సమాచారం

Andhra Pradesh Weather: ఏపీలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు, 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం, అది తుఫానుగా బలపడుతుందని అంచనా వేసిన విశాఖ వాతావరణ కేంద్రం

Hazarath Reddy

ఏపీని రానున్న రెండు రోజల పాటు భారీ వర్షాలు (Andhra Pradesh Weather) ముంచెత్తనున్నాయి. పశ్చిమ బంగాళాఖాతం, దానికి అనుకుని వాయువ్య బంగాళాఖాతం కేంద్రంగా ఈ నెల 15లోగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం గురువారం తెలిపింది. దీనివల్ల రానున్న 48 గంటల్లో అల్పపీడనం (Low Pressure In Next 48 Hours) ఏర్పడే అవకాశం ఉంది

RBI ATM Cash New Rule: బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్, కస్లమర్లకు భారీ ఊరట, ఏటీఎంలో క్యాష్ లేకుంటే రూ. 10 వేల వ‌ర‌కు పెనాల్టీ, అక్టోబరు ఒకటో తేదీ నుంచి నిబంధన అమల్లోకి

Hazarath Reddy

మీ బ్యాంకు ఏటీఎంలో న‌గ‌దు విత్ డ్రాయ‌ల్ కోసం వెళితే.. సారీ.. అవుటాఫ్ క్యాష్‌.. మీకు క‌లిగిన అంత‌రాయానికి మ‌న్నించండి. మ‌రో ఏటీఎంను సంప్ర‌దించండి.. అనే మెసేజ్ వ‌స్తుందా.. ఏటీఎంలలో డబ్బు లేనిపక్షంలో సంబంధిత బ్యాంకులకు జరిమానాను (anks To Pay Fines If ATMs Run Out Of Cash) కట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురయ్యే అవకాశాలుంటాయి.

LPG Cylinder Booking: మిస్డ్ కాల్‌తో కొత్త గ్యాస్ క‌నెక్ష‌న్ లేదా సిలిండ‌ర్ బుక్ చేయవచ్చు, క‌స్ట‌మ‌ర్ల ఇంటి వ‌ద్ద‌కే గ్యాస్ క‌నెక్ష‌న్ అందిస్తామ‌ని తెలిపిన ఐవోసీ, వంట గ్యాస్ ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి

Hazarath Reddy

ఇప్పుడు మీరు వంట గ్యాస్ (ఎల్పీజీ గ్యాస్‌) బుకింగ్ (LPG Cylinder Booking) చేయడంలో అలాగే కొత్త కనెక్షన్ తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా..అయితే ఇకపై మీ ఇబ్బందులు తీరినట్టే.. మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్ నుంచి 84549 55555 నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే చాలు.

NASA Study: నాసా సంచలన రిపోర్ట్, సముద్రంలోకి జారుకోనున్న ముంబై, చెన్నై, కొచ్చి, విశాఖపట్టణంతో సహా 12 సముద్ర తీర ప్రాంత నగరాలు, ఈ శతాబ్దం చివరి నాటికి మూడు అడుగుల నీటి అడుగుకు ఈ నగరాలు చేరుతాయని అంచనా

Hazarath Reddy

నాసా సంచలన రిపోర్టును బయటకు తెచ్చింది. ఈ శతాబ్దం చివరి నాటికి సముద్రనీటిమట్టం పెరగడం వల్ల భారత దేశంలోని 12 సముద్రతీర ప్రాంత నగరాలు ( Underwater by End of The Century) ముంపునకు గురవుతాయని వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ (ఐపీసీసీ) (Intergovernmental Panel on Climate Change (IPCC) వెల్లడించింది.

Advertisement

Eggs and Diabetes: షుగర్ వ్యాధి ఉన్నవారు కోడిగుడ్లు తినవచ్చా, ఒకవేళ తింటే ఏమవుతుంది, వైద్య నిపుణులు ఏమి చెబుతున్నారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు గుడ్డు తింటే వారికి గుండె జబ్బుల ముప్పు ఎలా ఉంటుందో ఓ సారి చూద్దాం

Hazarath Reddy

షుగర్ పేషెంట్లు ఆహారం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ఏది తినొచ్చో, ఏది తిన‌గూడ‌దో తెలుసుకుని తమ ఆహారపు మెనూని సిద్ధం చేసుకుంటారు. అదేవిధంగా కోడిగుడ్డు (Eggs and Diabetes) విష‌యంలో కూడా షుగ‌ర్ పేషెంట్ల‌కు ఎన్నో అనుమానాలు ఉంటాయి.

'Code Red For Humanity': కోడ్ రెడ్..మానవాళికి పెను ముప్పు, ప్రపంచంపై విరుచుకుపడనున్న కార్చిచ్చులు, వడగాడ్పులు, భారత్‌లో కరువు కాటకాలు, తీరప్రాంతాల్లో కల్లోలం, వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి-ఐపీసీసీ నివేదికలో వెల్లడి

Hazarath Reddy

ప్రపంచ పర్యావరణం ప్రమాదపు అంచున ఉందని, ప్రపంచదేశాలు తగు చర్యలు తీసుకోకపోతే ప్రజలు పారిపోయేందుకు స్థలముండదని ఐరాస నివేదిక తాజాగా హెచ్చరించింది.

Bank Customer Alert: బ్యాంక్ చెక్ బుక్ వాడే ఖాతాదారులు వెంటనే అలర్ట్ అవ్వండి, సెలవు రోజుల్లో కూడా చెక్‌లు క్లియరెన్స్, ఆ సమయంలో కనీస బ్యాలన్స్ లేకుంటే భారీ జరిమానా, అన్ని బ్యాంకులకు నియమ నిబంధనలు వర్తిస్తాయని తెలిపిన ఆర్‌బీఐ

Hazarath Reddy

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆగస్టు 1 నుంచి బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలు (New Rule from August ) తీసుకువచ్చిన సంగతి విదితమే. ఈ కొత్త నిబందనలు కస్టమర్లు వాడే చెక్ బుక్ లకు కూడా వర్తిస్తాయి. కాగా నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్ఏసీహెచ్) రోజుకు 24 గంటలు పనిచేస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది.

Aadhaar Alert: ఆధార్ కార్డుదారులకు అలర్ట్, అడ్రస్ వాలిడేషన్ లేటర్ సేవలను నిలిపివేసిన యుఐడిఎఐ, తదుపరి నోటీస్ వచ్చే వరకు సదుపాయం నిలిపివేత, ఆధార్ కార్డు అప్‌డేట్ ఎలా చేయాలో తెలుసుకోండి

Hazarath Reddy

ఆధార్ కార్డులోని చిరునామాను REQUEST FOR ADDRESS VALIDATION LETTER ద్వారా అప్ డేట్ చేయాలని అనుకుంటున్నారా? ఇకపై మీరు దాని ద్వారా అప్ డేట్ (Aadhaar cardholders alert) చేయలేరు.

Advertisement

PM-KISAN Scheme: రేపే రైతుల ఖాతాల్లోకి రూ. 2 వేలు, పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధులు విడుదల చేయనున్న కేంద్రం, పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన జాబితాలో ల‌బ్దిదారుల పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి ఇలా..

Hazarath Reddy

ఆగస్టు 9న పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధులు (Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) విడుద‌ల కానున్నాయి. ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం కింద అర్హులైన దేశ‌వ్యాప్త రైతుల‌కు సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల నుంచి వారి ఖాతాల్లో న‌గ‌దు జ‌మ కానుంది. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్ర‌ధాని మోదీ (PM Narendra Modi) ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్నారు.

Tropical Storm Mirinae: దూసుకొస్తున్న మిరినే ఉష్ణమండల తుఫాను, టోక్యో ఒలింపిక్స్‌‌కు అంతరాయం ఏర్పడే అవకాశం, రుక్యు దీవుల దగ్గర మిరినే పుట్టే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

: జపాన్‌లోని టోక్యో నగరంలో జరుగుతున్న ఒలింపిక్స్‌ 2020 గేమ్స్ ముగింపు దశకు చేరుకున్నాయి. అయితే చివరి రోజుల్లో టోక్యోలో వాతావారణ పరిస్థితులు పూర్తిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. జపాన్ లో ఇప్పుడు వేడి తేమతో కూడిన పొడి వాతావరణం ఉంది. అయితే రానున్న కాలంలో ఉష్ణమండల తుఫాను (Tropical Storm Mirinae) టోక్యో నగరాన్ని తాకబోతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనికి జపాన్ వాతావరణ సంస్థ (JMA) మిరినే (Mirinae) అని నామకరణం చేసింది.

Major Dhyan Chand Khel Ratna Award: రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం, 'మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డు'గా పేరు మారుస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన, ప్రజల విజ్ఞప్తుల మేరకే పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి

Team Latestly

ధ్యాన్‌చంద్‌ పేరు పెట్టడం ద్వారా ఆ క్రీడా దిగ్గజానికి మరింత గౌరవం లభించినట్లయింది. అయితే కాంగ్రెస్ వర్గాలకు మాత్రం మోదీ నిర్ణయం కొంత ఇబ్బంది కలిగించేలా ఉంది. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి....

‘Bharat Darshan' Tour Package: భారత్‌ దర్శన్‌ టూర్ ప్యాకేజీని విడుదల చేసిన ఇండియన్ రైల్వే, 11 రాత్రులు/12 పగలు ఉండే ఈ పర్యటనలో పెద్దవారికి రూ.11,340గా నిర్ణయం, కోవిడ్ వ్యాక్సిన్, నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి

Hazarath Reddy

దేశంలోని వివిధ పుణ్యస్థలాలు, హిస్టోరిక్ ప్రదేశాలకు తీసుకువెళ్లే భారత్‌ దర్శన్‌ ప్యాకేజీని ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ప్రారంభించింది. ఈ నెల 29 నుంచి ఈ ప్రత్యేక పర్యటన ప్రారంభమై.. వచ్చే నెల 10 వ తేదీ వరకు కొనసాగుతుంది.

Advertisement

e-RUPI: ఈ-రూపీ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, ఈ-రుపీ ఓచర్లను ఇతర పనులకు వాడుకోవచ్చా, ప్రధాని మోదీ తీసుకువచ్చిన ఈ-రూపీ ప్రయోజనాలు, దానిపై పూర్తి సమాచారం ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

దేశంలో నగదు రహిత లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ లావాదేవీలను మరింతగా ప్రోత్సాహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ-రూపీ((E-RUPI))ని వీడియో కాన్ఫరెన్స్‌ కార్యక్రమం ద్వారా ప్రారంభించారు. భారత్‌లో డిజిటల్‌ చెల్లింపుల ప్రక్రియను (Digital payment solution) విస్తృతం చేయడమే కాక, మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారు.

CBSE 10th Result 2021: మధ్యాహ్నం 12 గంటలకు సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల, అధికారికంగా వెల్లడించిన సీబీఎస్‌ఈ బోర్డు, cbseresults.nic.in, cbse.nic.inలతో పాటు డిజిలాకర్ యాప్‌ ద్వారా ఫలితాలు తెలుసుకునే అవకాశం

Hazarath Reddy

సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు సీబీఎస్‌ఈ బోర్డు వెల్లడించింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు cbseresults.nic.in, cbse.nic.inలతో పాటు డిజిలాకర్ యాప్‌లోనూ తెలుసుకోవచ్చు.

AP ECET 2021 Exam Date: ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులు బీ అలర్ట్, సెప్టెంబర్‌19న ఏపీ ఈసెట్‌, ఆగష్టు 12 వరకు దరఖాస్తులు స్వీకరించేందుకు గడువు, వెయ్యి రూపాయల ఫైన్‌తో ఆగస్టు 23 వరకు అవకాశం

Hazarath Reddy

2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించే ఏపీ ఈసెట్‌ (ఏపీ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఫర్‌ డిప్లొమా హోల్డర్స్‌ అండ్‌ బీఎస్సీ గ్రాడ్యుయేట్స్‌) పరీక్ష సెప్టెంబర్‌19న (AP ECET 2021 Exam Date) నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఆగష్టు 12 వరకు దరఖాస్తుల స్వీకరించేందుకు గడువు విధించింది.

Bank Holidays in August 2021: ఆగస్టు నెలలో 15 రోజులు బ్యాంకులకు సెలవులు, తెలుగు రాష్ట్రాల్లో మొత్తం తొమ్మిది రోజుల పాటు సెలవులు, పూర్తి సమాచారం కథనంలో..

Hazarath Reddy

కరోనా వల్ల జూన్​లో బ్యాంకులు పని సమయాన్ని కొంత తగ్గించినప్పటికీ.. జులై నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఆర్​బీఐ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులు ఆగస్టు నెలలో మొత్తం తొమ్మిది రోజుల పాటు సెలవుల్లో (Bank Holidays in August 2021) ఉండనున్నాయి.

Advertisement

SBI Debit Card: మీ ఎస్‌బీఐ డెబిట్ కార్డు పోయిందా, బ్లాక్ చేసి కొత్త కార్డు పొందడం ఎలాగో తెలుసుకోండి, కొత్త డెబిట్ కార్డుని పొందే ప్రక్రియను సులభతరం చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

Hazarath Reddy

పోగొట్టుకున్న డెబిట్ కార్డును (SBI Debit Card) బ్లాక్ చేయడం, అలాగే కొత్త డెబిట్ కార్డుని పొందే ప్రక్రియను బ్యాంకు సులభతరం చేసింది. ఎస్బీఐ (State Bank of India) వినియోగదారుల డెబిట్ కార్డు పోతే బ్లాక్ చేయడం, అలాగే దాన్ని (SBI Debit Card block and replacement) తిరిగి పొందవచ్చు.

TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు, ప్రతి నెల 20వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని ప్రకటించిన టీటీడీ, www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే టికెట్లు బుక్‌ చేసుకోవాలని వెల్లడి

Hazarath Reddy

తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ.300 టికెట్లతో పాటు కల్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లు (TTD Darshan Tickets) రాబోయే నెల కోటా ప్రతి నెల 20వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని టీటీడీ (Tirumala Tirupati Devasthanams) వర్గాలు తెలిపాయి.

New CU Vice Chancellors: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ కొత్త వీసీగా డాక్టర్‌ బసుత్కర్‌ జె రావు, 12 సెంట్రల్‌ యూనివర్సిటీలకు కొత్త వైస్‌ ఛాన్సలర్లు, ఆమోద ముద్ర వేసిన రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌

Hazarath Reddy

దేశంలోని 12 సెంట్రల్‌ యూనివర్సిటీల్లో వైస్‌ ఛాన్సలర్ల నియామకానికి (NEW CV Vice Chancellors) రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ (Ramnath Kovind) గురువారం ఆమోదం తెలిపారని విద్యా శాఖ తెలిపింది.

Cancellation of Trains: భారీ వర్షాలు, పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే, కొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నట్లు ప్రకటన

Hazarath Reddy

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement
Advertisement