంలో తీరం దాటనున్న తుఫాను

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం గురువారం ఉదయం మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది.

Tamil Nadu Rains: దూసుకొస్తున్న మరో సైక్లోన్ ముప్పు, తమిళనాడు వ్యాప్తంగా రెడ్ అలర్ట్, ఏపీని ముంచెత్తనున్న భారీ వర్షాలు, చెన్నైలో రెండు రోజుల పాటు కుండపోత వర్షాలు

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారి తుఫానుగా రూపాంతరం (soon with possibility of cyclone) చెందే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Harekala Hajabba: రోజుకు రూ. 150 సంపాదన, ఇంగ్లీష్ రాలేదని ఏకంగా స్కూలునే కట్టించాడు, చిన్న పండ్ల వ్యాపారి పద్మశ్రీ అవార్డు గ్రహిత హరేకల హజబ్బాపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

అతనో చిన్న వ్యాపారి..అయితేనేమి చదువు విలువ తెలుసుకుని తన రెక్కల కష్టంతో సంపాదించిన మొత్తంతో ఏకంగా స్కూలునే నిర్మించాడు. అతని కృషిని గుర్తించిన కేంద్రం భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో (Padma Shri Harekala Hajabba) సత్కరించింది. రాష్ట్రపతి భవన్ లో జరిగిన పద్మ అవార్డుల వేడకల్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుండి ఈ విద్యా దాత (Harekala Hajabba) పద్మశ్రీని అందుకున్నాడు

Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం, రేపు వాయుగుండంగా మారే అవకాశం, తమిళనాడు, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల అలర్ట్, నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై ఎక్కువ ప్రభావం

Hazarath Reddy

ఆగ్నేయ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్‌లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి మంగళవారం అల్పపీడనంగా (Low pressure area) మారనుంది.

IMD Alerts: మరో మూడు రోజులు కుండపోత వర్షాలు, చెన్నైకి రెడ్‌ అలెర్ట్‌, ఏపీలో నీట మునిగిన నెల్లూరు, చిత్తూరు జిల్లాలు, బంగాళాఖాతంలో ఈ నెల 9న అల్పపీడనం, కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఈ నెల 9న ఏర్పడనున్న అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కొనసాగింపు తదితర కారణాల వల్ల ఈ నెల 10, 11 తేదీల్లో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy rainfall expected next 3 days) కురుస్తాయని వాతావరణశాఖ (IMD) ప్రకటించింది.

Tamil Nadu Rains: 2015 తర్వాత మళ్లీ నీట మునిగిన చెన్నై, మరో మూడు రోజులు తప్పని పెనుముప్పు, తమిళనాడుకు అండగా ఉంటామని తెలిపిన కేంద్రం, సహాయక చర్యలను ముమ్మరం చేసిన స్టాలిన్ సర్కారు

Hazarath Reddy

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం, ఈశాన్య రుతువవనాలు నిర్ణీత సమయానికి ముందే రాష్ట్రంలోకి ప్రవేశించడం వంటి కారణాలతో కురిసిన భారీ వర్షానికి (Tamil Nadu Rains) చెన్నై నీట మునిగింది. నదులు, వాగులు.. వంకలు పొంగి పొర్లుతున్నాయి. 50కి పైగా జలాశయాలు, వందలాది చెరువుల నుంచి వరద నీటిని విడుదల చేశారు.

Advertisement

Edible Oil Prices Declined: సామాన్యులకు శుభవార్త, వంట నూనె ధరలు తగ్గాయని తెలిపిన కేంద్రం, నూనె రకాన్ని బ‌ట్టి కిలోకు క‌నిష్ఠంగా రూ.7 నుంచి గ‌రిష్ఠంగా రూ.20 వ‌ర‌కు త‌గ్గిన‌ట్లు తెలిపిన కేంద్ర ఆహార ప్ర‌జాపంపిణీ విభాగం

Hazarath Reddy

వంటనూనె వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దేశంలో వంట నూనెల ధ‌ర‌ల గ‌ణ‌నీయంగా త‌గ్గాయ‌ని (Edible Oil Prices Declined) కేంద్ర ఆహార ప్ర‌జాపంపిణీ విభాగం తెలిపింది.

Aadhaar Act: ఆధార్‌పై కేంద్రం కీలక నిర్ణయం, ఇకపై ఎవరైనా ఆధార్ చట్టాన్ని ఉల్లంఘిస్తే రూ. కోటి జరిమానా, నిబంధనలను నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వం

Hazarath Reddy

ఆధార్ చట్టం ఆమోదించిన దాదాపు రెండేళ్ల తర్వాత ఆధార్ చట్టాన్ని (Aadhaar Act) ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఇకపై ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు (UIDAI Finally Gets Powers to Act ) తీసుకోవడానికి న్యాయనిర్ణేత అధికారులను నియమించుకోవడానికి అనుమతి ఇచ్చింది.

Andhra Pradesh Rains: ఏపీలో భారీ వర్షాలు, ఇంకా మూడు రోజుల పాటు జోరు వానలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడే అవకాశం

Hazarath Reddy

తమిళనాడు తీరం, శ్రీలంక తీరం పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం కొమరిన్, ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల మీదుగా ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ దిశగా కదులుతూ అరేబియా సముద్రం వైపు ప్రయాణిస్తోంది.

LPG Price Hike: కట్టెల పొయ్యిలే బెటరా, వీధి వ్యాపారులకు మళ్లీ గ్యాస్ పోటు, తాజాగా 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 266 కు పెంపు

Hazarath Reddy

పెట్రోలు, డీజిల్‌ రేట్ల పెంపుతో సతమతం అవుతున్న ప్రజానీకంపై కేంద్రం ఈసారి ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరల పెంపుతో (LPG Price Hike) విరుచుకుపడింది. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండిర్‌ ధరలను భారీగా పెంచేసేంది. 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరను తాజాగా రూ. 266 కు (Commercial LPG Cylinder Price Hiked by Rs 266) పెంచింది.

Advertisement

6 big changes From November 1: నవంబర్ 1 నుంచి జరిగే మార్పులివే, పెరుగనున్న గ్యాస్ సిలిండర్ ధర, రైల్వే టైమ్‌ టేబుల్లో మార్పులు, బ్యాంకు చార్జీల మోత

Naresh. VNS

నవంబర్ 1వ తేదీ నుంచి అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. గ్యాస్ సిలిండర్ ధర పెంపుతో పాటూ, రైళ్ల టైం టేబుల్ మారనుంది. దీంతో పాటూ నవంబర్ 1 నుంచి బ్యాంకింగ్, బిజినెస్‌ రంగాల్లో పలు మార్పులు జరుగనున్నాయి.

Facebook: పేరు మార్చుకున్న ఫేస్‌బుక్‌, కొత్త లోగో ఆవిష్కరించిన జుకర్‌ బర్గ్‌, ఇకనుంచి కొత్త పేరు మీదనే అన్ని సేవలు

Naresh. VNS

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సంస్థ పేరు మార్చుకుంది. దీనిపై అధికారిక ప్రకటన చేశారు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్. ఫేస్‌బుక్ కార్పొరేట్ పేరు ఇకపై మెటాగా రూపాంతరం చెందనుంది.

AP Weather Report: 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు

Hazarath Reddy

దక్షిణ బంగాళాఖాతంలో 24 గంటల్లో అల్పపీడనం (Low-pressure area likely to form over Bay of Bengal) ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఇది పశ్చిమదిశగా ప్రయాణించే అవకాశం ఉందని, దీనివల్ల అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Bank Holidays in November 2021: నవంబర్ నెలలో బ్యాంకులకు సెలవులు ఇవే, నవంబర్ నెలలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు దీపావళి సహా దాదాపు 15 రోజులు సెలవులు

V. Naresh

Advertisement

AP Weather Report: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, రాగల 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం, ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం (Surface periodicity) ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇది రానున్న 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Southwest Monsoon Withdraws: భారత్‌ను వీడిన నైరుతి రుతుపవనాలు,ఈశాన్య దిశకు కదిలిన గాలులు, రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం, వివరాలను వెల్లడించిన ఐఎండీ

Hazarath Reddy

భారత్ నుంచి నైరుతి రుతుపవనాలు సంపూర్ణంగా తిరోగమించాయని (Southwest Monsoon Withdraws) తిరువనంతపురంలోని భారత వాతావరణ విభాగం సోమవారం తెలిపింది. అలాగే గాలులు ఈశాన్య దిశకు కదిలాయని (Winds Move Towards Northeast) తెలిపింది. ఈ ఏడాది అక్టోబరు 6న ప్రారంభమై 20 రోజుల పాటు జరిగిన రుతుపవనాల ఉపసంహరణ దాదాపు ఐదు నెలల పాటు జరిగింది.

AP LAWCET Result 2021: ఏపీ లాసెట్‌–2021 ఫలితాలు విడుదల, మూడు కోర్సుల్లోనూ మహిళలే మొదటి ర్యాంకులు, నేటి నుంచి ఏపీ పీజీసెట్‌–2021 పరీక్షలు

Hazarath Reddy

ఏపీలో న్యాయ కళాశాలల్లో 3, 5 ఏళ్ల ఎల్‌ఎల్‌ బీ, 2 ఏళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి గ త నెల 22న నిర్వహించిన ఏపీ లాసెట్‌–2021 ఫలితాలను (AP LAWCET Result 2021) ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి తిరుపతిలో గురువారం విడుదల చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏపీ లాసెట్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే.

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక, డీఎతో పాటు పెన్సనర్లకు ఇచ్చే డీఆర్ 3 శాతం పెంచుతూ నిర్ణయం, తాజా పెంపుతో 31 శాతానికి చేరిన కరువు భత్యం

Hazarath Reddy

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కేంద్ర క్యాబినెట్ తీపి కబురు చెప్పింది. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు 7th పే కమిషన్ కింద (7th Pay Commission) క‌రువు భ‌త్యాన్ని మూడు శాతం (DA Hiked by 3 Percent Ahead of Diwali 2021) పెంచింది. కేంద్ర పెన్ష‌ర్ల‌కు కూడా మూడు శాతం డీఏను పెంచారు.ఈ మేరకు ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Advertisement
Advertisement